
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా కథ ఇది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నింటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య నడిచిన ప్రేమాయణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు, తన పార్టనర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే వీరి బ్రేకప్కి ధ్రువ్ కారణమంటూ వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.* యానిమేషన్లో రామాయణం.. ‘మెగా 158’ మేకర్స్తో అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగం!తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్పై ధృవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని ఇవి నన్ను అస్సలు బాధించలేదని, నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేను. అయితే జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు, మన విలువలు స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేణా ఈ దుష్ప్రచారాలు, విమర్శలన్నీ సమసిపోతాయి" అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన అభిమానుల మద్దతే ముందుకు నడిపిస్తోందని తెలిపారు.అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన గత సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, దాదాపు రెండేళ్ల పాటు ఓ టాక్సిక్ రిలేషన్షిప్లో తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని ఆమె వెల్లడించారు. అవతలి వ్యక్తి తన ప్రతి చిన్న విషయాన్ని, కెరీర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవాల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ప్రముఖ నటి, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను ట్రోల్ చేస్తున్న వారిపై స్పందిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ద్వేషాన్ని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఇటీవల తెలంగాణ సంప్రదాయ పండుగైన బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటారు. కొందరు దీన్ని చూసిచూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం మనసులోకి తీసుకుని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు అలానే 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా

ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. ఇటీవల హిందూ ధర్మం, నినాదాల

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్.. ఎక్కడ చవిరారో, ఎలా పాస్ అయ్యారో అనే అనుమానాలు కలిగేలా ఆయన
పిల్లల టీకా సిఫార్సులకు సంబంధించిన ఒక కీలక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన నిలబడిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విట్టర్)

పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్నకు షాకిచ్చి నిద్రలేపే ‘జాపర్’గా ఓ యువతి పేరు ట్రెండ్ అవుతుండటంతో ఆమె తాజా స్పందించి వివరణ ఇచ్చారు. ఇష్టారీతిన ట్రోలింగ్కు దిగే వారికి

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోలింగ్కు గురైన సెలబ్రిటీలలో ఒకరు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎంత మోహన్ బాబు కూతురు అయినా కూడా ఆమె మాట్లాడే తెలుగును ట్రోల్ కంటెంట్ కింద మార్చుకున్నారు

Kiara Advani:యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలోని రొమాంటిక్ సీన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కియారా భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించినట్లు

ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం

వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో మరో చోరీ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెంగల చంద్రమ్మ తన కుమార్తె ఇంటికి హైదరాబాద్ కు వెళ్లగా, శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు

తనపై వస్తున్నా ట్రోలింగ్ గురించి దివంగత గాయని జానకమ్మ మనవరాలు అప్సర స్పందించారు. నెటిజెన్ల కామెంట్స్ కు దీటుగా సమాధానమిచ్చారు దిగ్గజ గాయని, దక్షిణాది గాన కోకిల ఎస్.జానకి (S janaki) శనివారం కన్ను

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన

అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి

టాలీవుడ్లో ఇటీవల విడుదలైన అఖిల్ అక్కినేని సరికొత్త చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్తో మునుపటి హీరోయిన్ శ్రీలీలపై సోషల్ మీడియా వేదికగా

ఫిఫా ప్రపంచకప్ 2026 నుంచి తమ జట్టు పోర్చుగల్ నిష్క్రమించిన కొన్ని రోజులకే ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. జట్టు ఓటమి బాధలో ఉండగా, పాత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు నిమిషాలు అయితే మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలేది. కానీ, ఘోర తప్పిదంతో తన జట్టు ఇంటిముఖం పట్టేలా చేశాడా గోల్ కీపర్. దీంతో సోషల్ మీడియాలో
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. హిందీ, ఓవర్సీస్ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంచలన కలెక్షన్స్

ఇంటర్నెట్ డెస్క్: అన్ని సినిమాల విషయంలో పాజిటివ్గా ఉండి ఇండస్ట్రీని కాపాడదామన్నారు నటుడు జగపతిబాబు (Jagapathi Babu). ఆయన, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘వదలా’ (Vadala)

బాలీవుడ్లో స్పై సినిమాలు నిర్మించాలంటేనే నిర్మాతలు ఇప్పుడు భయపడుతున్నారు. దురందర్ చిత్రం సృష్టించిన ప్రభావం అటువంటిది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర స్పై చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ ఎమోషనల్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. టాక్ తో
రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. అయితే ఫస్ట్ డేనే

ఈ రోజుల్లో సినిమా సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు సోషల్ మీడియా అనేది ఒక పెద్ద వరం. సినిమా ప్రమోషన్స్ నుంచి పర్సనల్ ఫోటో షూట్స్ వరకు ఫ్యాన్స్తో టచ్లో ఉండటానికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు మెహర్ రమేశ్. ఇన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోయినా కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. అసలు వరుస విమర్శలు, ఫ్లాప్లు ఎదురైనా ఆయనకు

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams) దాదాపు నాలుగేళ్ల తర్వాత గ్రాండ్స్లామ్ బరిలోకి దిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్లో పునరాగమనం చేసిన ఈ అమెరికా

తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల ఎంట్రీ, ఉప ఎన్నికల సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ అరంగేట్రం గురించిన ఊహాగానాలకు
శ్రీలంక మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాడు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

AI వచ్చాక దర్శక నిర్మాతలకే కాదు.. హీరోలకు కూడా చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు AI అంటున్నారు ఆడియన్స్. దీంతో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి
.webp)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలలో విలులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో మారుతున్న పోకడలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ (Amruta Fadnavis) కూడా

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరోసారి వివాదాస్పదం అయ్యారు. 84 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఓ పని విమర్శకలకు దారి తీసింది. 'వెంకీ అనిల్ 5' సినిమా ముహూర్తంలో హీరోయిన్లతో ఆయన

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమా ప్రముఖుల రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ
.webp)
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురౌతోంది. ఇది నిజంగా అంతర్జాతీయ

తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్గానే ఇన్స్టా సబ్స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో

ఏఐ కాలంలో ఉద్యోగం కాపాడుకోవడం ఎంత కష్టమో సోషల్ మీడియాలో ప్రతిరోజూ చూస్తున్నాం. అలాంటిది ఓ యువకుడు తన నోటి దురుసుతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. “రూ.370 పెట్టి బిర్యానీ కొనిస్తే చాలు అమ్మాయిలు పడుకోడానికి
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఐటమ్ సాంగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు

Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్

గోవాలో సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాపుసా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల శామ్యూల్ డి బ్రగాంకా.. నెటిజన్ల విమర్శలు భరించలేక తన నివాసంలోనే తుపాకీతో

Bharat Bhhagya Viddhaata trailer: 2008 నాటి 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘భారత్ భాగ్య విధాత(Bharat Bhhagya Viddhaata trailer)’. ఆ భయానక ఉగ్రదాడుల