
ఆంధ్రప్రదేశ్లో మతాల మధ్య చిచ్చుపెట్టి, అలజడులు సృష్టించేందుకు వైసీపీ తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఆడుతున్న ఈ


ఆంధ్రప్రదేశ్లో మతాల మధ్య చిచ్చుపెట్టి, అలజడులు సృష్టించేందుకు వైసీపీ తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఆడుతున్న ఈ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి నాని

టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్కు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను బెంగళూరు రద్దు చేసింది. ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారన్న

ఏపీ రాజకీయాలు ఎంత సున్నితంగా మారాయంటే ఇటీవల మనం చూస్తున్న చిన్నచిన్న అంశాలే ఉదాహరణ. ఏవైపు నుంచి ఎవరిపై ఎటువంటి కేసులు పడతాయో చెప్పలేని స్థితికి వచ్చింది రాష్ట్రంలో తీరు. సోషల్ మీడియా వేదికలైనా

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ పై పోలీసులు ఉపా (UAPA) కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే, దేశద్రోహులపై ఉపయోగించే ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్యను ఇప్పటికే వైసీపీ ఖండిస్తుండగా... తాజాగా కమ్యూనిస్టులు కూడా ఈ జాబితాలో చేరారు. విజయవాడ వేదికగా జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీతో పాటు లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేంద్ర, రాష్ట్రాల్లోని కూటమి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక ప్రజా సమస్యల్లో చిక్కుకుపోయాయని సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు విషయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రావణ్ను టార్గెట్ చేస్తూ ఈ రాజకీయ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అతడిపై మోపిన అక్రమ 'ఉపా' కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేసి, అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని ప్రయోగించిందని మండిపడ్డారు. రావణ్పై పెట్టిన కేసు చట్టవిరుద్ధమని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో కోర్టు హాలులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు

ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. విశాఖపట్నం, జులై 10: రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10

యూ ట్యూబర్ జోసఫ్ రావణ్ వ్యవహారం కూటమి ప్రభుత్వంతోపాటు పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీసింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్ తీరుపై టీడీపీ నేతలతోపాటు, మంత్రులు స్పందించకపోవడాన్ని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్య, అశ్లీల, అనుచిత పోస్టులు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం సంచలనంగా మారింది. వివాదాస్పద యూట్యూబర్, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుపై

ఆంధ్రప్రదేశ్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అతనిపై ఉపా కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యల ఆధారంగా ఏకంగా దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టాల కింద

ఆంధ్రప్రదేశ్లో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర రాజకీయ, సామాజిక దుమారం రేపుతోంది. హిందూ మతం, సనాతన ధర్మం, దేవతలపై జరుగుతున్న దాడులను వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలకు మాత్రమే అత్యధిక సార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అలాగే ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో అవే రెండు సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో ప్రారంభించి, మావోయిస్టులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన వ్యవహారంలో ఉపా (UAPA) కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి

పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి కొడాలి నాని అని అన్నారు. విజయవాడ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050

అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం: జిల్లాలో
ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్ అరెస్ట్ అంశం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. రాజకీయ నేతల నుంచి సోషల్ మీడియా వరకు ఇదే చర్చ నడుస్తోంది. రావణ్ అరెస్ట్ విషయంలో ఇప్పుడు అందరూ ఉపా చట్టం గురించే
తెలుగు రాష్ట్రాలలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం.. ఆయనకు మద్దతుగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న పోస్టులు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్కు

SSC Board: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థుల మార్క్స్ మెమోలు

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రోజుకో దిమ్మదిరిగే వాస్తవం బయటకు వస్తోంది. రాజకీయ ప్రముఖులతో పాటు హిందూ దేవుళ్లను

ఉపా కేసులో ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan), అతనికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ (Prakash raj)పై ఇవాళ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: రావణ్, ప్రకాశ్రాజ్ లాంటి వాళ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరని అడిగారు. ‘‘రావణ్, ప్రకాశ్రాజ్ను వైకాపా

జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్రాజ్కు మద్దతు ఎవరిస్తున్నారు? అని ప్రశ్నించారు. అమరావతి, జులై 8 (ఆంధ్రజ్యోతి): జోసెఫ్ రావణ్

విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ హిందూ వ్యతిరేకులకు ఉరిశిక్ష వేయాలి సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి Vijayasai Reddy: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలుగు

వివాదాస్పద వీడియోలు, సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో దర్యాప్తు మరో ట్విస్ట్ బయటపడింది. ఆయన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్

సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్(Prashna Ravan) అరెస్టు ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి

యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్టు ఉదంతంపై స్పందించారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని

Peddireddy Ramachandra Reddy: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి

ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఎస్సీలను పావులుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడ, జులై 8: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు

కర్బలా: ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్కు చేరుకుంది. షియా ముస్లింల పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు

టెహ్రాన్: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్తో భారత్కు వస్తున్న భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్
యూట్యూబర్ ప్రశ్న రావణ్పై దేశ ద్రోహం కింద ఉపా కేసు పెట్టడం సరికాదన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు . రావణ్ చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థించడం లేదు కానీ.. ఉపా చట్టం విషయంలో మాత్రమే

గత కొన్నిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే అస్సలు నిద్రపట్టన్నట్లు.. ఎప్పుడూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వివాదాలను తీసుకోస్తూనే

నెల్లూరు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో కాకాణి మీడియా సమావేశంలో

అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏ అంశంపై మాట్లాడినా అది సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారి తీస్తుంటుంది. సినిమాల్లో సంపాదించుకున్న అభిమానంతో పాటు రాజకీయాల్లో

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెలుగు సీనియర్ కమెడియన్ బాబు మోహన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం

తమిళనాడు సీఎం విజయ్కు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఊరట దక్కింది. కరూర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్, రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున, ఇతర టీవీకే పార్టీ నేతలను

రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి బ్రెయిన్డెడ్ గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా

ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా పెళ్లి చేసుకుంది. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో తన ప్రియుడు రోహన్ థక్కర్తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొత్త జంటని మనసారా

ర్యాపిడో ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో రైడర్ వేగంగా బైక్ నడపడంతో ప్రమాదవశాత్తూ కిందపడటంతో పక్కటెములు విరిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జూన్ 17న సానికృష్ణ

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నటుడు సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ వరుస ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఆయన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభతో పాటుగా జైభీమ్ పార్టీ అధినేత

హైదరాబాద్, పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్