వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి
Actor ProfilePolitician

వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి
Sakshi6 Jan 2027
వ్యక్తి వేధింపులకు పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం బలి

గోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌లో ఏఈ వెల్లడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చక్కగా సాగిపోయే కుటుంబంలో అల్లుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆ కుటుంబం వ్యవహారాల్లోకి ప్రవేశించడంతో కల్లోలమే రేగింది. ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈ, ఆయన భార్య, కుమార్తె, మనుమడు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్‌ కం రోడ్డు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకేశారు. ఏఈ తెల్లపూడి నాగరాజు (60) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (32) గల్లంతవగా, ఆయన మనుమడు కార్తికేయ రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. చనిపోయే ముందు ఆ ఏఈ రాసిన మరణ వాంగ్మూలం (లేఖ) పోలీసులకు లభ్యమైంది. షేక్‌ సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేకే.. ఏఈ రాసిన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన తెల్లపూడి నాగరాజు (60) పిఠాపురంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె సౌజన్యకు జగదీశ్వరరావుతో వివాహమైంది. దీంతో వీరి కుటుంబం కాకినాడలో ఉంటున్నారు. సౌజన్య తన కుమారుడు కార్తికేయ రెడ్డిని కాకినాడలో రైఫిల్‌ షూటింగ్‌ అకాడెమీ నడుపుతున్న షేక్‌ సాధిక్‌ ఖాన్‌ వద్ద రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణలో చేర్పించింది. కాకినాడలోని ఒక ప్రైవేట్‌ స్కూలులో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఈత కూడా నేర్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగదీశ్వరరావు అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. అప్పటి నుంచి సౌజన్యకు అండగా ఉంటానని షేక్‌ సాధిక్‌ ఖాన్‌ చెప్పుకొస్తున్నాడు. దీనికి ఏఈ నాగరాజు ఒప్పుకోలేదు. దీంతో సౌజన్యను సాధిక్‌ ఖాన్‌ వేధించడం ప్రారంభించాడు. నాగరాజును, కార్తికేయ రెడ్డిని చంపుతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తర్వాత ఆమె

వ యక త వ ధ ప లక ప చ యత ర జ ఏఈ క ట బ బల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in