
IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్


IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

ప్రతి రోజూ బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రేమకథలు, థ్రిల్లర్లతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలు వివిధ ఛానళ్లలో ప్రసారం అవుతుంటాయి. జూలై 14, మంగళవారం ఏ ఛానల్లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి. జూలై 14, మంగళవారం.. టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు - డ్రైవ్ యాంగ్రీ (DRIVE ANGRY) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – కన్నె వయసు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – పెళ్లి పందిరి 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 12 గంటలకు – ఇన్స్పెక్టర్ అశ్వినీ 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు ఉదయం 10 గంటలకు – ఆత్మబలం మధ్యాహ్నం 1 గంటకు – యమలీల సాయంత్రం 4 గంటలకు – కనులు తెరిచినా నీవాయే రాత్రి 7 గంటలకు – అంతులేని కథ మిడ్నైట్ 1 గంటకు – ఘటోత్కచుడు 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – రెబల్ మధ్యాహ్నం 3.30 గంటలకు – నాయకి 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – పెద్దమ్మ తల్లి సాయంత్రం 4.30 గంటలకు – దిల్లున్నోడు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం ఉదయం 4.30 గంటలకు – భలే అమ్మాయిలు ఉదయం 7 గంటలకు – వీడు సామాన్యుడు కాదు ఉదయం 10

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

ఏపీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడం, ఆర్టీసీ (APSRTC)డిపోల్ని లీజు ప్రాతిపదికన ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పలు ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ ఇప్పుడు మరోసారి

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇంటింటి సర్వే, వివరాల డిజిటలైజేషన్కు జూలై 14, 2026 ఆఖరి గడువు. ఆంధ్రప్రదేశ్లో

July Holidays : జూలైలో పండగలు, ప్రత్యేక పర్వదినాలు ఏమీ ఉండదు.. కాబట్టి సాధారణంగా రెండో, శనివారం, ఆదివారాలు తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. వేసవి సెలవులు ముగియగానే వచ్చే నెల ఇది... అందుకే జూలై పేరంటేనే

నథింగ్ ఫోన్ (4b)ని ప్రత్యేకంగా ఆర్సీబీ ఎడిషన్లో కూడా తీసుకొచ్చారు. Nothing Phone (4b) ఫోన్ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 34,999 కాగా

Guru Asthamanam 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే బృహస్పతి జూలై 14వ తేదీన అస్తమించబోతున్నాడు. ఈ మార్పు వల్ల మేష, సింహ, ధనుస్సు రాశుల వారికి అపారమైన

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.. ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనస్తాగుతోంది. వైకుంఠంలోని అన్నీ కంపార్ట్మెంట్లన్నీ నిండి 27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అయితే, ఈ నెల జూలై 14, 17వ

భారత స్టార్ బ్యాటర్, 'కింగ్ కోహ్లీ' విరాట్ కోహ్లీ క్రికెట్ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ నెట్స్లో

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చుకునే సమయాల్లో కొన్ని రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ముఖ్యమైన యోగం త్వరలో ఏర్పడనుంది. జూలై 14న గురుగ్రహం

India vs England : ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా టీ20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు తన తదుపరి పోరు కోసం ఇంగ్లాండ్కు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టి20 సిరీస్తో

Rohit Sharma : టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్

ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ బడ్జెట్లో దేశంలోని మోస్ట్ పాపులర్ పుణ్యక్షేత్రాలను

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవం లభించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ అందుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై ఒక కీలక షరతు విధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో గాయపడిన కోహ్లీ.. ప్రస్తుతం

ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై నుంచి బయల్దేరింది. ఈ నేపథ్యంలో సిరీస్కు ఎంపికైన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా

టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ క్వాడ్రిసెప్స్ గాయంతో ఐర్లాండ్ T20 సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో పాటు రాబోయే ఇంగ్లాండ్ టూర్ కూడా డౌట్గా మారడం