
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తొలిసారి తన ఆస్తుల్ని వెల్లడించారు. బీహార్ లో జన్ సురాజ్ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా, 234 మంది


రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తొలిసారి తన ఆస్తుల్ని వెల్లడించారు. బీహార్ లో జన్ సురాజ్ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా, 234 మంది

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ (SIR) కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి కాగా.. ఇంకా ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది

ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ ఇంకా ఓటర్ల జాబితాల సవరణ పూర్తి కాలేదు. ఇంకా పలుచోట్ల ఎన్యుమరేషన్

తమిళనాడులో తొలిసారి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్(Vijay).. పాలనపై తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో అనర్హులుగా తేలి ఓటర్లుగా తొలగించిన వారి విషయంలో సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. సరైన గుర్తింపు కార్డులు లేవనే కారణంతో వీరు మన పౌరులు కాదని, విదేశీయులే అంటూ ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. అస్సాంలో ఈ మేరకు 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ ట్రైబ్యునళ్లు తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది