వందేమాతరం
Actor ProfilePolitician

వందేమాతరం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్
Andhra Jyothy17 Jan 2027
వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్

వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్‌

యువతికి ఊహించని షాక్.. స్నానం చేసినందుకు రూ. లక్ష ఫైన్
Andhra Jyothy17 Jan 2027
యువతికి ఊహించని షాక్.. స్నానం చేసినందుకు రూ. లక్ష ఫైన్

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంటర్‌నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని

ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా
Sakshi14 Jan 2027
ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా

యావత్తు భారతదేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎటు చూసినా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా వందేమాతరం.. అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ

వందేమాతరంపై కంగన వ్యాఖ్యలు.. పాకిస్థాన్ తో పోల్చడంపై కాంగ్రెస్ ఫైర్
AP7AM12 Jan 2027
వందేమాతరంపై కంగన వ్యాఖ్యలు.. పాకిస్థాన్ తో పోల్చడంపై కాంగ్రెస్ ఫైర్

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరిని పాకిస్థాన్ ప్రజలతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.మంగళవారం ముంబైలో ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం కంగన మీడియాతో మాట్లాడుతూ, "వందేమాతరం భారతదేశ చైతన్యాన్ని సూచిస్తుంది. దానిపై ఇంతటి ద్వేషం చూపడం, ఆలపిస్తుంటే అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని ప్రజలు కూడా బహుశా ఇలా స్పందించరేమో" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ వ్యతిరేకిగానే కాకుండా, దేశ వ్యతిరేకిగా మారుతోందని ఆమె ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే మాట్లాడుతూ, "కంగనాను బీజేపీనే పెద్దగా పట్టించుకోదు. ఆమెకు మంచి వైద్యుడిని చూపించాలని నేను బీజేపీకి సలహా ఇస్తున్నాను. రోజురోజుకు ఆమె మానసిక స్థితి క్షీణిస్తోంది" అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కూడా కంగనపై విమర్శలు గుప్పించారు. "2014లోనే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందని గతంలో వ్యాఖ్యానించిన వ్యక్తి ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడటమా?" అని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా, రాజ్యాంగం విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రను గుర్తుచేస్తూ, కనీసం స్వాతంత్య్ర పోరాట చరిత్ర పుస్తకాలనైనా ఆమె చదవాలని హితవు పలికారు.స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 'వందేమాతరం' గేయాలాపన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ ప్రవర్తనకు సంబంధించిన పరిణామాలతో ఈ వివాదం మొదలైంది

వందేమాతరం వివాదంపై భగ్గుమన్న మల్లికార్జున్ ఖర్గే
Sakshi11 Jan 2027
వందేమాతరం వివాదంపై భగ్గుమన్న మల్లికార్జున్ ఖర్గే

సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు

వందేమాతరం వివాదం.. కాంగ్రెస్ పై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు
AP7AM9 Jan 2027
వందేమాతరం వివాదం.. కాంగ్రెస్ పై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు

‘వందేమాతరం’ పూర్తి గేయం ఆలాపనపై నెలకొన్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు
Andhra Jyothy9 Jan 2027
నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు

వందేమాతరం చరిత్ర తెలుసుకోవాలి.. సోనియాపై బండి సంజయ్ ఫైర్
Andhra Jyothy5 Jan 2027
వందేమాతరం చరిత్ర తెలుసుకోవాలి.. సోనియాపై బండి సంజయ్ ఫైర్

వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతం చరిత్ర, ప్రాధాన్యతను కాంగ్రెస్‌ నేతలు

వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు
Zee Telugu2 Jan 2027
వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ స్టు రోజు అస లేం జ రిగింది
Asianet News Telugu31 Dec 2026
వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ స్టు రోజు అస లేం జ రిగింది

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు
Andhra Jyothy30 Dec 2026
పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని

వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు
Andhra Jyothy30 Dec 2026
వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో వందేమాతరం ఆలాపనను ఎంపీ

గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా
Sakshi29 Dec 2026
గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా

మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్‌

దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
Andhra Jyothy28 Dec 2026
దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇంటర్నెట్ డెస్క్

వందేమాతరం వివాదం.. రాజకీయ దుమారం
TeluguOne27 Dec 2026
వందేమాతరం వివాదం.. రాజకీయ దుమారం

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజల్లో దేశభక్తి రగిలించిన జాతీయ గేయం వందేమాతరం చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య

పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు
Sakshi27 Dec 2026
పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై ఆ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని శనివారం బీజేపీ ఆరోపించింది. ఇందుకు

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
Eenadu27 Dec 2026
జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు జాతీయ పతాకానికి వందనం చేస్తున్న మంత్రి నాదెండ్ల, కలెక్టర్‌ కృతికాశుక్లా, తదితరులు నరసరావుపేట అర్బన్, నరసరావుపేట

దమ్ముంటే అడ్డుకోండి
Andhra Jyothy26 Dec 2026
దమ్ముంటే అడ్డుకోండి

హైదరాబాద్‌, పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. భాగ్యలక్ష్మి

సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది
Samayam Telugu26 Dec 2026
సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమం దేశంలో రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. వందేమాతరం పూర్తి గేయాన్ని

వాఘా సరిహద్దు వద్ద ఘనంగా 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు
Andhra Jyothy26 Dec 2026
వాఘా సరిహద్దు వద్ద ఘనంగా 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు

పంజాబ్‌లోని అమృతసర్‌ వద్ద ఉన్న అత్తారీ-వాఘా సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది సందర్శకులు, సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ

వందేమాతరం గీతాలాపనను సోనియా ఆపమన్నారా
Andhra Jyothy25 Dec 2026
వందేమాతరం గీతాలాపనను సోనియా ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం గీతాలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. వందేమాత్రం పూర్తి గీతాన్ని ఆలపించడాన్ని అడ్డుకునేందుకు

సీఎం విజయ్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకలు- మేనిఫెస్టోలో లేనివి
Oneindia Telugu25 Dec 2026
సీఎం విజయ్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకలు- మేనిఫెస్టోలో లేనివి

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్ర ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన

వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా
Oneindia Telugu24 Dec 2026
వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఎంఐఎం నేతలారా.. దమ్ముంటే అడ్డుకోండి
Telugu Times24 Dec 2026
ఎంఐఎం నేతలారా.. దమ్ముంటే అడ్డుకోండి

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం (Bhagyalakshmi Temple) వద్ద లక్షలాది మందితో సామూహిక వందేమాతరం (Vande Mataram) గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఎంఐఎం

వందేమాతరం ఆపాలన్నారా? సోనియా, ఖర్గే సైగలపై దుమారం
AP7AM23 Dec 2026
వందేమాతరం ఆపాలన్నారా? సోనియా, ఖర్గే సైగలపై దుమారం

కాంగ్రెస్‌ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం చుట్టూ కొత్త వివాదం మొదలైంది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన సైగలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వందేమాతరం

వ స్వాతంత్య్ర దినోత్సవం... అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ టాలీవుడ్ సెలబ్రెటీల విషెస్
Samayam Telugu23 Dec 2026
వ స్వాతంత్య్ర దినోత్సవం... అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ టాలీవుడ్ సెలబ్రెటీల విషెస్

దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సోషల్

వ స్వాతంత్ర్య దినోత్సవంలో ఎర్రకోటపై మోదీ జెండా ఆవిష్కరణ
SkyC Media22 Dec 2026
వ స్వాతంత్ర్య దినోత్సవంలో ఎర్రకోటపై మోదీ జెండా ఆవిష్కరణ

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు

కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఉద్యోగిని మేధ మృతి
Sakshi22 Dec 2026
కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఉద్యోగిని మేధ మృతి

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్‌ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్‌ సిటీలోని కేంద్ర

అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
Sakshi22 Dec 2026
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష‍్మీ, కేసీఆర్‌ కిట్‌, రైతుభీమాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Sakshi22 Dec 2026
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది

ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం
Andhra Jyothy22 Dec 2026
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. వీడియో వైరల్
Sakshi22 Dec 2026
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. వీడియో వైరల్

విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హీరోయిన్‌ త్రిష పేరు నెట్టింట తరచూ వైరల్‌గా మారుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో

జెన్ జీతో మోదీ కనెక్ట్ .. వందేమాతరం హైలైట్ .. ఎర్రకోటపై కొత్త సందేశం చిత్రాలు
Sakshi22 Dec 2026
జెన్ జీతో మోదీ కనెక్ట్ .. వందేమాతరం హైలైట్ .. ఎర్రకోటపై కొత్త సందేశం చిత్రాలు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం యువత, స్వయం సమృద్ధి, వికసిత్‌ భారత్‌ లక్ష్యాల చుట్టూ సాగింది. జెన్‌జీని ఉద్దేశించి ఏఐ శిక్షణ, ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రస్తావించిన

ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం.. వీడియో చూశారా
Eenadu22 Dec 2026
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం.. వీడియో చూశారా

Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Andhra Jyothy22 Dec 2026
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: గోల్కొండ కోటలో 80వ

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి
Andhra Jyothy21 Dec 2026
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి

పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, ఆగస్టు15: పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Eenadu21 Dec 2026
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం

వేల మొక్కల్లో వందేమాతరం
Eenadu21 Dec 2026
వేల మొక్కల్లో వందేమాతరం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కలతో ప్రత్యేకంగా దాని ఆకృతిని తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు

ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'.. స్వాతంత్ర్య వేడుకల్లో చారిత్రక ఘట్టం
AP7AM21 Dec 2026
ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'.. స్వాతంత్ర్య వేడుకల్లో చారిత్రక ఘట్టం

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక చారిత్రక, అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి గీతాన్ని ఆలపించారు. ప్రధాని

చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం
Andhra Jyothy21 Dec 2026
చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది
Andhra Jyothy21 Dec 2026
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ

ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం
10TV Telugu21 Dec 2026
ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం

Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని

దేశ వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ముస్తాబైన దేశ రాజధాని
Zee Telugu21 Dec 2026
దేశ వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ముస్తాబైన దేశ రాజధాని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోట నుంచి ప్రత్యక్ష ప్రసారం
Zee Telugu21 Dec 2026
వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోట నుంచి ప్రత్యక్ష ప్రసారం

ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న

ఎర్రకోటపై 13వ సారి మోదీ ప్రసంగం.. కాంగ్రెసేతర ప్రధానుల్లో సరికొత్త రికార్డు
AP7AM21 Dec 2026
ఎర్రకోటపై 13వ సారి మోదీ ప్రసంగం.. కాంగ్రెసేతర ప్రధానుల్లో సరికొత్త రికార్డు

భారతదేశ 80వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు జరగనున్న ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం
Andhra Jyothy21 Dec 2026
ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

విద్యార్థులే భావి భారత నిర్మాతలు.. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ముర్ము రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, తర్వాత ‘వందేమాతరం’ ఆలాపన న్యూఢిల్లీ: విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే
Sakshi20 Dec 2026
దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే

స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు తరతరాలుగా

వినుకొండ గుండె నిండా.. మువ్వన్నెల జెండా
Eenadu20 Dec 2026
వినుకొండ గుండె నిండా.. మువ్వన్నెల జెండా

జాతీయ జెండా ప్రదర్శిస్తున్న కళాశాల విద్యార్థులు న్యూస్‌టుడే, వినుకొండ, చిలకలూరిపేట గ్రామీణ: ఎందరో మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్రమని, వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు

కుత్బుల్లాపూర్ లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల
HMTV17 Dec 2026
కుత్బుల్లాపూర్ లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల కుత్బుల్లాపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్

నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రి వాష్ రూమ్ లో విగతజీవిగా
Eenadu17 Dec 2026
నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రి వాష్ రూమ్ లో విగతజీవిగా

ఇంటర్నెట్‌ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైద్యకళాశాల- ఆసుపత్రిలోని వాష్‌రూమ్‌లో ఆమె విగతజీవిగా కనిపించారు. అక్కడున్న

వ ద మ తర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in