భారతదేశంలో పండ్లు, కూరగాయలలో పురుగుమందుల అవశేషాలపై నిర్వహించిన జాతీయస్థాయి పరిశోధనల్లో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ పురుగుమందు అవశేషాలు ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2023 నుంచి 2026 మధ్యకాలంలో సేకరించిన నమూనాలను పరిశీలించగా.. అనుమతించిన గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా పురుగుమందుల అవశేషాలునమోదైన కేసుల్లో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభకు సమర్పించిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన 8,198 నమూనాల్లో 486 నమూనాల్లో అంటే సుమారు 5.9 శాతం రసాయనాలు నిర్దేశిత పరిమితులను మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ (MPRNL) ప్రాజెక్టు కింద ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన 70,652 నమూనాల్లో 3.1 శాతం మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిమితిని మించగా.. తెలంగాణ సగటు ఏకంగా 5.9 శాతంగా నమోదు కావడం ఆహార భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ జాబితాలో కర్ణాటక 3.6 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో మోతాదు మించిన అవశేషాలు ఏవీ నమోదు కాకపోవడం గమనార్హం.తెలంగాణలో వ్యవసాయంలో క్రిమిసంహారకాల వినియోగం విపరీతంగా ఉండటమే ఈ తీవ్రమైన పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఐసీఏఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో హెక్టారుకు సగటున 0.530 కిలోల టెక్నికల్ గ్రేడ్ పురుగుమందులు వాడుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. క్లోర్పైరిఫాస్, డైమెథోయేట్, కార్బోఫ్యూరాన్ మరియు 2,4-D వంటి ప్రమాదకర రసాయనాలను నిబంధనలకు విరుద్ధంగా పంటలపై ఎక్కువగా పిచికారీ చేస్తున్నారు.ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాధాల వెల్లడించిన వివరాల ప్రకారం.. వీటి బారిన పడటం వల్ల నాడీ సంబంధిత సమస్యలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. దేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా

వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా?వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా? Samatha 15 August 2026 సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. అంతే

ఏపీలో కూటమి సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్లు, ఒత్తిడి హార్మోన్లు స్థిరంగా ఉంటాయని హెల్త్లైన్ తెలిపింది. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. రోజుకి 30

శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లకు

అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో
ముఖాన్ని రెండుసార్లు కడగండి. సున్నితమైన క్లెన్సర్తో ముఖాన్ని వాష్ చేయడం వల్ల జిడ్డు తొలగుతుంది. అయితే అతిగా ఫేస్వాష్ చేస్తే జిడ్డు ఎక్కువ అవుతుందని హెల్త్లైన్ తెలిపింది. జిడ్డు ఎక్కువగా

తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి యమున. కన్నడ నటి అయినా.. తెలుగు వారి ఆడపడుచుగా ఆమె గుర్తింపు సాధించుకుంది. హీరోయిన్ గా, సీరియన్ నటిగా ఎంతో

రోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు

Khajapur: ఖాజాపూర్లో చిన్నారులకు పరిశుభ్రత, పోషకాహార అవగాహన ఖాజాపూర్: సాలుర మండలం ఖాజా పూర్ అంగన్వాడీ కేంద్రంలో బి.ఎస్సీ అగ్రికల్చర్ జగిత్యాల విద్యార్థుల ఆధ్వర్యంలో పరిశుభ్రత, పోషకాహార అవగాహన
నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థాలు, అదనపు ఉప్పు బయటకు తొలగుతుంది. దీంతో కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. కిడ్నీలు హెల్తీగా మారుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. తాజా

Agriculture : అభివృద్ధి, టెక్నాలజీ అవసరమే... కానీ వీటికోసం జీవితాలనే పనంగా పెట్టేంత అవసరం కాదు. కానీ నేటి తరం ఇదే చేస్తోంది. ఈ అభివృద్ధి మాయలో పడి అన్నీ కలుషితం చేసేస్తున్నారు... దీంతో మనిషికి

వేగవంతమైన డెలివరీల పేరుతో క్విక్-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ బ్లింకిట్కు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్డీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ పరిధిలో ఉన్న బ్లింకిట్

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో విద్యుత్ కీలకమైంది. లైట్, ఫ్యాన్, ఛార్జింగ్, ఇంటర్నెట్ ఇలా ప్రతి విషయం కరెంట్పై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యుత్ ఒక వారం రోజుల పాటు

మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చాలా మందికి నిద్ర ముంచుకు రావడం జరుగుతూనే ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఆవలింతలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఆఫీసులో ఉంటే చైర్లో కూర్చున్న కాసేపటికి కళ్లు మూసుకుపోతాయి

వృద్ధాప్యంలో ఆలనాపాలన చూడాల్సిన కన్న బిడ్డలు ముఖం చాటేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ఈ వృద్ధురాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామానికి చెందిన

గ్రీన్ టీలో కెఫీన్, ఎల్-థియనిన్ అని పిలిచే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి పొట్ట దగ్గర

ఎక్కువకాలం పాటూ ఆరోగ్యంగా జీవించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యాయామాలు చేయడం ఎక్కువగా చేస్తారు. వ్యాయామంతో మనం తినే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం మన
సైక్లోస్పోరా ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యూఎస్ వ్యాప్తంగా 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సైక్లోస్పోరా అనేది 'సైక్లోస్పోరా కయేటనెన్సిస్' (Cyclospora cayetanensis) అనే అతి సూక్ష్మమైన పరాన్నజీవి

ఎండకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ఎంతో హాయిని ఇస్తుంది. అయితే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో కాస్త అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా

తిరుపతి జిల్లా రేణిగుంటలో స్థానిక కుటుంబాలు లేదా గోశాలల నిర్వాహకులు తమ ఆవులకు హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా సీమంతం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆవుకు సీమంతం చేయడం విశేషం
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాఢమాస మహోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆషాఢమాసంలో వారాహి

గోల్డెన్ శారీస్ మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఎంబ్రాయిడరీ బోర్డర్ తో ఉన్న ఈ గోల్డెన్ శారీ నైట్ ఫంక్షన్లకు అదిరిపోతుంది. హెవీ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తారు. బడ్జెట్ సమస్య

మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం ఒకటి. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం, తగినంత నీరు తాగకపోవడం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. జీర్ణక్రియ

వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? Samatha 13 July 2026 ద్రాక్ష పండ్లు ఇష్టం లేని వారు ఎవరుంటారు. చిన్న పిల్లల నుంచి

ముత్యాల స్టడ్స్ ఎలాంటి దుస్తులకు అయినా బాగా సూట్ అవుతాయి. పిల్లలు, పెద్దవారి వరకు అందరికీ చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చాలా లైట్ గా , సింపుల్ గా కావాలి అంటే… దీనికి బో ఆకారం పైన ఉంటే.. కింద చిన్న

మధుమేహం ఉన్న చాలా మందిలో ఉదయం నిద్రలేవగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి డాన్ ఫినామినన్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు

పాత గోడపై నెమలి డిజైన్ వాల్ డెకర్ను పెడితే, ఆ గోడ కొత్తగా మెరిసిపోతుంది. దీనికి మ్యాచింగ్ గా వెదురు దీపాన్ని (bamboo lamp) కూడా అమర్చితే లుక్ అదిరిపోతుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోకపోతే, మండలా

స్టోన్ వర్క్తో మెరిసే మెట్టెల డిజైన్లు ఇది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు ఈ మట్టెలు పెట్టుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడ మేము జాలీ స్టైల్ మెట్టెలను ఇచ్చాము. అందమైన స్టోన్ వర్క్, పాదాన్ని

నారింజ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువును తగ్గిస్తుంది. జామలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కేలరీలు మాత్రం తక్కువ. బరువు నియంత్రణకు జామ చాలా

ఉదయాన్నే ఆపిల్ తినడం వలన కలిగే లాభాలు!ఉదయాన్నే ఆపిల్ తినడం వలన కలిగే లాభాలు! Samatha 11 July 2026 ఆపిల్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే చాలా మంది ప్రతి రోజూ ఒకటి తినాలని చెబుతుంట ారు. ఆపిల్ పండు
బ్రోకలీలో సల్ఫేరాఫేన్ అనే సమ్మళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. బ్రోకలీ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని క్వీవ్లాండ్ క్లీనిక్ నివేదిక తెలిపింది. పాలకూరలో ఫోలేట్, యాంటీ

35 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. మెటబాలిజం వేగం, కండరాల బలం, హార్మోన్ల సమతుల్యత, నిద్ర నాణ్యత వంటి వాటిలో క్రమంగా మార్పులు కనిపించవచ్చు. ఈ వయసు తర్వాత ఆరోగ్యంపై మరింత

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: మధుమేహం, అధిక రక్తపోటు, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మాత్రం ఇటీవల కాలంలో పుచ్చకాయ తినడమే

అరటిపండు ఎందుకు వంకరగా ఉంటుంది? 99శాతం మందికి ఇది తెలియదుఅరటిపండు ఎందుకు వంకరగా ఉంటుంది? 99శాతం మందికి ఇది తెలియదు 10 July 2026 Krishna సాధారణంగా చాలా పండ్లు భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల కింది
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ లాంటి పండ్లు తినడం ద్వారా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి ప్రీ రాడికల్స్ నుంచి చర్మా్న్ని కాపాడుతాయి. అలాగే నల్ల మచ్చలు, ముడతలు తగ్గిపోయి చర్మం

Fly Prevention Tips: వేసవి, వర్షాకాలాల్లో ఈగల సమస్య అధికంగా కనిపిస్తుంది. ఇవి ఆహారంపై వాలడం ద్వారా క్రిములను వ్యాప్తి చేసి, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

రైలులో కూపే (Coupe) అంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా ఉండే ఒక ప్రత్యేకమైన చిన్న క్యాబిన్. వైరల్ అవుతోన్న వీడియోలో ఫస్ట్ ఏసీ రెండు బెర్త్ల కూపేను పూర్తిగా కొత్త రూపంలో

ఉదయం హడావుడి లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్, పాస్తా, ప్యాక్డ్ చిప్స్ పెడుతుంటారు. ప్యాకెట్ ఫుడ్తో పిల్లలకు పొంచి ఉన్న ముప్పు కౌటాల(మంచిర్యాల)
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తాయి. అల్లం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలంలో వేడి
తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం క్రిష్ణ పక్షంలోని ఏకాదశి తిథి జూలై 10 శుక్రవారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు జూలై 11న ఉదయం 5:23 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి

ఆహారపు అలవాట్లలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భోజన సంప్రదాయంలో పెరుగు అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. భోజనం ముగింపులో పెరుగు అన్నం తినడం సంతృప్తినిస్తుంది.. ఇది చిన్నప్పటి నుంచి అలవడిన ఆచారం. పూర్వం
రిఫ్రిజిరేటర్లో గాలి ప్రసరణ సరిగా ఉంటే ఆహారం సమానంగా కూల్ అవుతుంది. దీంతో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు పాడైపోకుండా ఉంటాయి. పచ్చి మాంసం, చేపలను స్టోర్ చేసేటప్పుడు బాగా మూసివేసి డబ్బాలో దిగువ

హనుమకొండ చౌరస్తా, జూలై 6: ఓరుగల్లు ప్రజల హృదయాల్లో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మంచి మనసున్న నాయకుడు ప్రణయన్న అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
మొలకలతో చాట్ చేసుకుని తినొచ్చు. ఇది కూడా టేస్టీగా ఉంటుంది. నానబెట్టిన మొలకలు ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఉడికించిన స్వీట్ కార్న్లో బటర్కు బదులుగా నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి తింటే
నేరేడు పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని అదుపులో ఉంచి షుగర్ రాకుండా కాపాడుతుంది. దీంతో కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే లివర్ హెల్త్ కోసం నేరేడు
ఆలూ బుఖారా పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దాదాపు 100 గ్రాముల పండ్లలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఎండిన వాటిలో 5 పండ్లలో 3 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి కరిగే, కరగని ఫైబర్ సమతుల్య మిశ్రమాన్ని

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారమే కీలకం. ఈ క్రమంలో శరీరానికి శక్తినిచ్చే పదార్థాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. రోజూ ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదంటే ముందు రోజు రాత్రంతా.... రోజంతా