పోలవరం ప్రాజెక్టు
Actor ProfilePolitician

పోలవరం ప్రాజెక్టు

📊 Box Office Collections
Total News17
Movie Updates0
Sources10
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ క్లారిటీ.. రాజ్యసభ వేదికగా వివరాలు వెల్లడి
Andhra Jyothy28 Nov 2026
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ క్లారిటీ.. రాజ్యసభ వేదికగా వివరాలు వెల్లడి

పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,620.53 కోట్ల నిధులు విడుదల చేసిందని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5,512.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా స్పిల్‌వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87 శాతం మట్టి పనులు పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. కాంక్రీట్ పనులు 98.84 శాతం, స్టీల్ పనులు 92.9 శాతం మేర పూర్తయ్యాయని వెల్లడించింది. అలాగే ఎర్త్‌-కమ్‌-రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99 శాతం పూర్తయ్యాయని పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96 శాతం పూర్తయ్యాయని వివరించింది. ప్రాజెక్టు తొలి దశలో మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. పోలవరం తొలి దశలో నిర్వాసిత కుటుంబాల పునరావాసం, పునరావాస ప్యాకేజీల అమలుపైనా కేంద్రం వివరాలు వెల్లడించింది. ఇప్పటివరకు 17,892 నిర్వాసిత కుటుంబాలను తరలించినట్లు తెలిపింది. ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం కింద రూ.1,373.01 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. పునరావాసం, పునరావాస పనులకు అదనంగా రూ.1,581.08 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు తొలి దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం తెలిపింది. అవసరమైతే మరో ఏడాది గడువు పొడిగించే వెసులుబాటు కూడా

పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు
Zee Telugu14 Nov 2026
పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్ లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
Asianet News Telugu11 Nov 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్ లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ స్పీడ్ పెంచారు. ఈ ప్రాజెక్టును మార్చి 2027 నాటికల్లా వంద శాతం పూర్తి చేసి, ఆంధ్రుల దశాబ్దాల కలను నిజం

పోలవరం పనులు.. సీఎం చంద్రబాబు విహంగ వీక్షణం
Eenadu8 Nov 2026
పోలవరం పనులు.. సీఎం చంద్రబాబు విహంగ వీక్షణం

పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. స్పిల్ వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహంతోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య జరుగుతున్న

గోదావరి, పోలవరం, బనకచర్ల అనుసంధానం.. తెలంగాణకు నో చెప్పిన సుప్రీం
Samayam Telugu7 Nov 2026
గోదావరి, పోలవరం, బనకచర్ల అనుసంధానం.. తెలంగాణకు నో చెప్పిన సుప్రీం

గోదావరి జలాల వినియోగంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో

పోలవరం, ధవళేశ్వరంపై నేడు సీఎం సమీక్ష.. గేట్ల మార్పిడి పనుల ప్రారంభం
AP7AM5 Nov 2026
పోలవరం, ధవళేశ్వరంపై నేడు సీఎం సమీక్ష.. గేట్ల మార్పిడి పనుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా

కన్నెపల్లి నుంచే రోజూ 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు
Eenadu29 Oct 2026
కన్నెపల్లి నుంచే రోజూ 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు

ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది సీఎం తెచ్చిన కరవు: కేటీఆర్‌ ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని

కృష్ణాడెల్టాకు జీవనాధారంగా పట్టిసీమ
TeluguOne28 Oct 2026
కృష్ణాడెల్టాకు జీవనాధారంగా పట్టిసీమ

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టును పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరోసారి ఆదుకుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా

న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన
Telugu Times20 Oct 2026
న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu ) సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల

ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
Zee Telugu7 Oct 2026
ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం
Andhra Jyothy21 Sept 2026
కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం

నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను రేవంత్ సర్కార్ గాలికి

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్ పై లంకా దినకర్ ఫైర్
Andhra Jyothy13 Sept 2026
రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్ పై లంకా దినకర్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు. అమరావతి, జులై 4: వైసీపీ అధినేత

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
Samayam Telugu3 Sept 2026
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజధాని విషయంలో తగ్గేదే లే అంటూ తమ

మూడు జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులి
Oneindia Telugu7 Aug 2026
మూడు జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులి

ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఒక పులి గత ఆరు నెలలుగా ఏలూరు, పోలవరం మరియు తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం

రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ
Namasthe Telangana3 Aug 2026
రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ

Puvvada Ajaykumar | చంద్రబాబు మాటలు విని తెలంగాణ నీటి హక్కులు హరిస్తే రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే భద్రాచలం

నేనే అందరికంటే పెద్ద జెన్ జీ
Eenadu3 Aug 2026
నేనే అందరికంటే పెద్ద జెన్ జీ

మార్కాపురం: ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీ కొట్టే శక్తి తనకు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నారు. కిష్టంశెట్టిపల్లిలో పర్యటించిన

చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు
TeluguOne3 Jun 2026
చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే గోదావరి పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా

ప లవర ప ర జ క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in