
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్


రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన

అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్బాబు విచ్చేసి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో.. మౌత్ టాక్తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ

ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) పేరు మార్మోగుతోంది. ఆటగాళ్ల గాయాల విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సీవోఈను బీసీసీఐ అధ్యక్షుడు

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది తమ ఖర్చులకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు (Credit limit increases). వీటికి నగదు పరిమితి ఉంటుంది. బ్యాంకులు కార్డు లిమిట్ను పెంచుకునేందుకు అప్పుడప్పుడూ

మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం 159 మందితో వస్తున్న విమానంపై లేజర్ లైటింగ్ ఎఫెక్ట్ లేజర్ లైటింగ్ కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, గాల్లోనే చక్కర్లు Kolkata Airport : కోల్కతా విమానాశ్రయంలో

ఇప్పటి వరకూ కదులుతున్న బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఈ లిస్ట్లోకి రైలు కూడా చేరింది. మీరు విన్నది నిజమే. ట్రాక్పై దూసుకెళ్తున్న రైలు చక్కాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాయి సుదర్శన్

నేడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెగా సిటీగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కీలకమైన వ్యాపార కేంద్రంగా దుబాయ్ వెలుగుగొందుతోంది. అయితే, సరిగ్గా 1947 స్వాతంత్ర్య సమయానికి ముందు చరిత్ర ఇంకో మలుపు తిరిగి

Virender Sehwag comments on Indian Bowlers: శ్రీలంక ఎలెవెన్తో జరిగిన తొలి రోజు ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బౌలర్లు దారుణంగా నిరాశపరిచారు. ప్రత్యర్థి ఏకంగా 363 పరుగులు సాధించడంతో మన బౌలింగ్ ప్రదర్శనపై

భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను

శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరద కామెడీతో మైదానంలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. చేపట్టిన

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి

రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం అంచనాలకు మించి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు

వర్షంలో కారు నడిపే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలివే వర్షంలో కారు స్కిడ్ అవ్వడానికి ప్రధాన కారణాలివే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే Monsoon Driving Tips : అసలే వర్షాకాలం

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో కొంత మేర తగ్గుదల నమోదైంది.'గుడ్ రిటర్న్స్' గణాంకాల

సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 బేవార్స్ తనానికి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి ధనుష్ (శ్రీనాథ్ భాసి), ఖాజా (ప్రవీణ్)మంచి ఫ్రెండ్స్.అంబికా లాడ్జ్ వీళ్ల కేరాఫ్ ఎడ్రస్. ఓ న్యూ ఇయర్ రాత్రి,అదే లాడ్జ్లో

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో భారత్ లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవి తాపంతో నిండిపోతోంది. జనం కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నైరుతి రుతుపవనాలు

అరసవల్లి ఆదిత్యాలయానికి వచ్చే భక్తులను గూగుల్ మ్యాప్ పరీక్షిస్తోంది. అరసవల్లి ఆలయ లొకేషన్ కోసం జీపీఎస్ ఆన్ చేస్తే ఆలయ సింహద్వారం కంటే ముందుగా బొంపాడ వీధి (బ్రాహ్మణ వీధి రోడ్డు) కూడలి నుంచి

ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న వింత లైంగిక వేధింపుల ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా పురుషులు మహిళలను వేధించే ఘటనలు వెలుగుచూస్తుండగా

రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ ప్రేమ నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం

లార్డ్స్లో చరిత్ర సృష్టించిన భారత్.. ఇంగ్లండ్పై 270 పరుగుల భారీ తేడాతో విజయం! India Women: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్కు పుట్టినిల్లు, క్రికెట్

చాలామంది మేకప్ వేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. మేకప్ కిట్ని నీట్గా సర్దుకోవడంపై పెట్టరు. సమయం లేదనో, రోజూ ఏం సర్దుతామన్న బద్ధకంతోనో.. వాటిని డ్రస్సింగ్ టేబుల్ ర్యాక్లో అలాగే పడేస్తుంటారు. చాలామంది

NRIలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి చెక్ చేయండి దేశం దాటినా భరోసా మారదు ఏ దేశంలో ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాధ్యమేనా? విదేశాల్లో చనిపోయినా భారత్లో

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ(Nifty) 187 పాయింట్లు తగ్గి 24,010 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 672 పాయింట్లు నష్టపోయి 76,898

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ

మధుమేహం ఉన్న చాలా మందిలో ఉదయం నిద్రలేవగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి డాన్ ఫినామినన్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు చాలా పవర్ఫుల్ అయినప్పటికీ, ఎప్పటికీ ఆపకుండా పనిచేసేలా రూపొందించలేదు. ఫోన్ను నిరంతరం ఉపయోగిస్తుంటే అనేక యాప్లు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంటాయి
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు .. ఆధిక్యంలో నిలిచింది. తొలి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'రాకా' తీవ్ర ఆలస్యం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. 'పుష్ప 2' లాంటి భారీ విజయం తర్వాత అల్లు

ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో స్విట్జర్లాండ్పై అదనపు సమయంలో 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్పై 1-3 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంటర్నెట్

ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. తద్వారా
వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో పలువురు తెలుగువారు
Madhuranagar Police Station Snakes : న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా

ఇంటర్నెట్ డెస్క్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ను ఖాతాలో వేసుకుందామని భావించిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు చుక్కెదురైంది. వింబుల్డన్ సెమీస్లో యానిక్ సినర్ చేతిలో ఓటమితో

చారిత్రక మైదానం, క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజు భారత్ అమ్మాయిలు ఆకట్టుకున్నారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్తో 83 పరుగులు చేయగా
(2).webp)
భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఇన్వెస్టర్లకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రముఖ పవర్ కేబుల్స్ మరియు కండక్టర్ల తయారీ సంస్థ అయిన 'లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా' (Laser Power &
మీరు రోజూ ఉదయాన్నే జిమ్కు వెళ్లడం లేదా వాకింగ్ చేయడం లేదా యోగా చేయడం లాంటివి చేస్తున్నారా? ఆ తర్వాత 8 నుంచి 10 గంటలపాటు కుర్చీకి అతుక్కొని పని చేస్తున్నారా? అయితే మీరు ఉదయాన్నే చేసే వర్కౌట్ ఏమాత్రం

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఘోర పరాభవం ఎదురైంది. బ్రిస్టోల్ లోని కౌంటీ గ్రౌండ్ లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ విజయంతో నాలుగు

టాలీవుడ్ లో కథకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు. ప్రతి సినిమా కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ, తనకు పూర్తిగా నమ్మకం కలిగే వరకు స్క్రిప్ట్పై పని చేయడం ఆయన
(8).webp)
ఫిఫా ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న మోరాకో జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీలో అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చే వార్తలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట (ఫైనాన్షియల్

మన శరీరానికి నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడే కీలక ఆధారం కూడా. రోజూ సరిపడా, నాణ్యమైన నిద్ర లేకపోతే గుండెపై అదనపు భారం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర
భారత మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడం, తదనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన