
బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్ రాణి


బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్ రాణి

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన అర్ధాంగి సునీత అహుజాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. విడాకుల కేసును వెనక్కి తీసుకున్న సునీత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త గోవిందా, నటి కోమల్ రాణి స్వర్ణాకర్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో వారి కుటుంబ గొడవ మరోసారి బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే.. ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న నటి రాఖీ సావంత్.. హఠాత్తుగా సునీత అహుజాకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. ఆ సమయంలో సునీత మాట్లాడుతూ.. "గోవిందా, కోమల్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు" అని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఇదే సమయంలో రాఖీ సావంత్ జోక్యం చేసుకుని, "విడాకుల కేసు వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి రూ.200 కోట్లు మీ పేరు మీద రాయించుకోండి, లేదంటే ఇతరులు దాన్ని తీసుకెళ్లిపోతారు" అని సునీతకు సలహా ఇచ్చారు.ఆగస్టు 19న గోవిందాపై పెట్టిన విడాకుల కేసును సునీత వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై గోవిందా మేనేజర్ శశి సిన్హా 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే ఉండాలి. కోర్టు వరకు వెళ్తే ప్రపంచానికి తెలిసిపోతుంది. అసలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఏముంది? కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజే కేసును వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు, అసలు దాన్ని ఎందుకు ఫైల్ చేశారు? ఈ పరిణామం నన్ను బాధిస్తోంది. మనం ఎందుకు నలుగురిలో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు గోవిందాపై (Govinda) ఆయన భార్య సునీతా ఆహుజా (Sunita Ahuja) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా, గోవిందా మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె

'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీ విడుదల కావాల్సి ఉండగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. 'పోలీస్ కంపెనీ' పేరుతో వర్మ తీయబోయే చిత్రాన్ని టి సీరిస్ సంస్థ నిర్మించబోతోంది

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబై విమానాశ్రయంలో ఆయన యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తన గతంలోని ప్రేమ వ్యవహారాలపై భార్య సునీత అహుజా తరచూ చేసే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై విమర్శలు చేయడం ద్వారా పాపులారిటీ పొందేందుకే సునీత అలా మాట్లాడుతోందని ఆయన

90ల కాలంలో తన కామెడీ, ఎనర్జెటిక్ డాన్సులతో బాలీవుడ్ను ఏలిన స్టార్ హీరో గోవిందా. ఎప్పుడూ నవ్వుతూ, పక్కన ఉన్నవారిని నవ్విస్తూ కనిపించే ఈ నటుడి జీవితంలో ఎవరికీ తెలియని ఒక మహా విషాదం ఉంది. ఒకానొక

ప్రస్తుతం ఆధునిక గృహాలంకరణలో కొరియన్, నార్డిక్ వంటి పాశ్చాత్య శైలి డిజైన్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇందులో భాగంగా ఎండిపోయిన పత్తి మొక్కలు, పత్తి కాయల గుత్తులను అందమైన ఫ్లవర్ వాజ్ లల్లో అమర్చి

బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన భర్త గోవిందా 50 మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా తాను మాత్రం అతడిని వదిలిపెట్టబోనని ఆమె చేసిన

ప్రతి ఇంటికీ పటిష్ఠమైన ఎర్తింగ్ తప్పనిసరి ఇది వర్షాకాలం. వరదల బీభత్సం, విద్యుత్తు ప్రమాదాలే కాదు... పిడుగుపాటు వంటి ఉత్పాతాలూ ఉంటాయి. తగిన జాగ్రత్తలు అవసరం. ఏదైనా ముప్పును పసిగట్టిన మరుక్షణం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

భర్త పరువును తీస్తోందో లేక తన నిజాయితీని ప్రపంచానికి చాటాలని అనుకుంటుందో తెలియదు గానీ బాలీవుడ్ యాక్టర్ భార్య స్టేట్మెంట్ సంచలనంగా మారుతోంది. భర్త పరువును తీస్తోందో లేక తన నిజాయితీని ప్రపంచానికి

Govinda family dispute: నటుడు గోవిందా భార్య ఇటీవల ఒక రియాలీటీ షోలో మాట్లాడుతూ తన భర్తకు 50 మందితో ఎఫైర్లున్న డొంట్ కేర్ అంటూ మాట్లాడి అందర్ని షాక్ కు గురిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా

శ్రీనివాసుని స్వామి పిలుపు రావాలంటే అదృష్టం ఉండాలి.. ఏడు కొండలు ఎక్కాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. వయసు మళ్లిన వారు సైతం స్వామి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. అది ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ

స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ జిమ్ ట్రైనర్ల ఘరానా మోసం ఏఐ నకిలీ ప్రిస్క్రిప్షన్ల గుట్టురట్టు Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది ఒక అద్భుత ఘట్టం. కొండంత దేవుడిని దర్శించుకోవడానికి కొండలెక్కి వెళ్లడం ఒక ఎత్తయితే, నూరేళ్లు దాటిన వయసులో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బాలీవుడ్ నటుడు, శివసేన లీడర్ గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఆయన రివాల్వర్ మిస్ ఫైర్
గోవిందా.. ఎంత అదృష్టం.. రథోత్సవం.. చూస్తే పరవశం! తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా