మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు
Actor ProfileActor

మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో
Asianet News Telugu25 Sept 2026
మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో

మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రైలు ఎక్కే ఉంటారు. రైలు ప్రయాణం కొన్ని గంటల పాటు, రోజుల పాటు సాగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కవ మంది రైలు జర్నీనే ఇష్టపడతారు. అయితే.. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణం చాలా సులువు అయ్యిందనే చెప్పాలి. అత్యంత వేగంగా నడిచే రైళ్లు చాలానే వచ్చాయి. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఒకటి ఉందని మీకు తెలుసా..? అంత నెమ్మదిగా నడిస్తే.. ఆ రైలు ఎవరు ఎక్కుతారు అని మాత్రం అనుకోకుండి.. ఈ రైలు ఎక్కడానికి రోజూ క్యూలు కట్టేవారు కూడా ఉన్నారు.. ఇంతకీ ఆ రైలు ఎక్కడ ఉంది? ఎక్కడ నుంచి ప్రయాణిస్తుంది? ఇంత నెమ్మదిగా వెళ్లడం వెనక కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... ఈ రైలు చాలా నెమ్మదిగా వెళ్లినా.. ఇంకాస్త నెమ్మదిగా వెళితే బాగుండు అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే.. ఇది దట్టమైన అడవులు, పొగమంచుతో నిండిన కొండలు, చీకటిగా ఉండే సొరంగాలు, టీ తోటల మధ్యలో సాగుతుంది. ఈ రైలు ఎక్కినప్పుడు ఎంత సేపు కూర్చొన్నాం అనే భావన కంటే..ప్రకృతి మీద మాత్రమే దృష్టి ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. ఈ రైలు మెట్టపళయం, ఊటీ మధ్య నీలగిరి కొండల మధ్య నడుస్తుంది. భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా కదిలే రైలుగా దీనికి గుర్తింపు ఉంది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. అంటే.. ఆ రైలు కంటే మనుషులే వేగంగా నడవగలరు. మొత్తం 46 కిలోమీటర్ల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అంటే మొత్తం ఐదు గంటల ప్రయాణం. అంత నెమ్మదిగా నడిచినా.. అత్యంత అందమైన ప్రయాణంగా.. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఈ రైలు నీలగిరి పర్వాతాల మధ్య ప్రయాణిస్తుంది. కొండల నిటారు భాగం మీద రైలు

మన ష నడ చ వ గ కన న న మ మద గ కద ల ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in