
Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు


Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు

షావుకారు జానకి నటిగానే కాదు నిర్మాతగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నిర్మించిన రెండు సినిమాలు, వాటి ఫలితాలు, కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన వారసుల గురించి ఆసక్తికర విషయాలు ఇదిగో.. 'షావుకారు'

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత, సంతోషం, లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లో తరచూ గొడవలు జరగడం వంటివి
మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు ఉన్నదని అర్థం

టీజీఎస్ఆర్టీసీ మరో శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్లో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపరచేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించింది. నగరం వేగంగా

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీల కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి

Name: Columnar Cactus శాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్ Scientific Name: Cereus pterogonus Lem Synonym (s) : Cereus repandus (L.) Mill. కుటుంబం: క్యాక్టేసి Family: Cactaceae కోలజెమ్మెడు పండును

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. బుధవారం నాడు ఏకంగా 76,464 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,913 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే

వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడింది: అమిత్షా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి నీరు సముద్రంలోకి పోతే ఎవరికి లాభం? జలవివాదాలను

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor) కెరీర్లో బ్రహ్మాస్త్ర2(brahmastra2) మరోసారి కీలక ప్రాజెక్ట్గా మారుతోంది. అయాన్ ముఖర్జీ(Ayaan Mukherji) దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భాగం తర్వాత
తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి

మనిషి కన్ను 576 మెగాపిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంటుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతుంటాయి. అయితే ఇది కంటి నిజమైన లేదా అధికారిక రిజల్యూషన్ కాదు. ఒక కెమెరాను మెగాపిక్సెల్స్తో

డ్రాగన్ ఫ్రూట్ పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. ఈ పడులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి కోసమే ఎంతో మంది డ్రాగన్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఇది ఎన్నో

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్

Aditi Shankar: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తాజాగా మరో హీరోయిన్ అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అనుపమ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే

సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్ చేస్తే.. రూ.లక్ష వరకు నగదు బహుమతి అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణలకు.. బిహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సాధించిన ఘనతలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్తో క్రియేటర్లు వీడియోలు రూపొందించి నగదు అందుకోవచ్చు. ⇒ వివరాలు వాటిపై వీడియోలు చేస్తే.. రూ.లక్ష క్యాష్ప్రైజ్
గోడల మీద బల్లులు పాకుతుంటే చాలామందికి భయం, అసహ్యం కలగడం సహజం. పైగా వీటి వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. చాలామంది బల్లులను నివారించడానికి మార్కెట్లో దొరికే హానికరమైన రసాయనాలు

మనల్ని నిత్యం వేధించే దోమల గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి మన రక్తాన్ని తాగవని మీకు తెలుసా? అవును.. ఈ ప్రవర్తన వెనుక ఒక నిర్దిష్టమైన జీవశాస్త్ర

సూపర్మార్కెట్కి వెళ్లి అరటిపండ్లు తెస్తే.. అక్కడ మాత్రం చాలా పచ్చగా, ఫ్రెష్గా మెరిసిపోతుంటాయి. కానీ, తీరా ఇంటికి తీసుకొచ్చాక రెండు రోజులు తిరిగేసరికి తొక్క అంతా నల్లబడిపోయి, మెత్తగా అయిపోతాయి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై సర్కార్కు హైకోర్టు స్పష్టం ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఎలా రూపొందించుకోవాలో మేం చెప్పం అయితే.. పౌరుల హక్కులు, రాజ్యాంగ నిబంధనలు సర్కార్ మరవొద్దు ఏళ్లుగా సర్కార్ నుంచి

బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు ముందుగా చూసేది తూకం యంత్రాన్నే. రోజూ బరువు చూసుకుంటూ సంఖ్య తగ్గుతుంటే సంతోషపడతారు. కానీ బరువు తగ్గిందంటే శరీరంలోని కొవ్వు కూడా తగ్గిందని చెప్పలేం. శరీరంలో నీరు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న” దొరికిందా” చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి

నల్గొండ: సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కీలక విషయాలు వెల్లడించారు. జల్సాలకు

ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటే, మరికొన్ని వింత ఆకారాల్లో పెరుగుతాయి. ఇంకొన్ని చెట్లకు పండ్లు కాండానికే కాస్తాయి, మరికొన్ని చెట్ల కాండం
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం

ఉక్రెయిన్ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Rajahmundry: రాజమండ్రి: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం! Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు

దొంగ దరఖాస్తులతో ఇన్వార్డు సిబ్బంది చేతివాటం జనన ధ్రువపత్రాల దాఖలుకు ఇన్వార్డు సిబ్బంది ముద్రించిన నకిలీ దరఖాస్తు ఫారాలివే.. కార్పొరేషన్, న్యూస్టుడే: మహబూబ్నగర్ నగరపాలక సంస్థలో జనన, మరణ

ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం

భూమి ఏర్పడిన తొలినాళ్లలో సముద్రాలు నేటిలా ఉప్పగా ఉండేవి కావు. భూమి చాలా వేడిగా ఉన్న సమయంలో అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఆవిరి, వాయువులు, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కలు వంటి వాటి ప్రభావంతో క్రమంగా నీటి

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుంగనూరు ఆవులకు, గిత్తలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంగోలు గిత్త తర్వాత అంతటి క్రేజ్ వీటి సొంతం. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అరుదైన జాతి పశువులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్
తెలంగాణలో నిషేధిత22ఏ భూముల జాబితా వ్యవహారం హాట్ టాఫిక్గా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు నిషేదిత 22ఏ జాబితాలోకి చేరటం, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో భూ యజమానులు, ప్లాట్ల

ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే

కోకాపేట్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్ సంస్థాన కాలానికి వెళ్లాలి. నిజాం పాలనలో హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారమైన భూములు వివిధ రకాల భూవ్యవస్థల కింద ఉండేవి. జాగీర్ వ్యవస్థలో భాగంగా కొన్ని

మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నుంచి
దేశవ్యాప్తంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి, ఏకంగా రూ. 1,071.5 కోట్లు దోచేసిన మాస్టర్ మైండ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్న 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్ అనే యువకుడ్ని

కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కోసం హెచ్-సిటీ ప్రాజెక్టు కింద పలు కీలక మౌలిక వసతుల పనులు చేపడుతున్నారు. దాదాపు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఏడు

Ameerlog : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి మధ్య ఏర్పడే సంబంధాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలోనే రాక్షస గురువైన శుక్రుడు, న్యాయాధికారి అయిన శనిదేవుని మధ్య అత్యంత శక్తివంతమైన నవపంచమ రాజయోగం

మన చిన్నతనంలో వీధుల్లోకి ఎలుగుబంటిని తీసుకువచ్చి, డప్పులు వాయిస్తుంటే అది కాళ్లు గాలిలోకి లేపి ఊగుతుంటే చూసి సంబరపడని వారుండరు. కానీ, ఆ అమాయక ప్రాణి చేసినది నాట్యం కాదు.. తట్టుకోలేని నరకయాతనతో

మనుషులకు ఉన్నట్టే చెట్లకు, మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్ ఉంటుంది. మనం ఉదయాన్నే లేవడం, తినడం, పనులు చేసుకోవడం, రాత్రికి నిద్రపోవడం ఎలాగో.. మొక్కల్లో కూడా అలాగే ఒక నిర్దిష్టమైన సైకిల్ నడుస్తుంది. పగటి

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. వేపుళ్లు, కూరలు, సాంబారు, బిర్యానీలలో ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ మంచిది. అయితే రుచిని అందించే ఈ ఉల్లిపాయను కట్ చేసే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Lulu Mall Hyderabad Sale News: షాపింగ్ ప్రియులకు ఒక అద్భుతమైన గుడ్న్యూస్.. కూకట్పల్లిలోని లులు మాల్ (Lulu Mall) అద్భుతమైన లులు ఆన్ సేల్ (Lulu On Sale) షాపింగ్ ఫెస్టివల్తో ప్రారంభించింది.. ఈ సేల్ జూలై 9వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 12 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లులు సంస్థ వెల్లడించింది.. ఈ నాలుగు రోజులు మాల్ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చాలా రకాల వస్తువులు అత్యంత చీప్ ధరలకే లభిస్తాయి. అయితే, వేటిపై ఆఫర్స్ లభిస్తున్నాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్.. ఈ సేల్లో భాగంగా 200పైగా దేశీయ, ఇంటర్నేషన్ బ్రాండ్లకు సంబంధించిన పైగా వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దుస్తులతో పాటు చెప్పులు, బ్యాగులతో పాటు లైఫ్స్టైల్ యాక్సెసరీలపై ఏకంగా 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఉత్పత్తులను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. లులు హైపర్మార్కెట్లో బంపర్ ఆఫర్లు.. మాల్లోని లులు హైపర్మార్కెట్లో నిత్యావసర సరుకులు (Groceries), ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ విభాగాలకు సంబంధించిన దాదాపు 25,000 పైగా వస్తువులపై 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఇది రీజనబుల్ షాపింగ్గా మారుతుందని సంస్థ తెలిపింది.. ఇక ఫుడ్ కోర్టులో కూడా కస్టమర్ల కోసం ప్రత్యేక

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Telangana Vanta Varpu 15 Years: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ఒక ఊపు ఊపేసింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన అపూర్వ ఘట్టం.. వంటా-వార్పు కార్యక్రమం జరిగి సరిగ్గా నేటికీ 15 ఏళ్లు పూర్తయింది.. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనిక దాకా.. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి.. పొయ్యిలు వెలిగించి.. వంటలు వండి సగర్వంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు.. నాడు కరీంనగర్ వీధులన్నీ తెలంగాణ నినాదంతో మారుమోగాయి.. ఈ అపూర్వ ప్రజా ఉద్యమ తీవ్రత అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన సంగతి కూడా తెలిసిందే.. ఉద్యమ జ్వాలగా మారిన వంటిల్లు.. నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వంటావార్పు కార్యక్రమం కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగలలేదు.. అదొక మహా జనజాతరను తలపించేసింది. జాతీయ రహదారులతో పాటు ప్రధాన కూడలన్నీ వంటశాలలుగా మారిపోయాయి.. కుల మత వర్గ బేధాలు మరిచి అందరూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశారు.. వంటలు వండుతూనే.. మరోవైపు బతుకమ్మ ఆడుతూ.. ధూమ్ దాం అద్భుతమైన ఆటపాటలతో ఉద్యమ కళాకారులు ఉత్సాహాన్ని నింపారు.. అంతేకాకుండా కొన్ని చోట్ల పోలీసులు సైతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ.. ప్రజలు ఏమాత్రం వారి లాఠీ దెబ్బలకు లెక్కచేయకుండా దీనిని విజయవంతం చేశారు... నాడు రోడ్డుపై వండిన ప్రతి మెతుకు.. తెలంగాణ రాష్ట్ర కాంక్షను చాటి చెప్పిందని.. ప్రతి పొయ్యి నుంచి వచ్చిన

వంటగ్యాస్ ధరల పెంపు పై కేంద్రం స్పష్టత ఇచ్చింది. పెంపు పట్ల కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇతర దేశాల కంటే భారత్ లోనే ఎల్పీజీ ధర తక్కువగా ఉందని వెల్లడించింది.

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్నారని తెలిపారు. బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని, షేర్ చేయొద్దని సూచించారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.