ట్యాంక్ బండ్
Actor ProfilePolitician

ట్యాంక్ బండ్

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources4
ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా
10TV Telugu24 Nov 2026
ట్యాంక్ బండ్ పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో 'సీ-ప్లేన్' హంగామా

హుస్సేన్‌సాగర్-ప్రకాశం బ్యారేజీ సీ-ప్లేన్ ప్రాజెక్ట్ నీటిపైనే టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏఏఐ సర్వే Seaplane Tourism: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీ-ప్లేన్ (Seaplane Tourism)ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ నుంచి బయలుదేరి ఆకాశం నుంచే బుద్ధ విగ్రహం, సచివాలయం, కృష్ణా నది అందాలను తిలకిస్తూ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకునేలా ఈ సరికొత్త పర్యాటక సర్క్యూట్‌ను రూపొందిస్తున్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే ఈ ప్రాజెక్టుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించడంతో ప్రతిపాదనలు వేగవంతమయ్యాయి. Russia-India: రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు! ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిశీలనలు, ఏర్పాట్లు: ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. నీళ్లపైనే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సౌకర్యం ఉన్న ఈ సీ-ప్లేన్ల కోసం హుస్సేన్‌సాగర్‌లో నిర్దిష్ట పాయింట్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఏఏఐ బృందం పరిశీలన జరిపి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించనుంది. పర్యాటకరంగానికి కొత్త ఊపు, ప్రత్యేకతలు: ప్రత్యేక రన్‌వే అవసరం లేని ఈ విమానాల్లో ఒకేసారి 9 నుండి 12 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. తెలంగాణ టూరిజం రోడ్‌మ్యాప్ 2025లోనూ భాగమైన ఈ సీ-ప్లేన్ సర్వీస్ అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పర్యాటకరంగం గణనీయంగా పుంజుకుంటుంది. గతంలోనూ ఉన్న ఈ ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది

కోరుట్లలో అరుదైన కాటిల్ ఈగ్రేట్ పక్షుల.. ఎందుకొచ్చాయో తెలుసా
Zee Telugu19 Jun 2026
కోరుట్లలో అరుదైన కాటిల్ ఈగ్రేట్ పక్షుల.. ఎందుకొచ్చాయో తెలుసా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న
TeluguOne14 Jun 2026
హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది

మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
Telugu Times1 Jun 2026
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం