
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో


మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

బిగ్ బాస్ ఫేమ్ నేహా చౌదరి గురించి చెప్పక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై అలరించిన ఆమె.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. గతంలో తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే తన

ఆడపిల్లలలో పీరియడ్స్ మొదలైన తర్వాత వారి ఆరోగ్యం, బలం చాలా ముఖ్యం. నడుము, ఎముకలు దృఢంగా ఉండటానికి, పీరియడ్స్ వల్ల వచ్చే రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉండటానికి పూర్వ కాలంలో మన పెద్దలు ప్రత్యేక

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన “లెనిన్” (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించింది. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్. ఆమెపై
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో ఈ రూరల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. మరికొన్ని గంటల్లో ఈ

లయ నటించిన 'వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రాలు జూలై 17న విడుదలకు సిద్థమయ్యాయి. లయ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కావడం విశేషమే. ప్రముఖ కథానాయిక లయ వివాహానంతరం కాస్తంత

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో షర్ట్ ఉతక్కపోతే శారీ కాల్చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు సూరజ్. నీకు నచ్చింది చేస్కోపోరా అంటుంది జ్యోత్స్న. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు సూరజ్

Flash Floods Alert : సాధారణంగా జూలై, ఆగస్ట్ లో భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయి... అసలు సిసలైన వర్షాకాలం ఇదే. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతాయి... ప్రాజెక్టులు

కలర్స్ స్వాతిగా సుపరిచితురాలైన నటి స్వాతి రెడ్డి, దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని రెండో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా

చాలా మంది తల్లిదండ్రుల్లో ‘‘చిన్నప్పటి నుంచే రెండు భాషలు మాట్లాడిస్తే పిల్లలు అయోమయానికి గురవుతారా?’’ అనే సందేహం ఉంటుంది. ఈ కారణంగా కొందరు ఇంట్లో మాతృభాష మాట్లాడడం మానేస్తుంటారు. పూర్తిగా

ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సింగ్ గీతం కూడా డిజిటల్ స్ట్రీమింగ్

టెక్నాలజీ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని తరచుగా విస్మయానికి గురి చేస్తూ ఉండే జపాన్.. ఇప్పుడు ఇంధన రంగంలో మరో ఆవిష్కరణకు తెరలేపింది. నదులు వచ్చి సముద్రంలో కలిసే ప్రతిసారీ, మంచినీరు, ఉప్పునీరు మిళితమయ్యే
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ముఖ్యగమనిక.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించే జవహర్ నవోదయ విద్యాలయ ాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సింహాద్రి'. 'స్టూడెంట్ నెం.1' తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందిన రెండో చిత్రమిది. 2003 జులై 9న

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050

TGSRTC లో పోస్టుల భర్తీకి తుది కసరత్తు జరుగుతోంది. కొత్తగా 1500 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో.. పదో తరగతి అర్హతగా ఈ పోస్టుల భర్తీకి రంగం సిద్దం

జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అనేక చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఈ కారణంగా అక్కడి ప్రధాన జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రియాసి

అమెరికా లో ఉన్న భారతీయ విద్యార్థులకు గడ్డు కాలం. అమెరికాలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు ప్రస్తుతం తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాలర్ డ్రీమ్స్ తో

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చే వార్తలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట (ఫైనాన్షియల్

మెంతుల నీళ్లు ఆకలిని తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల.. బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. మెంతుల్లో గెలాక్టోమనన్ అనే పదార్థం ఉంటుంది. దీని కారణంగా కడుపు నిండిన

బంగాళదుంప, ఉల్లిపాయ, దోసకాయ, క్యారెట్ లాంటి కూరగాయల తొక్కల్ని అస్సలు పడేయకండి. వీటిని మట్టిలో కలిపితే, అవి కుళ్లిపోయి మొక్కలకు కావాల్సిన సహజ పోషకాలను అందిస్తాయి. మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే

విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించాలని కలలుగనే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రస్తుతం వీసా నిబంధనలు, ఆర్థిక మందగమనం పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదలతో శ్రమించి

హైదరాబాద్ మహా నగరంలో ఆకాశాన్ని తాకే హర్మ్యాలు పశ్చిమవైపు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తూర్పు వైపు కూడా అంతకు మించిన స్థాయిలో వస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు హైదరాబాద్ సిటీ

Toxic : కెజిఎఫ్ సినిమా తర్వాత యశ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు దాదాపు 500 కోట్లకు పైగా భారీ

Lenin First Review : అక్కినేని అఖిల్ ఎంత కష్టపడి సినిమాలు తీసినా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేదు. దీంతో అందరి ఆశలు లెనిన్ పైనే ఉన్నాయి. అఖిల్ తో పాటు నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ ఎమోషనల్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. టాక్ తో

పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటుడు ధనుష్. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపక్కన బస్సు కోసం నిల్చున్న వారిపైకి బొలెరో దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు

శుక్రవారం ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించాలనుకునే సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు మరోసారి విభిన్నమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, మాస్ ఎంటర్టైనర్

కలెక్షన్ కింగ్గా రాణించిన మోహన్ బాబు ఇప్పుడు కొంత గ్యాప్తో క్యారెక్టర్స్ చేస్తున్నాడు. నాని `పారడైజ్`లో విలన్గా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రానుంది. మోహన్ బాబు తన

Janhvi Kapoor : జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టాలీవుడ్ ని కూడా పలకరిస్తుంది. ఇటీవల జాన్వీ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తన అక్క అన్షులా

JioTV Pro Pack : టెలికాం దిగ్గజం రియలన్స్ జియో వినియోగదారులకోసం మరో బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.55తో జియో టీవీ ప్రో ప్యాక్ (JioTV Pro Pack) పేరుతో కొత్త

Nandini Reddy : చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిని రెడ్డి. తాను చేసిన సినిమాల్లో మూడు సమంతతోనే చేసింది. సమంత – నందిని మంచి స్నేహితులు. ఇటీవలే వీళ్లిద్దరి కాంబోలో మా ఇంటి

రాబోయే మూడేళ్ల కాలంలో (2027-2029) వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యంత ప్రతిభావంతులైన యువ క్రీడాకారులతో కూడిన ‘నేషనల్ జూనియర్ టాలెంట్ స్క్వాడ’ను స్క్వాష్
భారతదేశంలో మహిళలు ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేవగానే చేసే మొదటి పని ఇంటి ముందు కళ్లాపి చల్లడం. చక్కగా కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి అలంకరిస్తారు. పట్టణాల్లో అయితే నార్మల్ వాటర్తో కళ్లాపి చల్లి

అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న భారీ

Kotta Cinema : సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో కొత్తవాళ్లతో తెరకెక్కుతున్న సినిమా ‘కొత్త సినిమా’. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాణంలో అజర్ దర్శకత్వంలో ఈ సినిమా

Star Heroine:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కెరీర్లో భారీ విజయాన్ని అందించిన క్వీన్ చిత్రానికి రూపొందుతున్న సీక్వెల్ క్వీన్ 2 ఇప్పుడు కోర్టు

మందులు వాడకుండానే బీపిని కంట్రోల్ చేసే బామ్మా చిట్కామందులు వాడకుండానే బీపిని కంట్రోల్ చేసే బామ్మా చిట్కా Prasanna Yadla 08 July 2026 Pic credit - Pinterest మారుతున్న జీవనశైలిలో రోజు రోజుకు అనారోగ్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది

– అతిథులుగా పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ – ఈ చిత్రంతో వంద మంది కొత్త వాళ్లు టాలీవుడ్ కు పరిచయం కావడం

ప్రముఖ న్యాయవాది, కావటి లా ఫామ్ ఫౌండర్ , రామ్సేయర్ అండ్ అసోసియేట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు కావటి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. న్యాయ వ్యవస్థలో ఆయన అందిస్తున్న

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ధమాల్ 4 సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ తన సరికొత్త వర్కింగ్ స్టిల్స్ను పంచుకుంది. ఈ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్స్ లో విషాదం జరిగినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా.. బాలీవుడ్

iPhone 18 Pro : టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్ సిరీస్ ‘ఐఫోన్ 18’ (iPhone 18) లాంచ్కు సిద్ధమవుతోంది. ఆపిల్ కంపెనీ సాధారణ టైమ్లైన్ ప్రకారం ఐఫోన్ 18 ప్రో

సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోన్న అఖిల్ కు 'లెనిన్' కలసి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అఖిల్ లీడ్ రోల్ లో రూపొందిన ఏడో చిత్రం 'లెనిన్'. అక్కినేని ఫ్యామిలీలో 'సెవెన్త్ సెంటిమెంట్' ఉందని

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో శివసేన కార్పొరేటర్ రమేశ్ మహత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యను మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం (MARD)

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 2028 CM Is KCR: మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2028లో అవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని.. మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ రైతులతో భేటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం ఫలితాలను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కీలక ప్రసంగం రైతులతో సమావేశం జరిగిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దూరదృష్టితో రూపొందించిన లక్ష్యం. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్. ఈ పంటకు కేసీఆర్ హయాంలో ప్రోత్సాహాన్ని అందించాం'