
సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్


సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది. దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్లైన్ కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్తో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు

ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్లలో మీనా ఒకరు. ఆమె 50 ఏళ్లకు అడుగుదూరంలో ఉన్నారు. మీనా సినీ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాలనటిగా అరంగేట్రం

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్కి దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత

Tollywood Directors : ఎన్నాళ్లుగానో మనసులో ఉంచుకున్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఇరుముడి

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రెండు క్రేజీ చిత్రాలు పోటీపడటానికి సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్

Raviteja Son : సినిమా సెలబ్రిటీల పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తారు చాలామంది. అదే కోవలో రవితేజ కొడుకు మహాధన్ కూడా సినీ పరిశ్రమలోకే వచ్చాడు. రవితేజ కొడుకు మహాధన్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా

సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేస్తున్న

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ

టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి

వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం

విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు సెల్యులాయిడ్ పై 'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు

మాస్ ఇమేజ్తో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రొటీన్ మాస్ టెంప్లేట్ సినిమాలకు ప్రేక్షకులు దూరమవుతున్న తరుణంలో తన రూట్ మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ‘దేవర’ లాంటి చిత్రాలు మెప్పించినా

సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న

ప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్కాస్ట్ షోలో వివరించారు. రీసెంట్ గా సూర్యతో కలిసి

రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో

‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి విజయపథంలో దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి స్పందన లభించడంతో, ఇప్పుడు ఆయన తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఐతే, ఓ ఇంటర్వ్యూలో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా

టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడారు. టాలీవుడ్లో

Vishwanath & Sons Collections : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ ఇటీవల ఆగస్టు 14న రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార
సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: కథానాయకుడు సూర్య తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ-సేల్ గణాంకాలు పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం గత

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను

`కరుప్పు` విజయంతో మంచి జోరుమీదున్నారు సూర్య. ఆయన ఇప్పుడు `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన

సూర్య(Suriya) హీరోగా వెంకీ అట్లూరి(venky atluri) దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి రోజు నుంచే

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణం 40

ది వన్ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఇపుడు

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5 నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, నటీ నటులు : సూర్య, మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు

సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న విడుదలైన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, చమత్కారమైన సంభాషణలు

సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ చిత్రం మాదిరిగానే ఈ సినిమా కూడా తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath and Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం థియేటర్లలోకి వచ్చి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ సినిమా కరుప్పు తో భారీ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఆ సినిమాతో వచ్చింది. దీనితో నెక్స్ట్ రానున్న సినిమా

దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్కి సరికొత్త నిర్వచనం చెప్పిన

నటీనటులు : సూర్య, మమితా బైజు, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్, సుధ, రఘుబాబు, నాజర్ తదితరులు. దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : జి. వి. ప్రకాష్ కుమార్ నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ సినిమాటోగ్రఫీ

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్

విక్టరీ వెంకటేష్ హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా.. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House no 47). ‘ఏకే 47’ అనేది ట్యాగ్లైన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్ర విడుదల తేదీని శనివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ని గమనిస్తే.. తన ఫ్యామిలీతో వెంకీ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. వెంకీ సరసన ‘కెజియఫ్’, ‘హిట్ 3’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ పోస్టర్లో ఆమె లుక్ని కూడా రివీల్ చేశారు. ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా ఆమె కనిపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ని చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఈ పోస్టర్లో వెంకీ ఫ్యామిలీని రెండు డిఫరెంట్ ఫొటోలతో చూపించిన విధానం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫొటో ఒక వైపు, రిచ్ ఫ్యామిలీ మరోవైపు చూపిస్తూ.. మేకర్స్ వదిలిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తొలుత హర్షవర్దన్ రామేశ్వర్ను సంగీత దర్శకుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగినట్లుగా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో ఎస్ఎస్ థమన్ వచ్చి చేరినట్లు వార్తలు రాగా, ఇప్పుడీ పోస్టర్లో థమన్ పేరు

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ఫెస్టివల్ ఎంటర్టైనర్ చిత్రం.. గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), బ్లాక్బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ఫెస్టివల్ ఎంటర్టైనర్ చిత్రం #VenkyAnil5 #NKRAR2. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహనిర్మాణంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి టార్గెట్గా రానున్న ఈ మూవీ గురువారం హైదరాబాద్లో గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) క్లాప్ కొట్టారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ చిత్రయూనిట్కు స్ర్కిప్ట్ అందించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్లాప్ సన్నివేశం విషయానికి వస్తే.. కీర్తి సురేష్పై కళ్యాణ్ రామ్, కృతి శెట్టిపై వెంకటేష్ చేతులు వేసుకుని నిలబడి ఉండగా.. క్లాప్ పడింది. అయ్యో ఇదేంటి.. అని వెంకీ, కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోగా వెంటనే హీరోయిన్లు తమ ప్లేస్లను మార్చుకున్నారు. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి ఇందులో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ షాట్కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రీసెంట్గా విడుదలైన ఓ వీడియో ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ఈ ప్రాజెక్ట్లో జీవీ ప్రకాష్ కుమార్ భాగమైన విషయాన్ని ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ప్రకటిస్తూ మేకర్స్

Venky -Anil Ravipudi Movie : విక్టరీ వెంకటేశ్, వైవిధ్యభరిత కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ చిత్రంపై టాలీవుడ్లో సరికొత్త ఊహాగానాలు షురూ అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన టైటిల్ను చిత్ర బృందం ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీనే టైటిల్గా మారుస్తూ ‘జనవరి 13 విడుదల’ అనే క్రేజీ పేరును లాక్ చేసినట్లు సమాచారం. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే మార్కు వినోదం, మార్కెటింగ్ స్ట్రాటజీకి తగ్గట్లే ఈ విభిన్నమైన టైటిల్ ఉండటంతో, ఇటు నందమూరి, అటు దగ్గుబాటి అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. Read Also : సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తూ గ్లామర్ హంగులను అద్దబోతున్నారు. గతంలో వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగను సృష్టించగా, ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ మల్టీస్టారర్ అంతకు మించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోందని టాక్. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే వెంకటేశ్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండటం, దానికి తోడు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ నటన తోడవనుండటంతో 2027 సంక్రాంతి రేసులో ఈ ‘జనవరి 13 విడుదల’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. Donald Trump: జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు

ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్తోనూ జతకట్టి సక్సెస్ అయ్యారు. అదే కాన్ఫిడెన్స్తో వెంకీమామతో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు టైటిల్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి తగ్గట్టుగానే తన మూవీ టైటిల్ ఉండాలని అనిల్ రావిపూడి ఫిక్సయ్యారని టాక్. ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. ఈ టైటిల్ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ ఏంటో అర్థమవుతోంది. సంక్రాంతి తగ్గట్టుగానే ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు) బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు) ఫ్యామిలీతో కలిసి ప్రణీత మాల్దీవులు ట్రిప్ (ఫొటోలు) నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..? సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి జాగ్రత్తగా ఉండండి సార్.. రేపు మన పరిస్థితి కూడా ఇంతే

Modi – Rahul : అమెరికా (US) దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో...

Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన...

నంద్యాల పట్టణం, న్యూస్టుడే: నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన పూర్తిగా ముందస్తు ప్రణాళితో జరిగిన కుట్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ఒక పద్ధతి ప్రకారం నాటకాలు ఆడి ఆ నెపాన్ని ప్రభుత్వంపై, తమ పార్టీపై నెట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ ఘటనకు తనకు, తెదేపా నాయకులకు, కార్యకర్తలకు ఏ సంబంధమూ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు ఆడటం జగన్కు మొదటి నుంచి అలవాటేనని, వాటిని ప్రజలు నమ్మరని అన్నారు. 2002-03లో రాజశేఖరరెడ్డికి హైదరాబాద్లో ఉన్న ఆస్తి తప్ప ఏమీ లేదని, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని అన్నారు. అప్పట్లో ఒక ఫైల్ తన వద్దకు వచ్చినప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్నా మానవతా దృక్పథంతో క్యాబినెట్లో ఆమోదించి వారికి సహాయం చేశామని గుర్తు చేశారు. తాము ఎల్లప్పుడూ నంద్యాల ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడడానికే కృషి చేస్తున్నామన్నారు. కొందరు బయటి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను భంగపరిచే పద్ధతి మంచిది కాదని హితవు పలికారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.