జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్
Actor ProfilePolitician

జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా
Oneindia Telugu7 Nov 2026
రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా

పెరుగు ప్రతీ ఇంటా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఆహారంలో తీసుకుంటారు. కొందరు మాత్రం పెరుగు కు దూరంగా ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా అందరూ తీసుకునే ఆహారం పెరుగు. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పెరుగు నేరుగా

విద్యార్ధులకు బిగ్ అప్డేట్, కాలేజీల బంద్ - కీలక డిమాండ్
Oneindia Telugu6 Nov 2026
విద్యార్ధులకు బిగ్ అప్డేట్, కాలేజీల బంద్ - కీలక డిమాండ్

మరోసారి కాలేజీలు బంద్ కానున్నాయి. విద్యార్ధి సంఘాలు కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. సుదీర్ఘ కాలంగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఫలితం కనిపించ లేదు. ఇప్పటికే

జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్, ఆపరేషన్ - 2029
Oneindia Telugu6 Nov 2026
జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్, ఆపరేషన్ - 2029

కేంద్రం కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచే సమరం ఆరంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సమావేశాల్లో జమిలి.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తో పాటుగా మరో కీలక బిల్లుకు సమాయత్తం అవుతోంది. కీలక పదవుల్లో ఉన్న వారు 30 రోజులకు మించి జైల్లో ఉంటే పదవులు రద్దు పైన బిల్లు తెచ్చే క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయంగా ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న ప్రతిష్ఠాత్మక బిల్లులను ప్రతిపాదించేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. అందులో భాగంగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే వారి పదవులను ఆటోమేటిక్‌గా రద్దు చేసేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. కాగా.. ఇక్కడే కీలక అంశం తెర పైకి వచ్చింది. ఈ బిల్లు అధ్యయనం కోసం నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులను చేసింది. తొలుత ప్రతిపాదించిన విధంగా నేతలను పదవుల నుండి పూర్తిగా తొలగించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దానికి బదులుగా, వారు జైల్లో ఉన్న కాలానికి వారిని పదవుల నుండి కేవలం సస్పెండ్ చేసేలా బిల్లులో మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని జేపీసీ నేతలు అధికారికంగా వెల్లడించారు. ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ- ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో, ఇక..!!పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులుకేంద్రం ఈ బిల్లు ప్రతిపాదన సమయంలో కీలక అంశాలను ప్రస్తావించింది. గతంలో కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు జైల్లో ఉంటూనే తమ పదవుల్లో కొనసాగడం వల్ల తలెత్తిన వివాదాలను నివారించేందుకు కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. అయితే, రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల నేతలు తమ పదవులు కోల్పోయే ప్రమాదం ఉండకూడదని జేపీసీ తమ అభిప్రాయం

జ ల క వ ళ త పదవ త ల గ చ బ ల ల ల బ గ ట వ స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in