
వర్షాకాలం వచ్చిందంటేచాలు జలపాతాల సందర్శన కోసం పరుగులు తీసే జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. అటవీశాఖ ఆంక్షలు బేఖాతరు చేస్తూ జల సమాది అవుతున్నారు. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థి జల పాతళంలో పడి మృతి


వర్షాకాలం వచ్చిందంటేచాలు జలపాతాల సందర్శన కోసం పరుగులు తీసే జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. అటవీశాఖ ఆంక్షలు బేఖాతరు చేస్తూ జల సమాది అవుతున్నారు. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థి జల పాతళంలో పడి మృతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యతో పాటు పోషకాహారం, పోటీ పరీక్షల సన్నద్ధత, వసతి సౌకర్యాల

కొల్లాపూర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. ఇదీ విషయం.. కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధుల నిర్వహిస్తున్న మార్క్ పోలోనియస్ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సరి్టఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ రూమ్ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేటు పార్ట్ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్ కీచక

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు, ముఖ్యంగా న్యూజిలాండ్ను తమ కలల డెస్టినేషన్గా మార్చుకోవాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ (INZ) ఒక అద్భుతమైన శుభవార్త అందించింది
ఏపీలో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే విద్యార్థులకు పండగే. ఒకటి చదువు పండగయితే.. ఇంకొకటి తల్లికి వందనం పండగ. ఈ పథకం డబ్బుల కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ముఖ్యగమనిక.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించే జవహర్ నవోదయ విద్యాలయ ాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో

మమతా బెనర్జీ సహనం కోల్పోయారు సొంత కార్యకర్తపై చేయి చేసుకున్నారు షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది Mamata Banerjee: రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరొందిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి

July Holidays : జూలైలో పండగలు, ప్రత్యేక పర్వదినాలు ఏమీ ఉండదు.. కాబట్టి సాధారణంగా రెండో, శనివారం, ఆదివారాలు తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. వేసవి సెలవులు ముగియగానే వచ్చే నెల ఇది... అందుకే జూలై పేరంటేనే

Student Bites Principal Kollapur : నాగకర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రతిఘటించిన

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన ఒక చిన్న ఫొటో ఆ విద్యార్థి మనసులో బలమైన ముద్ర వేసింది. ప్రత్యేకత ఉంటేనే గుర్తింపు అనే ఆశయంతో వ్యవసాయం చేసే తల్లిదండ్రుల కష్టానికి

Anandapuram: ప్రభుత్వ స్కూల్ విద్యార్థి మునిగాడా గజఈతగాళ్లతో గాలింపు! ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

Telangana School Bandh on July 10:తెలంగాణలో జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న స్కూల్ క్లస్టర్

హరిపాడ్: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్లో ఉంటున్న మలప్పురంలోని

6 వేల సర్టిఫికెట్లు మాయం విచారణ నివేదికపై గోప్యత చక్రంతిప్పిన కీలక అధికారిపై చర్యలు శూన్యం చాంతాడంత పాపాల చిట్టా ఉన్నా ఉన్నత పదవులు వైసీపీ ముద్ర ఉన్నా కూటమి ప్రభుత్వం పెద్దపీట అనంతపురం: జవహర్లాల్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలో సోమవారం రాత్రి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. నూతనంగా ఏర్పాటైన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ఓ బహిరంగ సభ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు సంభవించింది

విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో విద్యార్థి విజ్ఞాన మంథన (వీవీఎం)-2026’ పేరిట పోటీలను నిర్వహిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్
ITR Utility: ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్లో ఎగ్జెంప్ట్ ఇన్కమ్ షెడ్యూల్ (Schedule EI పన్ను మినహాయింపు ఆదాయం) కింద తాజాగా అదర్ ఇన్కమ్ అనే కొత్త కాలమ్ను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం యాడ్ చేసింది. గతంలో

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు

ఫీజు బకాయిల కోసం ధర్నాలు, రాస్తారోకోలు 14న సత్యాగ్రహ దీక్ష: ఆర్.కృష్ణయ్య నల్లకుంట, న్యూస్టుడే: ‘విద్యార్థుల ఫీజు బకాయిలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం.. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు’ అని చేయిచాచితే

అక్కడి వాతావరణం చూస్తే ఎవరికైనా షాకింగ్ గా అనిపిస్తుంది.. మండుటెండలో వందలాది మంది ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. వారిలో గర్భిణిలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. తమను ఆఫీస్ లోకి అనుమతి ఇవ్వాలని

బెట్టింగుల కోసం దొంగతనం చేశాడు. వృద్ధురాలిని బావిలోకి తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. Degree Student Arrested: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై అప్పులపాలైన ఒక డిగ్రీ

గతంలో ఉనికిలో లేని ఓ వింత పక్షిని అనుకోకుండా గమనించాడో పరిశోధక విద్యార్థి. జీవశాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించి, అధ్యయనానికి ప్రేరేపించిన ఆ పిట్ట పుట్టుకే ప్రత్యేకం. గతంలో ఉనికిలో లేని ఓ వింత పక్షిని

ఇంటర్న్షిప్లు అనుభవాన్ని సంపాదించుకోవడానికి విద్యార్థులకు లభించే అవకాశాలు. కానీ కొందరికి అవే జీవితాన్ని మార్చే మలుపులుగా మారిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

జూలూరుపాడు, జూలై 04 : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల

విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచిత మరియు రాయితీ సౌకర్యం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థుల కోసం ఉచిత, రాయితీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన అభిరూప్గా అనే విద్యార్థి ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్(20) భవనం ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నెల నుంచి ఆర్టీసీ డిపోల్లోని బస్పాస్ కౌంటర్ల దగ్గర ఉచిత, రాయితీ బస్

ఇండిపెండెంట్ జడ్పీటీసీ To సీఎం.. ఇదీ రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కెరీర్ గ్రాఫ్. మంత్రిగా పనిచేయకుండానే ముఖ్యమంత్రి కావడం ఓ ప్రత్యేకత. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏబీవీపీ

ముంబై అహల్యానగర్లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు కొండ్వాడ్

Chennur | మంచిర్యాల జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష కనిపించకుండాపోయాడు

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (SIU)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారాలోకేష్ గురువారం

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగులలో ఘోర విషాదం సంభవించింది. కోళ్ల గూటి వద్ద పాముకాటుకు గురై రామ్ చరణ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల, జులై
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. విధి ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా.. బలమైన సంకల్పం, కఠోర శ్రమ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు ఒక అనాథ కుర్రాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని

ప్రభుత్వోద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఐ గాట్ కర్మయోగి’లో ఓ ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా వేల కోర్సులు పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం మాత్రియాతండా

రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కలలు కంటూ, భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి.. ఓ చిన్న నిర్లక్ష్య దారుణరీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం చెంబూర్ ప్రాంతంలో

School Holiday : జూలైలో పండగలు, ప్రత్యేక రోజులు ఏమీ ఉండవు... అందుకే తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు కేవలం ఆదివారాలు, రెండో శనివారం తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. అంటే విద్యార్థులు ప్రతిరోజు స్కూల్

నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము గారు విద్యార్థులను భవిష్యత్

ముంబై : భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అంధేరి సబ్వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు రవాణాను నిలిపివేసి, ట్రాఫిక్ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు

ఏపీలో విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి బాగుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్
.webp)
దేశాన్ని వికసిత భారత్గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విద్య, స్వీయ సాధికారతలే యువతకు శ్రీరామరక్ష అని

ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి నవ్వుతూ, ఆడుతూ ఇళ్లకు బయలుదేరిన చిన్నారుల ప్రయాణంలో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
ముంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గత రెండు రోజులుగా ముంబయిలో కురిసిన వర్షాలకు చెంబూరులో ఓ పాఠశాల బస్సుపై చెట్టుకూలి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి