
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా


ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన ఆమె... రాష్ట్రంలో నిజమైన అభివృద్ధికి ఆయనే అసలైన చిరునామా అని స్పష్టం చేశారు. సాంకేతికత, పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేపట్టిన సంస్కరణలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి, ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దూరదృష్టి కలిగిన నాయకత్వంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఈ ప్రశంసలపై టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ‘అమరావతి’ కాఫీ టేబుల్ బుక్ను బహుకరించారు. ఆ పుస్తకంలోని రాజధాని అమరావతి విశేషాలు, ఫొటోలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టిని కొనియాడుతూ, ఆయన నిజమైన అభివృద్ధికి చిరునామా అని, ఒక విజనరీ లీడర్ అని రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా, ఎంపీ అప్పలనాయుడి నిబద్ధతను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిరోజూ సైకిల్పై రావడం, 100 శాతం హాజరు నమోదు చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్కారం, నిరాడంబరత కలిగిన అప్పలనాయుడిని చూస్తుంటే "నన్ను నేను చూసుకున్నట్లే ఉంది" అని అన్నారు

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్

భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు

స్వాతంత్ర్య సమరంలో కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి ఆవేశాన్ని నింపిన వందేమాతరం గేయానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్టపరమైన రక్షణ కల్పించింది. జాతీయ గీతం జనగణమనకు ఏ స్థాయిలో గౌరవం, చట్టపరమైన రక్షణ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్లో ఎంతో ఘనంగా నిర్వహించే ఆట్ హోమ్ వేడుకల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఈ పిలుపు కేవలం

ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావుకు కీలక పదవి లభించనుంది. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం

అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ. 4,764 కోట్లను

రాష్ట్రపతి భవన్లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ, జులై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి భవన్లో కీలక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ తనకు ఇటీవల దక్కిన పద్మశ్రీ పురస్కారంపై అత్యంత హృదయపూర్వకమైన అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్ నగరంలో
ఇటీవల 'పెద్ది' సినిమా సక్సెస్ ఈవెంట్ లో అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పే క్రమంలో, అవార్డులు

ఇంటర్నెట్డెస్క్: అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు పిలిచి ఇస్తే గౌరవమని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (actor Rajendra Prasad) అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ

ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా, రాజకీయ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్

విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విప్లవాత్మక మార్పులపై దేశ అత్యున్నత అధినేత ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.183 తగ్గింపు ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,930 నేడు తెరుచుకోనున్న
.webp)
దేశాన్ని వికసిత భారత్గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విద్య, స్వీయ సాధికారతలే యువతకు శ్రీరామరక్ష అని

విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. విశాఖపట్నం నగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) మొదటి స్నాతకోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ

దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో

Click to read full story.

President Droupadi Murmu Vizag Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఐఎన్ఎస్ డేగా ఎయిర్బేస్కు చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం నేవల్

టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు రోహిత్ శర్మ కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' అవార్డును రోహిత్ శర్మ అందుకున్నారు. ఢిల్లీలోని

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా వైఎస్