
ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం


ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers)

ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏలూరు జిల్లా, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తూంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్టీఏదే విజయం అనిపిస్తుందని తెలిపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం రాకముందు రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఎవరి ఫొటో వేసుకోవడానికి వీల్లేదు... అప్పటి సమస్యలు ఇప్పుడు పరిష్కారం చేశామని సీఎం వెల్లడించారు. ఇంతకన్నా రాజకీయ జీవితంలో కావాల్సినదేముందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఎవరి ఫొటో వేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వారు భూములు అడిగితే, ప్రజలు ఇవ్వకపోతే, ఆ భూములను 22ఏ లో పెట్టి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఆయా సమస్యలు పరిష్కారం చేస్తే, ప్రజలు జేజేలు కొడతారని పేర్కొన్నారు. ఏం చేయకపోతే 151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, పరదాల చాటున రావచ్చని, విమానంలో తిరిగి వెళ్లిపోవచ్చని కానీ జగన్ లాగా తాను చేయనని తెలిపారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7700 గ్రామాల్లో 32 లక్షల 32 వేల పాస్ పుస్తకాలు ఇచ్చామని ప్రస్తావించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు చేయించామని తెలిపారు. దానిలోని వివరాలు ఎవరు మార్చలేరని అన్నారు
ఫ్యామిలీపై అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ దాడి.. పాపం వాళ్ల పరిస్థితి చూడండి.. అనంతపురంలోని హమాలీ కాలనీకి చెందిన రాజేష్, ఉమా మహేశ్వరి దంపతులు.. ఇద్దరు వ్యక్తులపై గత నెలలో ఇంటి ఓనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ మీదే కంప్లైట్ ఇస్తారా అంటూ.. వారిపై దాడికి యత్నించారు. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే మరోసారి ఆ ఇద్దరు వ్యక్తులు.. కొందరు రౌడీలను తీసుకుని అర్ధరాత్రి వేళ రాజేష్ ఇంటిపై దాడికి దిగారు. పిల్లలు ఉన్నారని వేడుకుంటున్నా వినకుండా.. వారు బూతులు తిడుతూ, తలుపులు ధ్వంసం చేసి.. బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి పెట్రోల్ బాటిల్ విసిరి దాడికి యత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటనపై ఆ దంపతులు జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద

హైదరాబాద్: నగరంలోని అశోక్నగర్ చెందిన గ్రంధి సరోజారాయ్ అనే అమ్మాయి అమెరికా అబ్బాయి ట్రిస్టన్ హోగస్ను ఆదివారం శామీర్పేటలో వివాహం చేసుకుంది. రత్నాలయం దేవాలయంలో ఈ వేడుక జరిగింది. ప్రముఖ

హైదరాబాద్: అర్ధరాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచి్చన ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు

నెల్లూరు : బారాషహీద్ దర్గా ప్రాంగణంలో నిర్వహిస్తున్న రొట్టెల పండగకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. (Rottela Panduga 2026) అశేషంగా వస్తున్న ప్రజానీకంతో దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు

రాజధాని అమరావతి చీడపురుగులకు ఏ మందు వాడలో రైతులుగా తమకు బాగా తెలుసని రాజధాని అమరావతి సమన్వయ కమిటీ, రైతు జేఏసీ స్పష్టంచేశాయి. అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతోందనే అలజడులకు కుట్ర రాజధాని అమరావతి