
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా

పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామన రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Sircilla: గంభీరావుపేట-సిద్దిపేట మార్గంలో రాకపోకలు బంద్ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. నర్మాల ఎగువ మానేరు

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 24 ఏళ్ల కవల సోదరీమణులు అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తమ నుంచి సెల్ఫోన్ను అపహరించిన దుండగుడిని బైక్పై వెంబడించి, కిందపడినా మొక్కవోని ధైర్యంతో పట్టుకుని

బూర్గంపహాడ్, జూలై 14 : బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి

ఆమధ్య ఓ సాయంత్రం పురానాపూల్ మీద నిలబడినప్పుడు కింద మురికి నీటిలో ప్లాస్టిక్ కవర్లు, జంతు కళేబరాలు తేలుతూ కనిపించాయి. దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు శతాబ్దాల క్రితం ఇదే బ్రిడ్జి మీద నుండి కుతుబ్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఓ మొసలి దాడి చేసింది. నదిలోకి లాక్కుపోయి తినేసింది. ఈ సంఘటన బహ్రెయిచ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. లఖ్నవూ

కాజీపేట : కాజీపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పైకి అదుపు తప్పి ఓ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన

పర్యాటకులకు ఎంతో థ్రిల్ను అందిస్తున్న చైనా, బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ

శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ: శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ

అమరావతిలో పర్యటించిన వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్ లను అక్కడి రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ నేతలపై కోడిగుడ్ల దాడి జరిగింది. వారి వాహనాలపై రాళ్లు

Plane Gate : ఇండియాలో రైల్వే గేట్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) లు వచ్చేశాయిగానీ గతంలో రైలు పట్టాల పైనుండే రోడ్లు ఉండేవి. రైలు

అంతా కలిసి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధిద్దాం సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక బోధనపైనే టీచర్లు శ్రద్ధ వహించాలి విద్యార్థులు చదవకపోతే ముఖ్యమంత్రి నాకు మైనస్ మార్కులు వేస్తారు మోపిదేవి హైస్కూలు నూతన భవనాల

Click to read full story.