
రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి బ్రెయిన్డెడ్ గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా

రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి బ్రెయిన్డెడ్ గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా

ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా పెళ్లి చేసుకుంది. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో తన ప్రియుడు రోహన్ థక్కర్తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొత్త జంటని మనసారా

ర్యాపిడో ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో రైడర్ వేగంగా బైక్ నడపడంతో ప్రమాదవశాత్తూ కిందపడటంతో పక్కటెములు విరిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జూన్ 17న సానికృష్ణ

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు

హైదరాబాద్, పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్

బెంగుళూరు: ప్రేమించి వివాహం చేసుకున్న జంటపై పోలీస్స్టేషన్ ఆవరణలోనే హత్యాయత్నం చేసిన సంఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బసవాపట్టణంలో జరిగింది. కుంచుగారనహళ్లికి చెందిన సిద్ధేశ్ (22)ని యువతి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్.. తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ వ్యవహారం కూడా ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనపై ఉన్న ఆరోపణలు, కేసుల నేపథ్యంలో సస్పెన్షన్ సమయంలోనే సునీల్ కుమార్ పదవీ విరమణ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై పీవీ సునీల్ కుమార్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రశ్న రావణ్ అరెస్టును తాను వ్యతిరేకిస్తున్నట్లు పీవీ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాష మార్చుకోవాలని సూచించారు. ప్రశ్న రావణ్ మీద వరుస కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. " ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు చేశాడు.. మీరు అరెస్ట్ చేశారు. అక్కడితో అయిపోయింది. వరుస కేసులు పెట్టి అరెస్టులు చేయడం తప్పు. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఎన్ని కేసులు పెడతారు. హైకోర్టు జోక్యం చేసుకుని మానవ హక్కులు పరిరక్షించాల్సి ఉంది. రావణ్ జర్నలిస్టు కాదా.. మాట్లాడే స్వేచ్ఛ లేదా.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే తాను మాట్లాడినట్లు రావణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన జెంటిల్మెన్. ఆ వీడియో ఫేక్ అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారని నేను నమ్మడం లేదు." అని పీవీ సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు. "రాధా మనోహర్ దాస్, కరుణాకర్ అని ఒకరిద్దరు ఉన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి దళితులను, క్రైస్తవమతాన్ని కించపరుస్తూనే ఉంటారు. సీమరాజా, జబర్దస్త్ ఆర్టిస్ కిరాక్ ఆర్పీ వాడే భాషేంటి.. వారికి చట్టం వర్తించదా, వారిపై కేసులు ఉండవా.. ఒక భాషను కొంతమంది మాట్లాడితే కేసు ఎందుకు అవుతోంది.. ఇంకొంతమంది మాట్లాడితే కేసు ఎందుకు కావడం లేదు. చట్టం సెలక్టివ్గా కొంతమందికే వర్తిస్తుందా.. అందరికీ వర్తించదా

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు రాజకీయ ప్రముఖులు, స్థానిక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో మోడీ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా పలు మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో

తెలంగాణలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతోంది. ఇప్పటికే వందే భారత్ వంటి అధునాతన రైళ్ళ సౌకర్యంతో ఉన్న తెలంగాణాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై మరియు

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన ఇడుపు కాయితం అంశంపై ఘాటుగా స్పందించారు. ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత దాని అర్థం ఏమిటని ఆంధ్రాకు చెందిన కొందరు సోషల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

‘‘ఓజీ-2' సినిమా కోసం నేను రెడీ'' అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబందించిన వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయని, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ ఎంతటి

‘‘ఓజీ-2' సినిమా కోసం నేను రెడీ'' అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబందించిన వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయని, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ ఎంతటి
హిందూ దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు నిధులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ఆలయాల అభివృద్ధి కోసం శ్రీవాణి ట్రస్టు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెంగళూరు ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశంలో పవన్ కళ్యాణ్పై నిరాధారమైన సమాచారంతో కూడిన
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్పుబడుతుండగా.. వైసీపీ
Click to read full story.

హైదరాబాద్ మెట్రో రైలులో నిబంధనలు ఉల్లంఘిస్తూ, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మెట్రో రైలు లోపల ప్రయాణికులకు

Kalvakuntla kavitha: మూతి పండ్లు రాలిపడ్తయ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కల్వకుంట్ల కవిత మాస్ ధమ్కీ.. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

Minister Ponnam Prabhakar: సభపెట్టావో నీ సంగతి చూస్తాం.. పవన్ కళ్యాణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్.. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో