
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలంగాణలో తొలి వారంలోనే కీలక


సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలంగాణలో తొలి వారంలోనే కీలక

తెలంగాణలో సినిమా టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG)తో పాటు పలు నిర్మాణ సంస్థలు సమర్పించిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం హోంశాఖ ఈ మేరకు నూతన జీవో (G.O.Ms.No.77) విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు అన్ని కేటగిరీలకు వర్తించేలా కనిష్ఠ, గరిష్ఠ ధరల శ్లాబులను ప్రభుత్వం నిర్దేశించింది. సామాన్య ప్రేక్షకులకు సైతం సినిమా వినోదం అందుబాటులో ఉండేలా థియేటర్ల యాజమాన్యాలు మొత్తం సీట్ల సామర్థ్యంలో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం విభాగానికే కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ లేదా మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా అన్ని థియేటర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ రేట్లలో జీఎస్టీ కలవలేదని, అయితే ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 మెయింటెనెన్స్ చార్జీలు ఈ టికెట్ ధరల్లోనే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఎయిర్ కూల్డ్ థియేటర్లను ఏసీ కేటగిరీలో విలీనం చేస్తూ, వాటిని పూర్తిస్థాయి ఏసీలుగా మార్చుకోవడానికి లేదా నాన్-ఏసీ చార్జీలను వసూలు చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది

గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్

తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో కొత్త జీవో రిలీజ్ చేసింది. కొత్తగా నాన్ ప్రీమియం అనే కేటగిరిని ఏర్పాటు చేసి ప్రతి థియేటర్లో 25శాతం సీట్లు కేటాయించాలని పేర్కొంది. తెలంగాణలో కొంత

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు