
ఇంటర్నెట్ డెస్క్: సన్నిహితంగా గడిపేందుకు ఓ ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ సమయానికి ముందే తరగతులు ముగిస్తున్నారు. దీనిపై విద్యార్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన


ఇంటర్నెట్ డెస్క్: సన్నిహితంగా గడిపేందుకు ఓ ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ సమయానికి ముందే తరగతులు ముగిస్తున్నారు. దీనిపై విద్యార్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే

మార్కాపురం: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు అవార్డులను అందించింది. అందులో

పాఠశాలలు.. కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే చర్చ జరిగింది. 21వ తేదీ, 28 తేదీల్లో ఏ రోజు జరుపుకోవాలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, పండితులు 21వ తేదీనే జరుపుకోవాలని స్పష్టత ఇచ్చారు. దీంతో, ప్రభుత్వం ఈ మేరకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించింది.వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు (శుక్రవారం) ఏపీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూసివేయనున్నారు. కాగా, తెలంగాణలో మాత్రం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. ఆగస్టు 25న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీలో, 26న తెలంగాణలో ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. అలాగే, ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంది.శ్రావణ మాసం సందర్భంగా ఈ నెలలో పూజలు, పెళ్లిళ్లకు ప్రత్యేకత ఉంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్ష్మీదేవి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం చేసుకోవటం పైన పండితులు స్పష్టత ఇవ్వటంతో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.ఏపీకి రైల్వే మరో భారీ వరం, తమిళనాడు రూటు లో ఇక - కష్టాలకు చెక్..!!ప్రభుత్వం తాజా ఉత్తర్వులుప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్య సంస్థలు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుగా ఖరారైంది. ఇక.. ఇక ఈద్ మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఆగస్టు 25వ తేదీ ఏపీలో, తెలంగాణలో మాత్రం 26వ తేదీ పబ్లిక్ హాలిడేగా ఉన్నాయి. అలాగే 28వ తేదీ రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో హాఫ్ హాలిడే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువగా వచ్చాయి. వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకత ఉంది. మహిళలు పెద్ద సంఖ్య లో భక్తి శ్రద్దలతో ఈ వ్రతం ఆచరిస్తారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Medak: 200 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన హోరెత్తిన 'తిరంగా యాత్ర'! Medak: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జాతీయ జెండా పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్

మంథని గ్రామీణం: పెద్దపల్లి జిల్లా మంథని దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ మంథనిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, రాజకీయ నాయకులు

Idli Sambar In Government Schools : ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూలో కీలక మార్పులు చేసింది. ప్రధాన మంత్రి పోషన్ శక్తి నిర్మాణ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్లకు వ్యతిరేకంగా జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్ కేనన్లు

School Holidays This Week:దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆగస్టు నెలలో వరుసగా సెలవులు వస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, భారీ వర్షాలు వంటి కారణాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తన పెద్ద మనసును చాటుకున్నాడు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil

ఇంటర్నెట్డెస్క్: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానలకు కొండచరియలు విరిగిపడటంతో పుణె-ముంబయి ఎక్స్ప్రెస్వే (Pune-Mumbai Expressway), ఓల్డ్ ముంబయి-పుణె

School Holidays:జూలై నెలలో విద్యార్థులకు పలు సందర్భాల్లో సెలవులు రానున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, అలాగే పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో సహా గుజరాత్, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. దిల్లీతో పాటు

Mumbai rains update: ముంబైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అంతా అస్త వ్యస్తంగా మారిపోయింది.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అలర్ట్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలకు

వచ్చే ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరాలన్నదే తన లక్ష్యమని, ఈ మార్పునకు ‘షైనింగ్ స్టార్లే’ బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర విద్యా, ఐటీ

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను
.webp)
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి... వచ్చే ఏడాది మరో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ

‘హరేకృష్ణ’ ఫౌండేషన్కు రూ.1.46 కోట్లవిలువైన వంట సామగ్రి, యంత్రాల అందజేత ‘అన్నపూర్ణ’ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాంప్రసాద్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు మంగళగిరి గ్రామీణం, న్యూస్టుడే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ గురుకుల విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఐఐఐటీ మరియు ఎన్ఐటీలలో అడ్మిషన్ సాధించిన బీసీ

తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర

Mahabubnagar Minority Gurukul School: చదువుతోనే ప్రతీ ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ముఖ్యంగా సమాజంలో ఒక తరం

సుదీర్ఘమైన వేసవి సెలవుల సందడి ముగిసింది. పుస్తకాల సంచులు సర్దుకుని, సరికొత్త ఆశలతో క్లాస్రూముల్లోకి అడుగుపెట్టేందుకు విద్యార్థి లోకం సిద్ధమైంది. తెలంగాణవ్యాప్తంగా జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు

Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. సరికొత్త సేవా కార్యక్రమానికి