
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచన చేస్తోంది. పాత వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ E10 పెట్రోల్ సరఫరా


దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచన చేస్తోంది. పాత వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ E10 పెట్రోల్ సరఫరా

ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ రోజు (బుధవారం) ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరవ్వనున్న ఆయన.. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిటన్ పర్యటనకు

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్గా మారారు. ఫొటో జర్నలిస్ట్లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని

వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ చెప్పింది. వందేభారత్ స్లీపర్ రైళ్లను 24 కోచ్ లతో పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ చుట్టూ ఉచ్చ బిగుసుకుంటోన్నట్టే కనిపిస్తోంది. పీఎన్బీలో

తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం ఆలోచన మారుతోంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ నేతలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. ఉన్న ఇద్దరు

అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. చైనాకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 నుంచి చైనాలో తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, వైర్లెస్ ఇయర్బడ్స్ సహా అన్ని ఉత్పత్తుల తయారీని పూర్తిగా

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా

నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో జరుగుతున్న FIH మెన్స్ హాకీ ప్రపంచకప్ 2026 లో భాగంగా బుధవారం సాయంత్రం అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. వాగ్నర్ హాకీ స్టేడియం వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో వేలాది మంది నాన్ అమెరికన్లు ఓటు వేశారంటూ ఆయన తాజా వాదనను తెరపైకి తెచ్చారు

దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ

Vijayasai Reddy : మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు

Yashasvi Jaiswal Test Career: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ నుంచి టీమిండియా ఆశించిన ఇన్నింగ్స్ రాలేదు. రెండు ఇన్నింగ్స్లను కలిపి అతడు 32 పరుగులు మాత్రమే చేశాడు. తొలి

Watch: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ పట్టిన ఒక వివాదాస్పద క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద

సీఈఏ వి.అనంత నాగేశ్వరన్, డీఈఏ ఆకాష్ పూజారి వ్యాఖ్యలు పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని

దొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు

IND vs PAK : ఆట ఏదైనా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరంటే ఇరు దేశాల అభిమానుల్లోనేకాక ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా క్రికెట్ క్రీడలో ఇరు జట్లు

IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత బ్యాటర్ల తీరుపై ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్షా భోగ్లే తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వారు తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా, ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్కు జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి విద్యావేత్త పియా దండియా ఘన

ఏదైనా ఖాతాను బ్లాక్ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్ తీసుకువచ్చిన కొత్త... మెటా, ఎక్స్లకు కేంద్ర ప్రభుత్వం

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై డిస్కవరీ ఛానెల్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రస్తుతం పాకిస్థాన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆగస్టు 15న ప్రసారమైన "డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్" అనే ఈ

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్పై పట్టు సాధించింది. ఈ క్రమంలో

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: గాలే

ఇండియా తరహా ఓటర్ ఐడీ సిస్టమ్ అమెరికాలో సాధ్యమా? ఓటర్ ఐడీ అమల్లోకి తేవాలంటే ఎలాంటి రూల్స్ అవసరం అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబేట్ America Voter ID Debate : అమెరికా అధ్యక్షుడు

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్కు 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 19 ఏళ్ల కోహ్లీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే

తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ దేశాల్లో భారత్ (India) ఇమేజ్ ఎలా ఉందనే దానిపై ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre) చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ గణాంకాలు

ప్రధాన మంత్రి సహాయ నిధి స్ధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కేర్స్ నిధికి వస్తున్న విరాళాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో .. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కేంద్రం ఈ

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత

Imran Khan Hospital : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్కు పాక్ సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కంటిచూపు

వాల్స్ట్రీట్ ట్రేడింగ్ దిగ్గజం జేన్ స్ట్రీట్ జులై నెలలో భారీ నష్టాలను చవిచూసింది. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా ఒక నెలలో సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్ల పైచిలుకు) మేర నష్టాన్ని నమోదు

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే ఆలౌటైనప్పటికీ, తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో కలిపి లంక ముందు 372 పరుగుల భారీ

టెక్నో నుంచి కొత్త 5జీ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. పొవా 8 ప్రో 5జీ పేరుతో మంగళవారం ఈ ఫోన్ను సంస్థ విడుదల చేసింది. 6,500mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50MP

భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని , భారతీయ-అమెరికన్ సమాజం మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తానా మరోసారి తన సంప్రదాయాన్ని చాటుకుంది. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన 80వ భారత స్వాతంత్య్ర

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ పాపులర్ ఎస్యూవీ 'ఫ్రాంక్స్' ఎగుమతుల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 38 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల ఎగుమతి మైలురాయిని దాటినట్లు

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన బ్యాటర్ దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ మెడకు తీవ్ర గాయమవడంతో మైదానం

Rishabh Pant: భారత టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్ల పాత్ర ఎంతో కీలకమైనది. గతంలో ఎంఎస్ ధోనీ కీపర్గా 6 సెంచరీలు చేసి భారతదేశం తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా మొదటి స్థానంలో

తెలంగాణ పారిశ్రామిక రంగానికి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఒక కొత్త ఊపునివ్వనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ స్మార్ట్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని

Hyderabad: భారత్లోకి 'జర్మన్ డోనర్ కబాబ్' హైదరాబాద్లో తొలి ఔట్లెట్! Hyderabad: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీమియం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్ జర్మన్ డోనర్ కబాబ్ భారత్లోకి

Shehzad Bhatti| ఇంటర్నెట్డెస్క్: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్స్టర్, వ్యాపారవేత్త.. ఈ ముసుగులో భారత్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోన్న షహజాద్ భట్టీకి భద్రతా బలగాలు చెక్ పెట్టాయి. అతడి

అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్ ల నిర్వహణ, ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తక్షణమే ‘సేవ్ అమెరికా యాక్ట్’ (Save America Act)ను ఆమోదించాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల భారత్ సీఈసీ జ్ఞానేశ్కుమార్ ఎన్నికల నిర్వహణపై మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నారు. భారత్లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. కేవలం ఒకటి శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారు. భారత్లో ప్రతి ఓటరు దగ్గర తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుంది. ఎన్నికల నిర్వహణపై భారత్ను ఓ ఉదాహరణగా తీసుకోవాలి. వెంటనే ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించుకోవాలి’’ అని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని గత కొన్నాళ్లుగా ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్, అమెరికా ఎన్నికల విధానాలను సరిపోలుస్తూ.. తన వాదనలకు బలం చేకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు