
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న


మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన కెరీర్లో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తనకు అలవాటైన మాస్ ఇమేజ్కు క్రమంగా దూరమవుతూ, తన వయసుకు తగ్గ పాత్రలు, కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ఇరుముడి అఫీషియల్ తెలుగు ట్రైలర్ ఈరోజు ఘనంగా విడుదల అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న డివోషనల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయ్యప్ప స్వామి మాలధారణ, భక్తి నేపథ్యంతో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కలబోసి ఈ కథను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. రవితేజ సరికొత్త గెటప్లో కనిపిస్తూనే, తనదైన శైలిలో అటు ఎమోషన్స్ను, ఇటు పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా పండించి మెప్పించాడు. కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే తండ్రి పాత్రలో రవితేజ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, బీజీఎం ట్రైలర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డైలాగ్స్, విజువల్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు

రవితేజ 'ఇరుముడి' ట్రైలర్ విడుదల. భక్తి, యాక్షన్ మేళవింపు కథ. ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్. Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో

మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇరుముడి. ఫ్యామిలి ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో వస్తుందేమోనని అభిమానులు

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు భక్తి అంశాలను మేళవిస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్

మెగా డీఎస్సీ (Mega DSC) అంశంపై వైసీపీ (YSR Congress Party) నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. నెల్లూరు (Nellore)లో జరిగిన నిరసనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర

మాస్ మహారాజా రవితేజ, విజయవంతమైన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రబృందం

‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్కాంగ్లో 27వ కార్గిల్ విజయ్ దివస్ను తెలుగు గ్లోబల్ వెబ్ రేడియో అయిన తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కు (టోరీ) చెందిన రేడియో జాకీ జయ పీసపాటి

అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది శివుడికి చాలా ప్రీతకరమైన మాసం అని కూడా అంటారు. ఇక ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తాయి. ముఖ్యంగా రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం, నాగుల చవితి ఇలా చాలా పండుగలు

Shravan Masam Food Restrictions: శ్రావణ మాసంలో ఈ పొరపాట్లు చేస్తే రోగాల పాలు కావడం ఖాయం.. అవేంటో తెలుసా? Shravan Masam Food Restrictions: పవిత్రమైన శ్రావణ మాసం వస్తూనే ఆధ్యాత్మిక శోభతో పాటు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు

శ్రీకాంత్, లయ హీరో, హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ . శ్రీకాంత్ (Srikanth), లయ (Laya) హీరో, హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్

అమెరికా వంటి దేశాలలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారత హిందూ విద్యార్థులు నిశ్శబ్దంగా క్రైస్తవ మతంలోకి మారుతున్న సంఘటనలు ప్రస్తుతం ప్రవాస భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళన

సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటిగా తన ప్రతిభను చాటుకుంది నభా

Koil Alwar Tirumanjanam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 75,836 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.. ఇందులో 34 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. నిన్నటి ఆదాయం రూ. 5.3

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

"లోకాః సమస్తాః సుఖినో భవంతు" అనే విశ్వమంగళ సంకల్పంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తొలిసారిగా నిర్వహించబడుతున్న "నవకుండాత్మక శత చండీ సహిత శత రుద్ర యాగం" ఆధ్యాత్మిక చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

తమిళ చిత్రపరిశ్రమలో ఆధ్యాత్మిక సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. సూర్య 'కరుప్పు' హిట్ తర్వాత శివకార్తికేయన్, ధనుష్, నయనతార కూడా భక్తి కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ చిత్రపరిశ్రమలో ఆధ్యాత్మిక

మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్లా కాకుండా మనసుని స్పృశించే

తమిళ సినీ పరిశ్రమలో ఇళయరాజా ఒక లెజెండ్. మూడు తరాల ప్రేక్షకులను తన సంగీతంతో అలరిస్తున్నారు. సంతోషం, బాధ, దుఃఖం.. ఇలా ఏ భావోద్వేగానికైనా ఆయన పాటలే మందు. రాత్రిళ్లు ఆయన పాటలు వింటూ నిద్రపోయేవారు ఎందరో

గాయని ఎస్ జానకి.. కానీ సినీ ప్రియులు, అభిమానులు, సెలబ్రెటీలు ఆమె జానకమ్మ అని గౌరవంగా పిల్చుకుంటారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు 17 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది మంది హృదయాలను అలరించారు

S Janaki: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య విరాళాల్లో దుర్వినియోగానికి (Ram Temple theft case) పాల్పడిన వారిని భాజపా (BJP), ఆరెస్సెస్లు కలిసి కాపాడుతున్నాయని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ కంగనా రనౌత్

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్కు ఆదరణ లభిస్తే తెలుగు సినిమా పరిశ్రమ వెంటనే ఆ దిశగా అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా మరో కొత్త ధోరణి

Sreeleela:అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమాలో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ భోర్సే రావడంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. డేట్స్ క్లాష్ కారణంగానే పరస్పర అంగీకారంతో శ్రీలీల

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ అప్డేట్ తీసుకొచ్చింది. 'భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రెయిన్' ద్వారా "పంచ్ మహాతీర్థ దర్శన్ యాత్ర" పేరుతో ఒక అద్భుతమైన టూర్

ఇప్పుడిప్పుడే నేషనల్ అవార్డులలో సౌత్ హీరోలకు ప్రాధాన్యం దక్కుతోంది. ఇటీవల కాలంలో సూర్య, కీర్తి సురేష్, అల్లు అర్జున్ లాంటి వారు ఉత్తమ నటులుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. కానీ గతంలో సౌత్ నటులకు

Tirumala Temple : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది తిరుమలకు తరలివెళుతుంటారు. ఇందులో అత్యధికమంది కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు. వేలాది మెట్లెక్కి

అయోధ్య రామ మందిర విరాళాల సేకరణలో కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందంటూ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఎదుగుదల కోసం దేవుడిని వాడుకోవడంలో

అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు అఖిల్ అక్కినేని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జులై 6 తేదీల్లో ఈ పర్యటన జరిగింది. అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న 'లెనిన్' సినిమా

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సాధారణంగా భక్తులు తిరుమలేశుని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి

శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ నాయకులు రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని

అయోధ్య రామ మందిర శోభను మసకబార్చే మరో వివాదస్పద అంశం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువ చేసే విరాళాల చోరీ ఘటన సద్దుమణగకముందే మరో భారీ ఉదంతం చెలరేగింది. రాముడి మీద భక్తితో ఆలయానికి సమర్పించిన
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన స్పీడును మరింత పెంచారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రంతో అలరించిన ఆయన ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి పండగను కూడా టార్గెట్ చేస్తూ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఓ భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ

తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల

శ్రీనివాసుని స్వామి పిలుపు రావాలంటే అదృష్టం ఉండాలి.. ఏడు కొండలు ఎక్కాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. వయసు మళ్లిన వారు సైతం స్వామి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. అది ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది ఒక అద్భుత ఘట్టం. కొండంత దేవుడిని దర్శించుకోవడానికి కొండలెక్కి వెళ్లడం ఒక ఎత్తయితే, నూరేళ్లు దాటిన వయసులో

నటుడు, నిర్మాత మంచు విష్ణు తను ఎంతో ప్రెస్టేజియ్ గా నటించి, నిర్మించిన కన్నప్ప సినిమాపై సంచలన ప్రకటన చేశారు. ఈసినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భక్తిరస

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన