పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్స్ లో విషాదం జరిగినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ రాజేశ్ శర్మ కాలికి విషపు పురుగు కాటేసిందని వార్తలు వస్తున్నాయి. తొలుత ఏదో సాధారణ పురుగే అనుకొని నిర్లక్ష్యం చేశారని, ఆరు గంటల తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడడంతో ఆసుపత్రికి తరలించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజేశ్ శర్మ వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు.రాజేశ్ శర్మ ప్రస్తుతం కోల్ కతాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి కాస్త విషయంగానే ఉన్నట్లు వార్తలు వైరల్ కావడంతో ఆయన పీఏ సుభాశిష్ పాండా స్పందించాడు. ‘ఫౌజీ’ షూటింగులో నటుడుకి విషపురుగు కరించిందనే ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, మధుమేహం (డయాబెటిస్) కారణంగా రాజేష్ శర్మ ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, గురువారం డిశ్చార్జ్ అవుతానని తెలిపారు.హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామా అని టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తదుపరి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో, సెట్స్ లో నటుడు రాజేష్ శర్మని విషపురుగు కాటేసినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు కలవరపడ్డారు. ఆయనకు షూటింగులో ఏమీ జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.* సైలెంట్గా టాలీవుడ్ దర్శకుడిని రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి'ఫౌజీ' చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్
Actor ProfileActor
ప్రభాస్ ఫౌజీ’ సెట్స్ లో విషపురుగు కాటు?.. నటుడు రాజేష్ శర్మ పీఏ క్లారిటీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•12 Oct 2026
ప్రభాస్ ఫౌజీ’ సెట్స్ లో విషపురుగు కాటు?.. నటుడు రాజేష్ శర్మ పీఏ క్లారిటీ