
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు


కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి దేశాలకు కూడా విస్తరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని తక్షణ

జీవితం అంటే మనం భయపడే భవిష్యత్తులో లేదు, గడిచిపోయిన గతంలో లేదు. అది కేవలం ఈ ‘ప్రస్తుత క్షణం’ లో మాత్రమే ఉంది. ఇలాంటివి మనకి జీవితంలో ఎన్నోకనిపిస్తాయి. నిష్కామ కర్మ, వర్తమానంలో జీవించడం అనేవి

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యూహాత్మక జలసంధిని తాము మూసివేశామని

అపరాజిత మొక్కను ఈ దిశలో నాటితే లక్ష్మీ కటాక్షం.. శుభఫలితాలు ఇవే!అపరాజిత మొక్కను ఈ దిశలో నాటితే లక్ష్మీ కటాక్షం.. వాస్తు చెప్పే శుభఫలితాలు ఇవే! 12 July 2026 Rajashekher హిందూ సంప్రదాయం, వాస్తు

ఇంటర్నెట్ డెస్క్: తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన చిత్రం ‘96’ (96 Movie). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేమ్కుమార్ దర్శకత్వం

ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆ మధురగాయనికి ఘనంగా నివాళులర్పించారు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 11 మంది

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న

ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. PM Modi tour Speciality: ప్రపంచ దేశాలతో సంబంధాలు భారతదేశ గౌరవాన్ని రెట్టింపు చేశాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో అరుదైన దక్కింది. ఏదేశం వెళ్లినా భారత సాంప్రదాయాలతో స్వాగతించి ఆత్మీయతను చాటుకుంటున్నారు. దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు భారత దేశానికిచ్చే గౌరవం చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనంద వ్యక్తంచేశారు. దేశాల మధ్య సత్సంబంధాలు బలపడి, కష్టసమయాల్లో సహాయ సహకారాలను అందించుకోడానికి పరస్పర ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆయా దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేక గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆధునిక పోకడలతో సాగుతున్న రోజుల్లో విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక వైభవం ఆవిష్కృతమైంది. విదేశీ అతిథిని గౌరవించే తీరులో భారత్ వైవిద్యాన్ని ప్రదర్శిస్తే… విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి పెద్ద పీట వేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనలో ఆయాదేశాల్లో లభించిన గౌరవ మర్యాదలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆస్త్రేలియాతో 20 చారిత్రక ఒప్పందాలు.. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. మోడీకి స్వాగతం పలకడంలో ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిరింయా విమానం గగనతలంలో ఇండోనేషియా సరిహద్ధుల్లోకి రాగానే అమెరికా తయారీ ఎఫ్-16 , రష్యా తయారీ సుఖోయ్-30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి

ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి

ప్రముఖ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. 'దక్షిణ భారత గాన కోకిల'గా సుపరిచితురాలైన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి శనివారం కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన సుమారు
Madhuranagar Police Station Snakes : న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే టెహ్రాన్ తీవ్రంగా

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా (UAPA) చట్టాన్ని

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి

ఇంటర్నెట్ డెస్క్: శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశ పడేలోపే.. మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో శివన్నారాయణ ఫ్యామిలీ వెళ్తుంటే.. దక్షిణమూర్తి వాళ్ల దగ్గరికి వస్తాడు. నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించానో నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు

గాజా స్ట్రిప్లో శాంతిని పునరుద్ధరించడానికి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని విధ్వంసం చేస్తూ గాజాలో
దక్షిణమూర్తి, మాలినిలు గుడిలో హోమం చేస్తుండగా.. అదే గుడికి శివన్నారాయణ తన ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. అక్కడ సుమిత్రకి ఎదురుపడటంతో నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఇక ఈరోజు (జూలై 10) రాత్రి ప్రసారం

ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న... ఉగ్రవాదంతో మొత్తం మానవాళికే తీవ్రమైన

పసిడి ధరలు మళ్లీ దిగొస్తు్న్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేయడం, ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా

పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్పై బుధవారం రాత్రి

పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత

ఇరాన్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్
భారత మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడం, తదనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్పై భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్లోని ఎయిర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్.. కొంతకాలంగా కిడ్నీ సమస్యలు, అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతున్నాడు. అయితే

హనుమకొండకు చెందిన నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని టీడీపీ

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సైనిక స్థావరాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. జకార్తాలో మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన సరికొత్త

ఇంటర్నెట్ డెస్క్: రామాయణ కాలం నుంచి భారత్-ఇండోనేసియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇరుదేశాలు
Kagaznagar Ragging Horror : తెలంగాణలోని ఒక ప్రభుత్వ నివాస పాఠశాలలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పరిధిలోని మహాత్మా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా కోరుకుంటోందని, అయితే అది సాధ్యం కాకపోతే "ఇరాన్ పని పడతాం" అంటూ డెడ్లీ

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా

మణిపూర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని జరిపిన అనాగరిక మెరుపు దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జాతీయ రహదారి 202 పై
జాతుల మధ్య వైరంతో అట్టుడికి ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిస్థితులు కుదుటపడుతున్న వేళ.. ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఉఖరుల్ జిల్లాలో 40 అస్సాం రైఫిల్స్కు చెందిన సైనిక

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, టిబెట్ అగ్రనేత హిస్ హోలినెస్ దలైలామా 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని

టిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అమరావతి

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులను ఖతం చేయాలంటూ లక్షలమంది వీధుల్లో బహిరంగంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల