జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం
Actor ProfilePolitician

జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా
Oneindia Telugu13 Dec 2026
ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి

ఏపీలో ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు- ఈ సారి వారికే కేటాయింపు, విక్రయాలు ఇక
Oneindia Telugu9 Dec 2026
ఏపీలో ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు- ఈ సారి వారికే కేటాయింపు, విక్రయాలు ఇక

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీ ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా

జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu8 Dec 2026
జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వారసుల రాజకీయ పోరుకు రంగం సిద్దం అవుతోంది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు. కాగా.. మారుతున్న పరిస్థితులు.. భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె రాజకీయాల్లో ప్రవేశించిందేకు ముహూర్తం ఫిక్స్ అయింది. జగన్ ఇద్దరు కుమార్తె లు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్య.. ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. కాగా, ఇప్పుడు జగన్ పెద్ద కుమార్తె ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. మళ్లీ రోడ్డు పైకి జగన్, సీమ కేంద్రంగా - కీలక నిర్ణయం..!!వైఎస్సార్ బిడ్డలుగా జగన్ - షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తరువాత అనేక రాజకీయ ఆటు పోట్లు ఎదుర్కొన్న జగన్ అయిదేళ్లు సీఎంగా పని చేసారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా.. జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు.షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా, జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలు ఉన్నా.. పార్టీకి జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం... జగన్ కు మద్దతుగా నిలిచారు. శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!ప్లీనరీ వేదికగా ప్రకటనకు ఛాన్స్..!కాగా, ఇప్పుడు వారు జగన్ తో దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె

జగన క మ ర త ప ల ట కల ఎ ట ర క ర గ స ద ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in