
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన చేసిన సంచలన ఆరోపణలు తన పైన గృహహింస జరిగిందని, హత్యాయత్నం చేశారని పెట్టిన కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ కుటుంబ వివాదం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తుంది.ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీకుటుంబ పంచాయతీ సమయంలో రికార్డైన వీడియోలు, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన భార్యతో మాట్లాడిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీరి ఫ్యామిలీ పంచాయితీ పైనే ఉంది. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్కు తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనతో 2025 మేలో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల్లోనే వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆరోపించారు.రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్ అంటూ మేఘన సంచలన ఆరోపణలుఅంతేకాదు తన భర్త రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్, తను నన్ను ఫిజికల్ గా సాటిస్ ఫై చేయలేడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అదనపు వరకట్నం రూ.5 కోట్లు తేవాలని డిమాండ్ చేశారని, గృహహింస, హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ సహా 11మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేశారు.ఇరువైపుల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రాజీవ్ తన తండ్రిపై తీవ్రంగా మండిపడ్డారు.నౌకాదళంలోకి మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..ఆమె ఫోటో చూసినప్పుడే పెళ్లి వద్దన్నాను .. జోగి రమేష్ పై కొడుకు సీరియస్ఆమె ఫొటో చూసినప్పుడే పెళ్లి వద్దని చెప్పాను. ఆమెను చూస్తే తనకు ఏ ఫీలింగ్ లేదని చెప్పినా, నువ్వే బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశావు అని ఆయన అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు జోగి రాజీవ్ స్వయంగా ఆమెను నేను సాటిస్ ఫై చెయ్యలేను అని వ్యాఖ్యలు