
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక


డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక
Mutual fund NFOs: ఈవారం మ్యూచువల్ ఫండ్స్లో 8 కొత్త ఫండ్స్ సబ్స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. అందులో 5 ఫండ్స్ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 17వ తేదీన మొదలవుతోంది. తమ పోర్ట్ ఫోలియోల్లోని ఖాళీలను పూరించి

Chirala: పూనూరు నూతలపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి Chirala: పూనూరు, నూతలపాడులో ఇంటింటికి తెలుగుదేశం పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి, ప్రజా

న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. తీసుకున్న ప్రతి రూపాయీ చెల్లిస్తున్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao vs Revanth Reddy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారు' అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీ రోజున సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మూలకు పడేసిందని ఆరోపించారు. వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లు తప్ప కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా

ఇంటర్నెట్డెస్క్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు

భువనగిరి: స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సమర్థంగా అందుతాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతికతను

హనుమకొండ: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Puthur: స్త్రీ శక్తి బస్సులో సాధారణ ప్రయాణికుడిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ Puthur: పల్లె వెలుగు బస్సులో సామాన్యుడిలా ప్రయాణించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. బస్సులో పుత్తూరు నుంచి వడమాలపేట వరకు

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు

Praja Vani | మాగనూరు, ఆగస్టు 14: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు

వెల్గటూర్: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. వెల్గటూర్

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్ సబ్సిడీపై ఈ-ఆటోల పంపిణీ తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు Dwcra Women: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో

తెలంగాణలో పేద కుటుంబాల ఇంట్లో పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల అమలుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాల

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఇది మీ కోసమే. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారందరూ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

‘‘జూన్ 30, 2026 నాటికి మొత్తం 3,718 మొబైల్ అప్లికేషన్లను దేశంలో నిషేధించాం. అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5,77లక్షల ఐఎంఈఐ నంబర్లను

హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం

అందమైన మంచు కొండలకు, పచ్చని లోయలకు పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు నిలువునా ముంచెత్తుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే ఈ పర్వత ప్రాంతం శతాబ్దపు అతిపెద్ద ప్రకృతి విపత్తును చూస్తోంది. ఆకాశానికి
PPF Interest Rate : లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఇది మంచిదే. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఆశించొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అదే రిస్క్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దౌల్తాబాద్/ రాయపోల్ జూలై 14: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గంపై జిల్లా

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గడువును పొడిగించాలంటూ ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి అన్నారు. హైదరాబాద్, జులై 14

ఇంటి ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ప్రజలకు నేరుగా ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. కరెంట్, వంటగ్యాస్, వైద్యం, సొంత ఇల్లు వంటి విషయాల్లో ఈ పథకాలు

దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పలు హామీలను గుప్పిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లాంటి
EPFO e-Nomination: ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉంటుంది. అయితే, చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేయడం

E-Nominee | ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులో ఖాతా తెరిచినా.. కొత్తగా బీమా పాలసీ తీసుకున్నా నామినీ తప్పనిసరి. మన తదరనంతరం మన సొమ్ము ఎవరికి చెందాలో ముందుగా చెప్పే ఒక వీలునామా లాంటిదే ఈ నామినీ ప్రక్రియ
Monthly Income Scheme Returns : చాలా మంది స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రిస్క్ అని భావించి సంప్రదాయ, సురక్షిత పెట్టుబడి సాధనాలైన పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్తోనే ఉన్నాడు మోహన్ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్ ఇచ్చాడు. కానీ మోహన్ బాబు ఎన్టీఆర్కే వెన్నుపోటు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఎస్ఐఆర్ (SIR) దరఖాస్తు పేరుతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను నమ్మించి సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎస్ఐఆర్

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రం అందజేత భద్రాచలం, జూలై 11 : భద్రాచలంకు చెందిన జెట్టి రామకృష్ణ యాదవ్ ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా

రాయపోల్, జూలై 11 : ఎస్ఐఆర్(SIR) సమగ్ర ప్రక్రియలో యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని.. భావితరాలకు ఓటు హక్కును అందించే బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి

పలు షరతులతో మంజూరు చేసిన ఈఆర్సీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించొద్దు సాగుకు ఉచిత విద్యుత్ కొనసాగించాలి భవిష్యత్తులోనూ మార్పు ఉండకూడదు ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలి ఇవీ ఈఆర్సీ

డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు

బడ్జెట్లో ప్రతిపాదించిన అస్సాం ప్రభుత్వం గువాహటి: మహిళా సాధికారతను ప్రోత్సహించడం, స్త్రీ-పురుష సమానత్వాన్ని పెంపొందించడంలో భాగంగా బహుభార్యత్వం నిషేధానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు అస్సాం

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్వాడీలు కదంతొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్ల చీరలు కట్టుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ

ఇంటర్నెట్ డెస్క్: బహుభార్యత్వం నిషేధం దిశగా కీలక చర్యలు చేపడుతోన్న అస్సాం ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవారికి (Polygamy) ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా సాగింది. ఈ భేటీలో అనేక అజెండాల మధ్య సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక
Flexi Cap Funds: క్రమశిక్షణతో పొదుపు చేసుకుంటూ దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) సరైన మార్గంగా చెప్పవచ్చు

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు రూ.9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వైఎస్ఆర్ నివాసంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) కార్యక్రమంలో ఓటు తీసేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నిరూపించే ఘటనలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ లో పేరు