
పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులకు అక్కడి సైనిక నాయకత్వం సిద్ధమవుతున్నట్టు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడంతో పాటు


పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులకు అక్కడి సైనిక నాయకత్వం సిద్ధమవుతున్నట్టు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడంతో పాటు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో జరుగుతున్న FIH మెన్స్ హాకీ ప్రపంచకప్ 2026 లో భాగంగా బుధవారం సాయంత్రం అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. వాగ్నర్ హాకీ స్టేడియం వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం

Pakistan| ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ నుంచి జమ్మూకశ్మీర్లోకి 10వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారట. వారిని లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పంపాడని పాక్లోని ఒక మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు

IND vs PAK : ఆట ఏదైనా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరంటే ఇరు దేశాల అభిమానుల్లోనేకాక ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా క్రికెట్ క్రీడలో ఇరు జట్లు

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరిని పాకిస్థాన్ ప్రజలతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై డిస్కవరీ ఛానెల్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రస్తుతం పాకిస్థాన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆగస్టు 15న ప్రసారమైన "డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్" అనే ఈ

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల

Shehzad Bhatti| ఇంటర్నెట్డెస్క్: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్స్టర్, వ్యాపారవేత్త.. ఈ ముసుగులో భారత్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోన్న షహజాద్ భట్టీకి భద్రతా బలగాలు చెక్ పెట్టాయి. అతడి

Cheteshwar Pujara Test Batters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్టు క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకపక్క శ్రీలంక పర్యటనలో భారత జట్టు తమ సత్తా చాటుతుండగా.. మరో ఎండ్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల

ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశంలో జరుగుతున్న సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్, విద్య వ్యవస్థపై ఇటీవల రామ్ దేవ్ బాబా మాట్లాడారు. పోటీ పరీక్షల నియామకాల్లో ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతానికి పైగా అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో అంతర్భాగమవుతాయని అన్నారు. అయితే అందుకు సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ తో భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందూ మతం, క్రైస్తవ, ఇస్లాం మతాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కానీ భారత్ గౌరవం, స్పూర్తి మాత్రమే ఆపదలో ఉన్నాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని హిందువుల పరిస్థితిపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు, వివక్ష జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను అలా బాధిస్తున్న వ్యక్తులే హిందువులపై మాట్లాడడం మానేయాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో విలీనం అవుతాయని కానీ కొంత సమయం పాటు వేచి చూడాలని కోరారు.రాజకీయ పోరులో భాగంగానే దేశంలో మతమార్పిడి, మతమార్పిడి చట్టాలు పుట్టుకొస్తున్నాయని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. భారత్ లో ఇతర మతాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. భారత గౌరవానికే ప్రమాదం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవాలని తన కల అని రామ్ దేవ్ బాబా తెలిపారు. ప్రపంచంలోనే

భారత్ లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పన్నిన ఉగ్ర కుట్రను విజయవంతంగా ఛేదించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆగస్టు 15 కంటే ముందే ఐఎస్ఐ తీవ్రవాది.. పాకిస్థాన్కు చెందిన షహజాద్

Ravindra Jadeja : టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 350 వికెట్లు పడగొట్టాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న

Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ గుండెపోటుకు గురి అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కరాచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్

ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత

ఇంటర్నెట్ డెస్క్: దేశంతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందంటున్నారు యూపీలోని లఖ్నవూకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి సతీమణి. దేశానికి ప్రస్తుతం ఎంత వయసుందో తనకూ అంతే వయసంటూ చెబుతున్నారు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా

బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని

బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు

ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం… ఇండియాలో సుమారు 110 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. హిందూ జనాభాలో మన

80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి శుక్రవారం రాత్రి ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు

Pakistan Independence Day : ఇండియా, పాకిస్థాన్ రెండు కంట్రీస్ కూడా బ్రిటిష్ రూల్ నుంచి ఒకే టైమ్లో ఫ్రీడమ్ సాధించాయి. 1947 ఆగస్టు 14 అండ్ 15 మిడ్నైట్ పొందిన ఈ ఇండిపెండెన్స్ వెనుక ఎంతో హిస్టరీ
ఆస్ట్రేలియా డార్విన్లోని మార్రారా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో ఊహించని సంచలనం నమోదైంది. పసికూన బంగ్లాదేశ్ను స్వదేశంలో చిత్తు చేస్తుందని

ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ

ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు

World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో

Gautam Gambhir Test Coaching: పరిమిత ఓవర్ల క్రికెట్లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు టెస్టు ఫార్మాట్లో మాత్రం తీవ్రంగా విఫలమవుతున్నాడు

ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారు. ఆర్మీ స్పష్టతతో తీరిన ఉత్కంఠ. కుటుంబ భేటీకి పీటీఐ పట్టు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా, రాహుల్ గాంధీ రూపంలో పునర్జన్మించారని, జిన్నా కంటే కూడా రాహుల్

అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఒక కీలక రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ . ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బలూచిస్థాన్ వేర్పాటువాదులు తమ

పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉండగా.. పాకిస్థానీలు ఆనందంతో ఉన్నారు. ముస్లిం నాటోగా

పంద్రాగస్టు వేడుకలకు దేశం సమాయత్తమౌతున్న వేళ.. పొరుగుదేశం పాకిస్థాన్ ప్రొద్బలంతో ఉగ్ర కుట్రకు తేరలేచింది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపును సమయంలో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం
Attari Border E-Visa Approval : భారత్ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని భారత్-పాకిస్థాన్

భారత్కు స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1947 ఆగస్టు 11న బ్రిటీష్ పాలన నుంచి బలూచిస్తాన్ తన స్వాతంత్యాన్ని ప్రకటించుకుంది. నాటి సరిహద్దుల ప్రకారం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఉనికిలో లేని సమయంలోనే
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రధాన జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. రెండో

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

క్రీడారంగంలో మైదానంలో జరిగే పోటీలే కాదు, మైదానం బయట జరిగే కొన్ని సంఘటనలు కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఓ సరదా సంఘటనను భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్, ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు

రష్యా-భారత్ భారీ రైల్వే మార్గం ప్రత్యక్ష భూమార్గం అభివృద్ధి యత్నం రెండు దేశాల వాణిజ్య విస్తరణ Russia-India: భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకి

భారత్తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని
రష్యా నుంచి భారత్కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా

భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయంగా గిరాకీ అమాంతం పెరిగింది. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఈ క్షిపణి చూపిన అద్భుతమైన పనితీరు, దాని కచ్చితత్వం, విధ్వంసక

ఇంటర్నెట్డెస్క్: పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబాకు (LeT) చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు
పాకిస్థాన్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరాచీలో దాడి జరిగిన వెంటనే పాక్, అప్ఘన్పై వైమానిక దాడులు చేసింది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటూ అప్ఘనిస్థాన్ కూడా పాకిస్థాన్పై బాంబు వర్షం కురిపించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ (ఐసిస్ - కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటూ పాక్ భూభాగంలో డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలబిన్ ప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బలోచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లలో ఈ దాడులు జరిగాయి. అక్కడ ఉండే స్థావరాల నుంచే అప్ఘనిస్థాన్లో పౌరులపై దాడులు, విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో పలువురు ఐసిస్ కే సభ్యులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. READ MORE డ్రోన్ దాడికి రెండు రోజుల ముందు ఆదివారం రోజున పాకిస్థాన్ అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 28 మంది పౌరులు గాయపడగా, 49 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ భద్రత బలగాలు మాత్రం మృతులంతా ఉగ్రవాదులే అని చెబుతున్నాయి. మరోవైపు అప్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ప్రకారం పాకిస్థాన్ దాడుల్లో 38 మంది పౌరులు మృతి చెందగా.. మహిళలు, చిన్నారులు సహా 163 మంది గాయపడినట్లు తెలుస్తోంది. READ MORE ఏడాది ఫిబ్రవరి నుంచి పాక్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకళ్లపై ఒకళ్లు దాడులు చేసుకుంటూ సామాన్య పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. అప్ఘనిస్థాన్ భూభాగంపై జరిగిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడగా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్ఘనిస్థాన్కు భారత్ ఎప్పుడూ

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగుతున్న తరుణంలో మోదీ- మెలోనీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ మేరకు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని మెలోనీ చెప్పగా.. దానికి మోదీ ఎదో అన్నారు. అందుకు మెలోనీ ఇన్ స్టా గ్రామ్ లో మనం ఫేమస్ కపుల్ అనేశారు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో దాదాపు 100 రోజులకు పైగా ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందిన ఇలా దాదాన్ని అన్ని దేశాలపై ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావం పడింది. అయితే అమెరికా- ఇరాన్ మధ్య సంధిని నెలకొల్పడంలో పాకిస్థాన్, ఖతార్ ముఖ్య పాత్ర పోషించాయి. ఈ మేరకు పాకిస్థాన్, ఖతార్ దేశాలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంధిని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్, ఖతార్ కు థ్యాంక్స్ చెబుతూ మెలోనీ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "ఫ్రాన్, జర్మనీ, యూకే దేశాలతో పాటుగా ఇటలీ కూడా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తుంది. ఈ అవగాహన ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, పాకిస్థాన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే ఈ ఒప్పందం