
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ రేర్ ఫీట్ ను సాధించబోతున్నారు. ఈ తరంలో సీనియర్ స్టార్ హీరోలు నలుగురితో సినిమాలు చేసిన ఖ్యాతి అనిల్ రావిపూడికి దక్కబోతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సీనియర్


స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ రేర్ ఫీట్ ను సాధించబోతున్నారు. ఈ తరంలో సీనియర్ స్టార్ హీరోలు నలుగురితో సినిమాలు చేసిన ఖ్యాతి అనిల్ రావిపూడికి దక్కబోతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సీనియర్

చాలా మంది హీరోయిన్స్ లిమిట్స్ తో ఉంటారు.. అంటే తమకన్నా పెద్ద వయసున్న హీరోలతో నటించం అని కండీషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరితోనైనా సినిమాలు చేసి మెప్పిస్తుంటారు. సీనియర్ హీరోలు

‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) చిత్రానికి ముందు సూర్య నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఈ సినిమా సక్సెస్తో మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చారు సూర్య. ఇప్పుడాయన ఫుల్ ఖుషీలో ఉన్నారు. ‘కరుప్పు’

Anil Ravipudi: సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న సరికొత్త మల్టీస్టారర్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్లో

Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్

దర్శకుడు వెంకీ అట్లూరి సర్ప్రైజ్ ఇచ్చారు. అయన దర్శకత్వంలో రానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్ 'ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడో వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి పాటను ఎవరు పాడుతున్నారో చెబుతూ ఓ వీడియో
డెలీవర్ బాయ్గా ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పకుండా బయల్దేరుతాడు వెంకీ. మొదటిసారి అబద్దం ఆడాను.. అమ్మో చాలా కష్టంగా ఉంది అని వెంకీ అనుకుంటాడు. ఉద్యోగానికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయాలని
కోలీవుడ్ నటుడు సూర్య విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు వైవిధ్యమైన ప్రయోగాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ వైడ్గా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే

సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే ఫస్ట్ గురొచ్చే సినిమాల్లో దృశ్యం (Drishyam) ఎప్పుడూ ముందే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఒరిజినల్ సినిమా
ఇందు వేలిముద్ర కోసం రేఖ ప్రయత్నిస్తుంది. డాక్యుమెంట్లను తీసుకు వచ్చి ఇందుని వేలి ముద్ర వేయమని చెబుతుంది. సరైన టైంలో రాజు ఎంట్రీ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్లను చదువుతాడు. అందులోని మోసాన్ని పసిగడతాడు. నా

Modi – Rahul : అమెరికా (US) దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో...

Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన...

2026 దసరా సీజన్ టాలీవుడ్లో భారీ బాక్సాఫీస్ పోరుకు వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా

నంద్యాల పట్టణం, న్యూస్టుడే: నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన పూర్తిగా ముందస్తు ప్రణాళితో జరిగిన కుట్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ఒక పద్ధతి ప్రకారం నాటకాలు ఆడి ఆ నెపాన్ని ప్రభుత్వంపై, తమ పార్టీపై నెట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ ఘటనకు తనకు, తెదేపా నాయకులకు, కార్యకర్తలకు ఏ సంబంధమూ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు ఆడటం జగన్కు మొదటి నుంచి అలవాటేనని, వాటిని ప్రజలు నమ్మరని అన్నారు. 2002-03లో రాజశేఖరరెడ్డికి హైదరాబాద్లో ఉన్న ఆస్తి తప్ప ఏమీ లేదని, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని అన్నారు. అప్పట్లో ఒక ఫైల్ తన వద్దకు వచ్చినప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్నా మానవతా దృక్పథంతో క్యాబినెట్లో ఆమోదించి వారికి సహాయం చేశామని గుర్తు చేశారు. తాము ఎల్లప్పుడూ నంద్యాల ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడడానికే కృషి చేస్తున్నామన్నారు. కొందరు బయటి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను భంగపరిచే పద్ధతి మంచిది కాదని హితవు పలికారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో

‘వీరభద్రుడు’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన.. మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని నెట్టింట పంచుకున్నారు. అందులో సూర్య వర్షంలో గొడుగు పట్టుకుని స్టైలిష్గా నించొని ఫోన్ చూస్తూ కనిపించారు. ‘‘సున్నితమైన హాస్యం.. బలమైన కుటుంబ భావోద్వేగాలతో నిండిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దీంట్లో సూర్య వింటేజ్ లుక్లో సరికొత్తగా కనిపించనున్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, ఛాయాగ్రహణం: నిమిష్ రవి. ‘ఏదైనా ప్రత్యేకమైనది చేయకపోతే, వారిని సామాన్యులని పిలుస్తారు. చేసిన వాళ్లు కనిపించినా, గుర్తించలేరు’ అంటూ తన రాబోయే చిత్రం ‘భారత భాగ్య విధాత’ సినిమా మోషన్ పోస్టర్ని ఆవిష్కరించింది బాలీవుడ్ హీరోయిన్ కంగన. ‘ది అన్ సీన్ హీరోస్’ అనే వ్యాఖ్యతో ఉన్న ఈ పోస్టర్లో కంగనా ముఖంపై నెత్తుటి మరకలతో ఓ మహిళని ఎంతో తెగించి కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. కంగన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోజ్ తపాడియా దర్శకుడు. ఈ సినిమాని మణికర్ణిక ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ తదితర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబయి ఉగ్ర దాడుల నేపథ్యంలో.. ధైర్యంగా తమ విధులను నిర్వర్తించిన ఆసుపత్రి సిబ్బంది నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందని చిత్ర సన్నిహిత వర్గాలు

సూర్య కెరీర్లో తొలిసారి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా 'కరుప్పు'. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు రూ.269కోట్లు రాబట్టింది. ఈ జోష్లో ఉన్న అభిమానులకు సూర్య మరో ట్రీట్ ఇవ్వబోతున్నాడు. కొత్త సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. సూర్య తదుపరి సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. `రక్తచరిత్ర` తర్వాత సూర్య నటించిన తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్లు, తర్వాత టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఆ టీజర్లో సినిమా జులైలో వస్తుందని చెప్పారు. 'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు