సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
Actor ProfileActor

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
Sakshi5 Dec 2026
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్‌ ట్యాంకర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మరో ముగ‍్గురికి గాయాలయ్యాయి. మృతులది కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఆటోలో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?