
దిల్లీ: జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించటంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం సందర్భంగా వందేమాతరం, జనగణమన తర్వాత తమిళ రాష్ట్ర గీతాన్ని చివర్లో ఆలపించటంపై రాజకీయ వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ కావటం గమనార్హం. తాజా ఉత్తర్వుల ప్రకారం.. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు