
Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ! Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని


Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ! Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని

రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించేందుకు చాలా మంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కూడా మారథన్ నిర్వహించేందుకు తలపెట్టింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు మారథాన్ నిర్వహించిన

Markapuram: కూటమి నేతల భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం Markapuram: మార్కాపురం లో డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వాల మధ్య అభివృద్ధి పనుల క్రెడిట్పై జరుగుతున్న రాజకీయ పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి పనులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో టీడీపీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే స్థానిక స్థాయిలో నేతల మధ్య

ఎస్ఐ ప్రవళ్లిక కేసులో ఒకరిని తొలగిస్తూ కోర్టుకు మెమో సమర్పించిన పోలీసులు ఆయన పంజాబ్ యూనివర్సిటీలో కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలతో నిర్ధారణ టీడీపీ నేతల మాటల విని తప్పుడు కేసులు, సెక్షన్లు పెట్టి

Balineni Vs Damacharla : ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య టగ్ ఆఫ్ కంటిన్యూ అవుతోంది. బాలినేని

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి

ఒంగోలు నియోజకవర్గంలో జనసేన(Janasena) సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య రేగిన రాజకీయ రగడ తీవ్ర స్థాయికి చేరింది. గత కొన్ని

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ కూటమి రాజకీయం ఉద్రిక్తంగా మారింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆరోపణల పర్వం మరింత ముదిరింది. ఎమ్మెల్యే

ఒంగోలు వేదికగా జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధంపై టీడీపీ, జనసేన పార్టీల అధిష్ఠానాలు తీవ్రంగా స్పందించాయి

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ తీవ్రంగా వేడెక్కాయి. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ . దేవుడు అన్ని కుటుంబాలకు ఓ పరీక్ష పెడతారని.. తమ కుటుంబానికి ఆ పరీక్ష తన రూపంలో వచ్చిందన్నారు. తన శత్రువులకు ఇలాంటి పరిస్థితి

కర్నూల్లో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై స్థానిక మంత్రి టీజీ భరత్ (TG Bharat) తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ఆయన్ను, అప్పట్లో

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 10: ఏపీలో కీలక అధికారుల

ఒంగోలు (Ongole) రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy), ప్రస్తుతం

మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. అనంతపురం, ఆగస్టు 10: జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ర్యాలీ ప్రారంభించిన వెంటనే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేతిరెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో జేసీ నివాసం వద్దకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అయితే తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు తాము అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. వైసీపీ రాయలసీమ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.. తాడిపత్రికి బయలుదేరారు. అయితే ముచ్చుకోట ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి వెళ్లి తీరుతానంటూ పెద్దిరెడ్డి పట్టుబట్టా.. తాడిపత్రిలోకి బయట వ్యక్తులను అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి వాగ్వివాదానికి దిగారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla Janardhan)పై జనసేన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా (Dr. Raja) కుమారుడి వివాహ వేడుకలు అమెరికా (America)లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), తన

కాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో పర్యటించారు.. ఆయన ఇనార్బిట్ మాల్లో ఏఏఏ సినిమాస్ థియేటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, సునీల్, ఎమ్మెల్యేలు గంటా

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, సంక్షేమ ఫలాలను ప్రజలకు నేరుగా

Renigunta: "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటా ప్రచారం! రేణిగుంట: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో చేపట్టిన

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. అధికార పార్టీ కేవలం టీడీపీయే, మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ మాత్రం విపక్షంలో ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అధికార పార్టీగా టీడీపీ దూకుడుగా

మంగళగిరి, రాయదుర్గంలో అర ఎకరం చొప్పున కేటాయింపు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు కేటాయించే పని నిరంతరాయంగా కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్

ఏపీలో గన్నవరం ఎయిర్ పోర్టు అదనపు టెర్మినల్ నిర్మాణ టెండర్ వ్యవహారం ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య కాకపుట్టిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా గన్నవరం ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్టును

ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న ‘ప్రశ్న’(Prashna) యూట్యూబ్ ఛానల్ బ్లాక్మెయిలింగ్, వేధింపుల కేసు విచారణలో తాజాగా మరో సంచలన నిజాన్ని వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ(TDP)

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత టీడీపీ కార్యకలాపాలకు , రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పూర్తిగా సినిమా కెరీర్ పైనే ఫోకస్

మన అరకు (Araku Coffee) కాఫీకి అంతర్జాతీయ వేదికలపైనా గుర్తింపు దక్కుతోంది. తాజాగా స్వయంగా ప్రధాని మోదీ (Modi) మన అరకు కాఫీకి సరికొత్త గుర్తింపును తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధాని

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. నేడు జగన్.. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని

కలెక్టర్కు వినతిపత్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డి పల్నాడులో వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్ గ్రామస్తులు ఆందోళన చేసినా తీరు మార్చుకోని అధికారులు ఓట్లు నమోదు చెయ్యొద్దని నేరుగా బీఎల్ఓలకు ఆదేశం

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేతలు మట్టి అక్రమాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. లాడ్జిల్లో
పార్టీపై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో.. తనకు తెలియకుండా కాంట్రాక్టులు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. నన్ను ఏరోజూ కలవని వారు.. ఈరోజు టీడీపీ పార్టీ అని చెప్పుకుంటున్నారు. కేఎంవీ అనే సంస్థకు ఎయిర్పోర్టు టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటి, రెండు కోట్ల విరాళాలు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని అన్నారు. పార్టీ కోసం యుద్ధం చేస్తే నాకిచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ మండిపడ్డారు. నాకు తెలియకుండా కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు.. ఇది క్షమార్హమని అన్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) గేట్ల పునరుద్దరణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో
మాజీ మంత్రి శనక్కాయల అరుణ .. తన ఓటు హక్కు పోయిందంటూ గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రోజున గుంటూరు కలెక్టరేట్ వచ్చిన ఆమె.. తన ఓటు గల్లంతైందని అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను మాజీ
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన అభిమాన సంఘం తెరదించింది. జులై 18న జరగబోయేది రాజకీయ కార్యక్రమం కాదని, అదొక స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమమని స్పష్టం

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాజమండ్రి, జులై 13: ధవళేశ్వరం

Jr NTR Political Entry:జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారంపై ఆయన టీమ్ స్పష్టత ఇచ్చింది. జూలై 18న జరగనున్న కార్యక్రమం రాజకీయ ప్రకటన కాదని, 'ఊరు వాడ' అనే సామాజిక కార్యక్రమం పరిచయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పరిపాలనలో దూసుకుపోతున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పార్టీ అంతర్గత బలోపేతంపై అత్యంత కీలకమైన వ్యూహాత్మక కసరత్తును

మహేశ్బాబు అన్న కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ సీనియర్ నటుడు కృష్ణ, హీరో మహేశ్బాబు అన్న కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా
2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మురళీ కిషోర్ అబ్బూరు.. ఇప్పుడు 'లెనిన్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, వైజాగ్ టీడీపీ ఎంపీ శ్రీభరత్ సతీమణి నందమూరి తేజస్విని డ్యాన్స్తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. తనలోని అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్తో అందరినీ

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్తోనే ఉన్నాడు మోహన్ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్ ఇచ్చాడు. కానీ మోహన్ బాబు ఎన్టీఆర్కే వెన్నుపోటు