
చిన్న కాంట్రాక్టర్లకు ఈ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్


చిన్న కాంట్రాక్టర్లకు ఈ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్

జూన్ 15 నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త రూల్స్ క్రెడిట్ కార్డులకు సంబంధించి 5 కీలక మార్పులు అదనపు ఛార్జీలు, జీఎస్టీ, ఆలస్య రుసుములపై ఛార్జీలు Credit Card Rules: క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్

నీట్-యూజీ 2026 పునఃపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు

రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారాయన

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. జూన్ 23వ తేదీ నుంచి ఉద్యమకారుల గుర్తింపుపై దశలవారీ సంప్రదింపులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం అటు సేవా కార్యక్రమాలతోపాటు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల

తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీదే పేటెంట్ భారత్కు ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు సింగపూర్, జూన్

Read also: Delhi Population: ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37% వృద్ధి నమోదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో

కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ

ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు

India vs England ODI series 2026: ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ జూన్ 20తో ముగియనుంది. ఆ వెంటనే జులై నెలలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య మూడు

బూర్గంపహాడ్, జూన్ 16 : ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు
కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా పాప జాడ తెలియకపోవటంపై ఆందోళన

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్

భువనగిరి అర్బన్, జూన్ 16 : భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్లో గల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ)ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా

విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి

కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ పీసీ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకినాడ, జూన్ 16

బూర్గంపహాడ్, జూన్ 16 : ఇసుక లారీలు రయ్.. రయ్ మంటూ రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని పేర్కొంటూ బూర్గంపహాడ్కు చెందిన రైతులు, ప్రజలు, స్థానికులు సోంపల్లి ర్యాంపు వద్ద లారీలను మంగళవారం

Thalliki Vandanam Scheme: తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని

తెలంగాణ గల్లీ క్రికెట్ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఒక సరికొత్త లీగ్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక TG20 టోర్నమెంట్కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మారారు

దేశ రాజధాని ఢిల్లీ జనాభా అనూహ్యంగా పెరిగింది. జనగణన 2027లో భాగంగా నిర్వహించిన తొలి దశ సర్వేలో ఢిల్లీ జనాభా 2.3 కోట్లు దాటినట్టు ప్రాథమికంగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.7 కోట్లుగా ఉన్న

అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి)

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై భారత్లో తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 22 వరకు
.webp)
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు, తన ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. ప్రస్తుతం ఆయన డ్రాగన్
బాలీవుడ్ నటి దిశ పటానీ ముంబైలోని తన లగ్జరీ అపార్ట్మెంట్ను అద్దెకు ఇచ్చారు. ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్కు నెలకు రూ. 2.85 లక్షల చొప్పున అద్దె లభించనుంది. రెండేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏపీ

వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి అనేది భూమి మరియు స్థిరత్వానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఇది పితృ దేవతలు ఉండే దిశ. ఈ దిశకు అధిపతి రాహువు. ఇక్కడ బాత్ రూమ్ లేదా టాయిలెట్ ఉండటం వల్ల తీవ్రమైన వాస్తు దోషం

MATA: ‘మన అమెరికా తెలుగు సంఘం’ (MATA) నిర్వహిస్తున్న రెండో మహాసభల (MATA 2nd Convention 2026) వేదికపై తెలుగు జానపద సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం’ కార్యక్రమాన్ని

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తిచేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను

రెడ్మి టర్బో 5 మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఈ ఫోన్ 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50MP OIS కెమెరా, IP69K వరకు రేటింగ్ Redmi Turbo 5 : కొత్త స్మార్ట్ఫోన్

సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు చాలా అభిమానమని పేర్కొన్నారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జూన్ 17న నిర్వహించనున్న ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ పర్యటనతో వరంగల్

జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే

KGBV Job Recruitment | ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ప్రిన్సిపాల్స్, సీఆర్టీ
Advance Tax: ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.10 వేలు దాటుతుంటే వారందరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు విడతల్లో చెల్లించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం

అమరావతి: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురస్కారాలు ‘షైనింగ్ స్టార్స్’. ఈ అవార్డు కార్యక్రమాన్ని జూన్ 29న
తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన వాక్చాతుర్యం, తిరుగులేని ఎనర్జీతో బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్థానం అప్రతిహాసంగా దూసుకుపోతోంది. ఒకవైపు అగ్ర శ్రేణి టీవీ షోలకు

సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి

ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే చిత్రం AA23 థీమ్ సంగీతం వినిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. స్లోవాకియా దేశ అత్యున్నత

ఈ ఏడాది జాతీయ స్దాయిలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలతో పాటు సాధారణ పరీక్షల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కీలకమైన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో 23 లక్షల

Annadatha Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రతీయేటా రైతులకు పెట్టుబడి సాయంగా కూటమి

Samantha : సమంత మా ఇంటి బంగారం సినిమాతో జూన్ 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న మహిళ ఓ సాంప్రదాయ కుటుంబానికి కోడలిగా వస్తే ఏం జరిగింది అనే కథాంశంతో ఈ సినిమాని

హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో ఆ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే

గుట్ట గుట్ట తిరిగెటోడ తెలుగు జానపద గీతం భారీ వ్యూస్తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రేలారే రేల శ్యామల, రేలారే రేల ప్రసాద్ వంటి గాయకులు ఆలపించిన ఈ పాట సాహిత్యం, అర్థం, ఎందుకు ట్రెండ్ అయిందనేది

షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన కాక్ టైల్ 2 సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతి సనన్ రొమాంటిక్ పాత్రలో అందాలు ఆరబోస్తుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలోని తన

బుధవారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైనట్టే. తెలుగు టీవీ ఛానళ్లు ఈ రోజు కూడా పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేయడానికి రెడీ అయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాలు చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మరి బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి మరి. బుధవారం.. తెలుగు టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – లా ఒబైడింగ్ సిటిజన్ (LAW ABIDING CITIZEN) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – ఆదర్శవంతుడు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – రక్త సింధూరం అర్తరాత్రి 12 గంటలకు – రక్త సింధూరం 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – స్వాతి 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – కోకిల ఉదయం 10 గంటలకు – మంచి వాడు మధ్యాహ్నం 1 గంటకు – మూడు ముక్కలాట సాయంత్రం 4 గంటలకు – కొబ్బరి బోండాం రాత్రి 7 గంటలకు – కలిసి నడుద్దాం మిడ్నైట్ 1 గంటకు – జితేందర్ రెడ్డి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – జగదేక వీరుడు అతిలోక సుందరి మధ్యాహ్నం 3.30 గంటలకు – అల్లరి అల్లుడు 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – శ్రీమతి వెళ్లోస్తా సాయంత్రం 4.30 గంటలకు – పెళ్లి కొడుకు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – తాండ్ర పాపా రాయుడు

2026 జూన్ 10న గ్రహాల రాజైన సూర్యుడు, బుధ గ్రహంతో కలిసి మిథునరాశిలో సంచరిస్తుండగా, పరాక్రమకారకుడైన కుజుడు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక శుభ గ్రహాలైన శుక్రుడు, బృహస్పతి ఇద్దరూ కలిసి...

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint ). ఎంఎస్కే ప్రమిద శ్రీ...

హైదరాబాద్: సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దని నటుడు జగపతిబాబు అన్నారు. ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్ పాత్రపై వస్తున్న ట్రోలింగ్స్పై ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘పాపం ఆ అమ్మాయి...

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. అలాగే తాజాగా పంజాబ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో నెలకున్న ఎండల తీవ్రత, హీట్ వేవ్ తరహా పరిస్థితుల కారణంగా...

Mohabbat : సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మొహబ్బత్. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై అఫ్రోజ్ షేక్ నిర్మాణంలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా...


జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల స్థితిగతులలో వచ్చే మార్పుల వల్ల ఎన్నో శుభయోగాలు, రాజయోగాలు ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావం మానవ జీవితాలపై ప్రత్యక్షంగా పడుతుంది. ఈ క్రమంలోనే జూన్ 11న ఆకాశంలో ఒక అద్భుతమైన, అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. గ్రహాధిపతులైన కుజుడు, చంద్రుడు ఒకే చోట చేరడం వల్ల అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కలగబోతోంది.మహాలక్ష్మి రాజయోగం కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టంజ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఈ యోగం ఏర్పడినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంపద, ఐశ్వర్యాలకు కొరత ఉండదు. ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఏర్పడబోయే మహాలక్ష్మి రాజయోగం కారణంగా నాలుగు రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలు లభించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు  చూద్దాం.వృషభ రాశిమహాలక్ష్మి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కుజ, చంద్రుల అనుకూల స్థానాల వల్ల మీరు చేసే ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగం చేసే వారికి కూడా ఉన్నతాధికారుల మద్దతు లభించి, కెరీర్‌లో ముందుకు సాగుతారు.మిథున రాశిమిథున రాశి వారికి ఈ రాజయోగం వృత్తి, ఉద్యోగ రంగాలలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావడంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.కన్యా రాశిఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కన్యా రాశి వారికి ఈ యోగం ఒక వరం లాంటిది. పాత బాకీలు, అప్పుల భారం నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడటంతో పాటు, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది.శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!కుంభ రాశికుంభ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అన్ని రంగాల్లోనూ లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఇల్లు లేదా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఈ సమయంలో సఫలం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్ట పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అత్యంత కీలకమైన ద్రవ్య విధాన కమిటీ (MPC) రెండో ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జూన్ 5న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సవాళ్లు, దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాల నేపథ్యంలో ఈ సమీక్షపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతంగానే యథాతథంగా కొనసాగిస్తూ, తన విధాన వైఖరిని తటస్థంగా ఉంచేందుకే ఎక్కువ మంది ఆర్థికవేత్తలు మొగ్గు చూపుతున్నారు.దేశీయ వృద్ధిని పరుగులు పెట్టించడం కోసం వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, కేంద్ర బ్యాంకు మాత్రం ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అస్సలు ఇష్టపడటం లేదు. భారతదేశం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి గత కొంతకాలంగా తీవ్రంగా శ్రమించింది. ఈ తరుణంలో ద్రవ్య విధానంలో ఎలాంటి సడలింపు సంకేతాలు ఇచ్చినా అది పెద్ద పొరపాటే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, క్యాపెక్స్ (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) పునరుజ్జీవనానికి స్థిరమైన విధానాలే అవసరం తప్ప, త్వరత్వరగా నిర్ణయాలు మార్చడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.మళ్లీ పెరుగుతున్న ధరల ఒత్తిడిఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్ నెల సీపీఐ (వినియోగదారుల ధరల సూచీ) ద్రవ్యోల్బణం మార్చిలోని 3.4 శాతం నుంచి 3.48 శాతానికి చేరి, వరుసగా ఆరోసారి పెరిగింది. కాగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 4.2 శాతానికి పెరిగింది. త్వరలోనే మే నెల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. వర్షపాతంలో అనిశ్చితి, అంతర్జాతీయ సరఫరా గొలుసు సమస్యల

వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలిసి రానున్నాయి.వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావటం కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో అయాచిత ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా కలిసి రావటం వలన విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం.సింహ రాశి సింహ రాశి వారికి శుక్రుని కృప వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం ఎంతో

ఈ రోజు జూన్ 1 2026 సోమవారం, నేడు నవగ్రహాల స్థితిని గమనిస్తే సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో మరియు రోజు ద్వితీయార్ధంలో ధనూ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు బుధుడు మరియు గురుడు మిథున రాశిలో, శుక్రుడు మేష రాశిలో, శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాలు ద్వాదశ రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తాయి.మేష రాశిఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.వృషభ రాశిమీ రాశిలోనే సూర్యుడి సంచారం వల్ల కోపం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.మిథున రాశిమీ రాశిలో గురు కుజ బుధ గ్రహాల ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా మారుతుంటాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.కర్కాటక రాశిసంతాన పక్షం నుండి శుభవార్తలు వింటారు. గతంలో నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాల సూచన ఉంది. ఇది మీకు లాభదాయకంగా మారుతుంది.సింహ రాశిగ్రహాల అనుకూలత వల్ల గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన వాహనాలు లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన

సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా సేనా గళం అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు , కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాలవారితో ఆరోపణలు చేయించాలి అనే బూర్జువా ధోరణిని తోసిరాజంటూ సేనా గళం పని చేయాలని స్పష్టం చేశారు. జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని జనసేనాని నిర్ణయించారు.రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోందని అన్నారు.తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని పవన్ కల్యాణ్

అమరావతి: జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేనాగళం’ అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే ప్రధానంగా జెన్జీ గళాన్ని వినిపించడమే ‘సేనాగళం’ లక్ష్యమని వెల్లడించారు. రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఈ కమిటీ పని చేయాలని దిశానిర్దేశం చేశారు. స్కూటీపై సెల్ఫీ తీసుకుంటూ.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది.

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల తదుపరి ప్రక్రియలైన మార్కుల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇదొక ముఖ్యమైన అప్డేట్. వాస్తవానికి మే 29 చే ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల పోర్టల్ను సీబీఎస్ఈ బోర్డు జూన్ 1, 2026కి వాయిదా వేసింది. అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో వెబ్సైట్ సర్వర్లు డౌన్ అవ్వడం, విద్యార్థులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి ఫిర్యాదులు రావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పోర్టల్ పనితీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్కాన్ చేసిన జవాబు పత్రాలను (Answer Sheets) డౌన్లోడ్ చేసుకోవడంలో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు, ఫీజు చెల్లించే సమయంలో 'పేమెంట్ గేట్వే' ఎర్రర్లు రావడం, వెబ్సైట్లో తప్పుడు ఫీజు వివరాలు ప్రదర్శితమవడం వంటి సమస్యలు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల వచ్చే సర్వర్ రద్దీని తట్టుకునేలా వెబ్సైట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకే ఈ మూడు రోజుల సమయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వివరించారు. ఈ ఏడాది 12వ తరగతి పేపర్ల మూల్యాంకనం కోసం సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్ స్క్రీన్ మార్కింగ్' (OSM) డిజిటల్ వ్యవస్థ తీవ్ర వివాదానికి దారితీసింది. డిజిటల్ కరెక్షన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, దీనివల్ల విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా స్పందిస్తూ.. డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. త్వరలోనే వీటిపై సరిదిద్దే చర్యలు (Corrective Measures) తీసుకుంటామని, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఈసారి

జూన్ మాసంలో గ్రహాల గమనం విలక్షణమైన మార్పులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే నెల ప్రారంభంలోనే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావించే 'వైధృతి యోగం' ఏర్పడనుంది. జూన్ 4వ తేదీ సాయంత్రం 6.00 గంటల సమయంలో మనఃకారకుడైన చంద్రుడు, కీర్తి-గౌరవాలకు అధిపతి అయిన సూర్యుడి కలయికతో ఈ అరుదైన, బలమైన రాజయోగం సిద్ధించనుంది. వైధృతి యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. దీనివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం. వైధృతి యోగ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన కాలం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న భయాలు, ఆందోళనలు పూర్తిగా నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. స్నేహితులతో చాలా రోజులుగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు ఈ సమయంలో పటాపంచలవుతాయి. పెళ్లికాని వృషభరాశి యువతీ యువకులకు ఈ కాలంలో వివాహ ఘడియలు దగ్గరపడతాయి. మీ ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరుగుతుంది. సూర్య, చంద్రుల ప్రత్యేక అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల కలిసొస్తుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా, నెలలుగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు చాలా సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి. కెరీర్లో ముందుకు వెళ్లడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో నయమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సింహ రాశి వారికి వైధృతి రాజయోగం ఒక

కొత్త నెల రాబోతోందంటే చాలు.. మన గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. రాబోయే జూన్ నెల కొన్ని రాశుల వారికి విపరీతమైన రాజయోగాలను, మరికొన్ని రాశులకు మానసిక ప్రశాంతతను ఇవ్వబోతోంది. ముఖ్యంగా నాలుగు రాశులవారు జూన్ నెలలో కెరీర్, ఆర్థికం, ఆరోగ్య పరంగా అద్భుతమైన విజయాలను అందుకోబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ నెల ఆనందాల హరివిల్లుగా మారబోతోంది. గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా వేగంగా అనుకూలంగా మారుతాయి. ఊహించని మార్గాల ద్వారా సంపాదన అమాంతం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలని లేదా స్థిరపడాలని చూస్తున్న విద్యార్థులకు, నిపుణులకు ఈ సమయం సంపదను, విజయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుంభ రాశి వారికి ఈ జూన్ నెల ఒక పెద్ద ఉపశమనం లాంటిది. ముఖ్యంగా వీరికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ నెలలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరమైన చింతలు ఏప్పటికప్పుడు తొలగిపోయి మునుపటి ఉత్సాహాన్ని పొందుతారు.వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా కలసివస్తుంది. వ్యాపారాలు పుంజుకోవడమే కాకుండా, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయి, సంపాదన పెరిగే మార్గాలు తోడవుతాయి. మేష రాశి వారికి జూన్ నెల ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పవచ్చు. వీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. ఆర్థికంగా ఈ రాశి వారు గతంలో కంటే

- వేసవి సెలవులు ముగుస్తున్నాయి. - తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలయ్యాయి. - విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం నుంచి కొత్త నిర్ణయాలు అమలుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వం సమాయత్తం అవుతున్నాయి.