
సూపర్స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 9న జనసేన పార్టీ అధికారిక ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక

సూపర్స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 9న జనసేన పార్టీ అధికారిక ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు. చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా, భారీ సినిమా ఇలా తేడా లేకుండా నాగవంశీ సితార సంస్థ నుంచి క్రేజీ చిత్రాలు వస్తున్నాయి. ఆగష్టు 14న

సూర్య ప్రకాష్ జోశ్యుల ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమాను గ్లోబల్ ప్రాజెక్టుగా దర్శకధీరుడు తీర్చిదిద్దుతున్నారు

ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే స్పిరిట్ షూటింగ్ కొనసాగుతున్న

Sandeep Reddy Vanga : నిన్న ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అందరూ రాజమౌళి వారణాసి సినిమా నుంచి అప్డేట్ ఆశించారు. కానీ రాజమౌళి సింపుల్ గా షూటింగ్ గ్యాప్ లో తీసిన రెండు ఫొటోలు రిలీజ్ చేసి

ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవిక తెలుగు సినిమా 'అగధ'తో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమె తల్లి వనితను 'దేవి'తో పరిచయం చేసిన ఎమ్మెస్ రాజు ఈ సినిమా డైరెక్ట్ చేయడంతో విశేషం. ఎమ్మెస్ రాజు దర్శకత్వం

సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్బ్రాండ్ డైరెక్టర్

డైరెక్టర్ సముద్ర సింహరాశి, మహానంది, శివరామాంజు లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు. సముద్ర తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించేవి. సముద్ర తన కెరీర్ లో రాజశేఖర్, జగపతి బాబు

జబర్దస్త్ అప్పారావు ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ జీవిత ప్రయాణం, సినీ రంగంలో ఎదురైన అనుభవాలను, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్తో తన అనుబంధాన్ని వివరించారు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసినా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. నటుడిగా అద్భుతమైన సినిమాలు చేసి మెప్పించారు. ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచారు. సినిమా మేకింగ్ పరంగా ఇండస్ట్రీకి

టాలీవుడ్ నటి జయలలిత తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటూ, తాను ఎదుర్కొన్న సవాళ్లను, అందుకున్న ప్రశంసలను వివరించారు. ముఖ్యంగా, అమ్మతనం అనే భావనతో తనకున్న అనుబంధం, దర్శకుడు కొరటాల శివ

‘వారణాసి’ (Varanasi)కి సంబంధించి భారీగా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడీ ప్రచారంలోకి మార్కెటింగ్ కూడా ఎంటరైంది. ‘వారణాసి’కి సంబంధించి అధికారిక ఉత్పత్తులు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ , టాలీవుడ్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తొలిసారిగా ఒకే ఫ్రేమ్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో

సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు జరుపుకోగా, చిత్ర పరిశ్రమ నలుమూలల నుండి అభిమానులు ప్రత్యేక అప్ డేట్లతో, శుభాకాంక్షలతో మహేష్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అటు ‘వారణాసి’ చిత్ర నిర్మాతలు
దర్శకు ధీరుడు రాజమౌళి , సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ అడ్వంచరస్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న ఈ ఇంటర్నేషన్ స్టాండర్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ వెర్సలైట్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఇందులో ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్డే పోస్టర్స్ఈ కథలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేశ్ ఎలా ఉంటాడో ఇమేజ్లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. అయితే రాముడు ఉన్నాడంటే కచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా? అని చాలాకాలంగా ఆసక్తి నెలకొనగా తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన 'హనుమంతుడి'గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, పాత్రలోని తీవ్రతకు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. రామ్చరణ్ ఇటీవల ‘పెద్ది’తో తన కెరీర్లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కుస్తీ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్, డివైన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంటెన్స్ అప్పీరెన్స్ నచ్చే రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్ను సంప్రదించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్త విజయం
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని

తెలుగు సినిమా దగ్గర ప్రస్తుత జెనరేషన్ లో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన బిగ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి వచ్చిన సర్ప్రైజ్ ఫ్యాన్స్ లో ఎగ్జైటింగ్ గా
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్ట్ లోకల్ నుంచి ఇంటెర్నేషల్ మార్కెట్ లెవెల్ కి తన భారీ చిత్రం ‘వారణాసి’ తో వెళుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పాన్ ఇండియా క్రేజ్ సినిమాలు లేని సమయంలోనే మహేష్

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవరస నటనా సార్వభౌమ రాజేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, యువతారలతో అనుబంధం, తనను

Kadthal: రావిచేడ్లో వైభవంగా బీరప్ప మహంకాళి బోనాలు – పాల్గొన్న సర్పంచ్! కడ్తాల్: గారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని జిల్లా

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దర్శకధీరుడు

సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు

సోషల్ మీడియాలో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కానీ ఈసారి బర్త్ డే కి ఒక రేంజ్ క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్తో రుద్ర తన నేచురల్ లుక్లో

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మహేష్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై

టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు (HBD Mahesh Babu)

మహేష్ బాబు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని విలాసవంతమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయనకు ఓ ఖరీదైన భవనం ఉంది. మీడియా కథనాల ప్రకారం, దీని విలువ సుమారు రూ. 28 కోట్లు. ఈ

ఒక్కడు ముందు వరకు కూడా మహేష్ బాబుకి కృష్ణ గారి అబ్బాయి అనే గుర్తింపు మాత్రమే ఉండేది. ఒక్కడు చిత్రం మహేష్ బాబు క్రేజ్ తో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. మాస్ పెర్ఫార్మెన్స్ తో మహేష్

క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. హైదరాబాద్, ఆగస్టు 09
సూపర్స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు. బాక్సాఫీస్కా బాప్ అంటూ ఫ్యాన్స్తో ముద్దుగా పిలిపించుకునే మహేశ్నేడు

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటే ‘వారణాసి’. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ చిత్రం నుంచి నేడు సూపర్ స్టార్ మహేష్
ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత మెయింటేన్ చేసినా... ఏజ్ పెరుగుతున్నాకొద్ది ముసలితనం కామన్. దాచుకన్నా అది దాగదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం అద్భుతమే జరుగుతుంది. ఆయన వయసు పెరిగే కొద్ది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఆయన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ లభించింది. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' నుంచి మహేష్

నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా

ఇంటర్నెట్ డెస్క్: మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). నేడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. రుద్రని పరిచయం చేస్తూ

సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా దర్శక ధీరుడు

ది ప్యారడైజ్ (The Paradise) టీజర్ వచ్చేసింది. ఊహించినట్లే ఈ సినిమా గ్రాండ్ గా కనిపిస్తోంది. అలాగే చాలా హింస, రక్తపాతం కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఉంది. టీజర్ ని బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. నాని

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సాహసోపేత యాక్షన్ డ్రామా వారణాసి చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయడంలో

భువనగిరి అర్బన్, ఆగస్టు 08 : బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాకల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’. ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్కు డేట్

Sircilla: సిరిసిల్ల కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. ఎస్పీ సిరిసిల్ల: జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన విచారణ నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును దుబాయ్కు చెందిన తెలంగాణ ఎన్నారైల ప్రతినిధి బృందం ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా కలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ