వైసీపీ
Actor ProfilePolitician

వైసీపీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources11
శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
AP7AM10 Dec 2026
శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా

నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ
Oneindia Telugu10 Dec 2026
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం

గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు
Andhra Jyothy10 Dec 2026
గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా
Zee Telugu10 Dec 2026
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

అండర్ గ్రౌండ్ కరెంట్ షాక్ కొడుతుంది
TeluguOne10 Dec 2026
అండర్ గ్రౌండ్ కరెంట్ షాక్ కొడుతుంది

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్.. ఎక్కడ చవిరారో, ఎలా పాస్ అయ్యారో అనే అనుమానాలు కలిగేలా ఆయన

మళ్లీ ఈసారి కూడా శాసనసభకు వైసీపీ డుమ్మా
TeluguOne10 Dec 2026
మళ్లీ ఈసారి కూడా శాసనసభకు వైసీపీ డుమ్మా

వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..! ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణ వేళ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని

జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్
Telugu Times10 Dec 2026
జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్

గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు
Telugu Times10 Dec 2026
గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణ (SI Y.V.V. Satyanarayana)ను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం (District SP Office) నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీ (DSC)లో అక్రమాల పేరుతో

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్
Telugu Times10 Dec 2026
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu), మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (Modugula Venugopala Reddy), గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమా (Noori Fatima) తదితరులపై

అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం
Samayam Telugu10 Dec 2026
అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుజరగనున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు

కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు
Oneindia Telugu10 Dec 2026
కొడాలి నానికి సర్కార్ షాక్..! చనువుగా ఉన్న ఎస్సైపై వేటు

ఏపీలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కూటమి సర్కార్ (AP Govt) ఇవాళ ఓ షాకిచ్చింది. తాజాగా గుడివాడలో నిర్వహించిన డీఎస్సీ నిరసనల సందర్బంగా జరిగిన ఓ పరిణామమే ఇందుకు

వరుణయాగం ఎందుకు నిర్వహించరు
AP7AM9 Dec 2026
వరుణయాగం ఎందుకు నిర్వహించరు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న

ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా
Andhra Jyothy9 Dec 2026
ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం
Andhra Jyothy9 Dec 2026
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు

మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు
TeluguOne8 Dec 2026
మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు

చంపేస్తే బెయిల్ వస్తుంది.. వైసీపీ నేత వీడియో వైరల్..! కాకినాడ జిల్లాలో అధికార మార్పిడి జరిగినప్పటికీ భూ ఆక్రమణలు, బెదిరింపుల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ జిల్లా

జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu8 Dec 2026
జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వారసుల రాజకీయ పోరుకు రంగం సిద్దం అవుతోంది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ

విశాఖ పంచధారల మైనింగ్ పై ఢిల్లీలో వైసీపీ నేతల ఫిర్యాదు
AP7AM7 Dec 2026
విశాఖ పంచధారల మైనింగ్ పై ఢిల్లీలో వైసీపీ నేతల ఫిర్యాదు

విశాఖపట్నం జిల్లా పంచధారల సమీపంలో సాగుతున్న గ్రావెల్ అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ తవ్వకాల వల్ల చారిత్రక వారసత్వ కట్టడాలు

సోషల్ మీడియాలో జాగ్రత్త
Andhra Jyothy6 Dec 2026
సోషల్ మీడియాలో జాగ్రత్త

గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఎన్‌డీఏ సోషల్‌ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా

కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం
Oneindia Telugu6 Dec 2026
కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజూకు ఊహించని ఎత్తుగడలతో హీట్ ఎక్కుతుంది. ఓవైపు ప్రజాక్షేత్రంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు డిజిటల్ వేదికగా సాగుతున్న ఫేక్

ఆక్వాకు వరం
Andhra Jyothy6 Dec 2026
ఆక్వాకు వరం

రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన

ఐదోసారి అరుదైన గౌరవం
Andhra Jyothy5 Dec 2026
ఐదోసారి అరుదైన గౌరవం

కర్నూలు నగరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తమ పాఠశాలగా డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం హైస్కూల్‌ రాష్ట్రస్థాయిలో బెస్ట్‌గా

ప్రైవేటు పోలీసు పార్టీ.. వైసీపీ తెగింపు, అరాచకత్వాం పీక్స్ కి
TeluguOne5 Dec 2026
ప్రైవేటు పోలీసు పార్టీ.. వైసీపీ తెగింపు, అరాచకత్వాం పీక్స్ కి

ప్రతిష్ఠ పరంగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు

మేకపాటి విక్రమ్ రెడ్డి
AP7AM4 Dec 2026
మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో

వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు
AP7AM4 Dec 2026
వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసే ఏ ఒక్క చర్యను కూడా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను దిగజార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొన్న నకిలీ పోలీసులతో పాటు, వారి వెనకుండి నడిపించిన అసలు వైసీపీ సూత్రధారులపైనా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి
Andhra Jyothy4 Dec 2026
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం

ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ
HMTV3 Dec 2026
ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ

Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ! Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Jyothy3 Dec 2026
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers)

ఆల్రెడీ రెడీ ఓడిపోయిన యుద్ధం చేస్తున్న వైసీపీ
TeluguOne2 Dec 2026
ఆల్రెడీ రెడీ ఓడిపోయిన యుద్ధం చేస్తున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే ఈ

రాయలసీమపై వైసీపీది కపట ప్రేమ.. ఇప్పుడు అభివృద్ధిని చూసి వాళ్ల కి కళ్లు మండుతున్నాయి
AP7AM2 Dec 2026
రాయలసీమపై వైసీపీది కపట ప్రేమ.. ఇప్పుడు అభివృద్ధిని చూసి వాళ్ల కి కళ్లు మండుతున్నాయి

రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

శ్రీవారి నామాలపై రాజకీయ వివాదం.. వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Telugu Times1 Dec 2026
శ్రీవారి నామాలపై రాజకీయ వివాదం.. వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

మెగా డీఎస్సీ (Mega DSC) అంశంపై వైసీపీ (YSR Congress Party) నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. నెల్లూరు (Nellore)లో జరిగిన నిరసనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం..మరి జగన్ మాటేమిటి
Telugu Times1 Dec 2026
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం..మరి జగన్ మాటేమిటి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (Andhra Pradesh Legislative Assembly) ఏడో సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ (S. Abdul Nazeer) నోటిఫికేషన్‌ విడుదల చేశారు

ఏపీలో మళ్లీ తెరపైకి క్రెడిట్ వార్.. జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
Telugu Times1 Dec 2026
ఏపీలో మళ్లీ తెరపైకి క్రెడిట్ వార్.. జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ప్రభుత్వాల మధ్య అభివృద్ధి పనుల క్రెడిట్‌పై జరుగుతున్న రాజకీయ పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి పనులు

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు
Andhra Jyothy30 Nov 2026
బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ

మీ భూమిపై ఇతరుల పెత్తనమా
Andhra Jyothy29 Nov 2026
మీ భూమిపై ఇతరుల పెత్తనమా

పాస్‌పుస్తకాలపై వాళ్ల ఫొటోలా? భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు భూ రికార్డుల

కోట్లు కొల్లగొట్టిన వెల్ఫేర్
Andhra Jyothy29 Nov 2026
కోట్లు కొల్లగొట్టిన వెల్ఫేర్

మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్‌ బిల్డింగ్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది.... ప్రజల నుంచి అక్రమంగా రూ.2

బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా
10TV Telugu29 Nov 2026
బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా

Balineni Vs Damacharla : ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య టగ్ ఆఫ్‌ కంటిన్యూ అవుతోంది. బాలినేని

లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్
TeluguOne28 Nov 2026
లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్

రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు

ఆగస్టు 17నుండి ఏపీ అసెంబ్లీసమావేశాలు.. సీఎం చంద్రబాబు మంత్రులకు అలెర్ట్ అందుకే
Oneindia Telugu27 Nov 2026
ఆగస్టు 17నుండి ఏపీ అసెంబ్లీసమావేశాలు.. సీఎం చంద్రబాబు మంత్రులకు అలెర్ట్ అందుకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. మెగా డీఎస్సీ పైన, సాయి కృష్ణ లాకప్ డెత్, శాంతిభద్రతల పరిరక్షణ, రైతుల సమస్యలు తదితర అంశాల పైన రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల

నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు
AP7AM27 Nov 2026
నా రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలకు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు శాశ్వతంగా చరమగీతం పాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న

వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు బిగుస్తోన్న ఉచ్చు
Andhra Jyothy27 Nov 2026
వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు బిగుస్తోన్న ఉచ్చు

మహిళా ఎస్‌ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఆగస్టు 10: మహిళా

దామచర్లపై ఘాటు ఆరోపణలతో విరుచుకుపడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి
SkyC Media27 Nov 2026
దామచర్లపై ఘాటు ఆరోపణలతో విరుచుకుపడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ తీవ్రంగా వేడెక్కాయి. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది

వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట
HMTV27 Nov 2026
వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట

Gajapathinagaram: వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట! Gajapathinagaram: గజపతినగరంలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పోలీసులు వైసిపి నాయకులు

పుంగనూరులో వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్
HMTV27 Nov 2026
పుంగనూరులో వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్

Punganur: పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ సీబీఐ విచారణకు డిమాండ్! Punganur: డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు

తమిళ్ తాయ్ వాజ్తు తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
Andhra Jyothy26 Nov 2026
తమిళ్ తాయ్ వాజ్తు తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంటర్నెట్

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్ ను రద్దు చేసిన విమానయాన సంస్థ
Andhra Jyothy26 Nov 2026
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్ ను రద్దు చేసిన విమానయాన సంస్థ

ఓ చిన్నారి సీటు బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఒక విమాన సర్వీసు రద్దయింది. దీంతో విమానంలోని మిగిలిన ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారి సీటు

వైఎస్సార్ సీపీ, టీడీపీ పోటాపోటీ ప్రదర్శనలు.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత
Zee Telugu26 Nov 2026
వైఎస్సార్ సీపీ, టీడీపీ పోటాపోటీ ప్రదర్శనలు.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

రౌడీలను, గంజాయి బ్యాచ్ లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్
Andhra Jyothy26 Nov 2026
రౌడీలను, గంజాయి బ్యాచ్ లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్

ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏలూరు

ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు - టీజీ భరత్ కామెంట్స్
Oneindia Telugu26 Nov 2026
ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు - టీజీ భరత్ కామెంట్స్

కర్నూల్లో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై స్థానిక మంత్రి టీజీ భరత్ (TG Bharat) తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ఆయన్ను, అప్పట్లో

మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు
NTV Telugu26 Nov 2026
మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
AP7AM26 Nov 2026
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి

వ స ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in