
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Iqoo Z11 Launching In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారతీయ మొబైల్ ప్రియులకు మరో అదిరిపోయే వార్త అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న తన సరికొత్త స్మార్ట్ఫోన్ iQOO Z11ను త్వరలోనే భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇటీవలే అందిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే జూలై 15వ తేదీ నాటికి భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించని ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రెండింగ్లో iQOO Z11.. ఇటీవలే iQOO ఇండియా CEO నిపుణ్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తమ పాపులర్ Z సిరీస్లో ఒక పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను భారత్కు తీసుకువస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. అధికారికంగా మోడల్ పేరును ప్రకటించనప్పటికీ.. ఇది ఖచ్చితంగా iQOO Z11 మోడలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మోడల్తో పోలిస్తే.. భారత్లో విడుదల కాబోయే వేరియంట్ కొన్ని ప్రత్యేకమైన మార్పులతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కొన్ని స్పెషల్ ప్రీమియం ఫీచర్స్ను కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. స్నాప్డ్రాగన్ 7s Gen 4 చిప్సెట్.. ప్రముఖ బెంచ్మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్బెంచ్ (Geekbench AI)పై ఈ స్మార్ట్ఫోన్ ప్రొటోటైప్ ఇటీవల లిస్ట్ అయిన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదలైన ఈ సిరీస్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. మలేషియాతో