
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ ధరలను సవరిస్తూ బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 77 జారీ చేసింది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ జారీ చేసిన ఈ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ ధరలను సవరిస్తూ బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 77 జారీ చేసింది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ జారీ చేసిన ఈ
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సవరణ మరియు థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలను క్రమబద్ధీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు (G.O.) జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త జీవో ప్రకారం నాన్-ఏసీ, ఏసీ సింగిల్ స్క్రీన్లతో పాటు స్పెషల్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్లలో పాటించాల్సిన కనిష్ఠ (మినిమం), గరిష్ఠ (మాగ్జిమం) టికెట్ ధరలను స్పష్టంగా ఖరారు చేశారు. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70, ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్లోనూ స్థానంతో సంబంధం లేకుండా కనీసం 25 శాతం సీట్లను తప్పనిసరిగా నాన్-ప్రీమియం కేటగిరీ కింద తక్కువ ధరలకే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టికెట్ ధరలపై స్పష్టత లేకపోవడంతో భారీ చిత్రాలు విడుదలైన సమయంలో టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యేవి. ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా రేట్లను నియంత్రించి, ప్రేక్షకులకు సులభంగా వినోదాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మరోవైపు, ఈ నిర్ణయంపై థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిర్దిష్టమైన రేట్లు నిర్ణయించడం వల్ల థియేటర్ల నిర్వహణ సులభతరం అవుతుందని, ప్రేక్షకులకు కూడా పారదర్శకంగా ఉంటుందని పంపిణీదారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. రాబోయే పెద్ద సినిమాల విడుదల సమయానికి ఈ ధరల అమలుపై స్పష్టత రావడంతో ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు

తెలంగాణలో సినిమా టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG)తో పాటు పలు నిర్మాణ సంస్థలు సమర్పించిన

తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో కొత్త జీవో రిలీజ్ చేసింది. కొత్తగా నాన్ ప్రీమియం అనే కేటగిరిని ఏర్పాటు చేసి ప్రతి థియేటర్లో 25శాతం సీట్లు కేటాయించాలని పేర్కొంది. తెలంగాణలో కొంత

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ నుంచి విశాఖకు విస్తరించిన సంగతి తెలిసిందే. తన సూపర్ హిట్ చిత్రం, అది కూడా వైజాగ్ నేపథ్యంలోనే తెరకెక్కిన ‘జులాయి’ విడుదల

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి ఆయన ‘ఏఏఏ సినిమాస్’ (అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్)

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా

యువ నటుడు అఖిల్ అక్కినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సరికొత్త చిత్రం లెనిన్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన
నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి. డెడ్లైన్లు, నైట్ షిఫ్టులతో అలిసిపోయే ఐటీ యువత తమ వీకెండ్ను రీఛార్జ్

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ మూవీ టికెట్ ధరల పట్టికను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సూపర్స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), నమ్రతా
వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్ నగరానికి శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మంది రోగులకు అత్యంత సులువైన, చౌకైన మార్గంలో వైద్య పరీక్షలు అందుబాటులోకి

టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబుకు చెందిన హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్కు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (GSTAT) భారీ షాక్ ఇచ్చింది. పన్ను తగ్గింపు

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు

Click to read full story.

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX)