
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గురువారం నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గురువారం నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం జరిగిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్ ముందు
తిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం (ఆగస్టు 20) 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న దువ్వల ఆంజనేయులు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు, కార్యకర్తలు ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దివంగత ప్రధాని రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకుని

మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో

ఒంగోలు రత్నమహల్ సెంటర్లో ఓ వ్యక్తి కారుతో హల్చల్ చేశాడు. గురువారం ఉదయం పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి వెళుతున్న కారు స్థానిక రత్నమహల్ సెంటర్ వద్ద హల్చల్ చేసి చోదకుడు ప్రమాదానికి గురయ్యాడు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు. చంద్రబాబు, దామచర్ల
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ప్రణయ్ తేజ అనే ఆరేళ్ల విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికి తను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విశాఖ వన్టౌన్లోని లిటిల్

హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వెలసిన గాదిలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ముళ్లయ్య పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణమాసం రెండో గురువారం సందర్భంగా గూళ్యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు

అమృతలూరు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5,30,852 నిధులు మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు.. లబ్ధిదారులకు, వారి

ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి

వరుస నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. రియల్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 628.04

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్ల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 628.04

హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగర సీపీ సజ్జనర్ గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. సాధారణ

విశాఖపట్నం (వన్టౌన్): విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. టీచర్ దెబ్బలు తాళలేక ఓ ఆరేళ్ల విద్యార్థి మృతిచెందాడు. నగరంలోని వన్టౌన్ పరిధి లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం

stock market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. దీంతో వరుసగా ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన హీరో అల్లరి నరేశ్, చాలా కాలం తర్వాత మళ్లీ తన కామెడీ జానర్లోకి పూర్తిస్థాయిలో వచ్చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఈ ఫన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా

తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర
Former Congress MP Sajjan Kumar Death : వేలాది మంది ప్రాణాలను బలిగొన్న 1984 నాటి ఘోర సిక్కు వ్యతిరేక హింసాకాండ కేసులో ప్రధాన దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు

సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు. తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనను

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. న్యూఢిల్లీ, ఆగస్టు 20

వందేమాతరం విషయంలో భాజపా, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న పోరు నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ 1936-37 తీర్మానానికి అనుగుణంగా

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ
Gold Loan Business : దిగ్గజ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) ఆగస్ట్ 20న కీలక ప్రకటన

కాంగ్రెస్ పార్టీపై కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు

ఎల్కతుర్తి : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామంలో గురువారం ‘పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు

దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. హైకమిషన్కు అనుమతించిన హద్దులు దాటి కొన్ని నిర్మాణాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో ఈ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 20

TSCPSEU: నల్లగొండ జిల్లాలో సీపీఎస్ (CPS) రద్దు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU)

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన

ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో, జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి భారీ స్పందన

ఎప్సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్, సుల్తాన్పూర్, జగిత్యాల కాలేజీల్లో

దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఏర్పాటుచేసిన నిర్మాణాలను తొలగించినట్లు అధికారవర్గాలు గురువారం తెలిపాయి. పాకిస్థాన్ హైకమిషన్లోని వీసా విభాగం సమీపంలో ఏర్పాటుచేసిన క్యూ లైనర్లతో సహా ఈ

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు కుమారున జయకృష్ణ ఈ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. వైవిధ్యభరిత

కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై సర్కార్కు హైకోర్టు స్పష్టం ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఎలా రూపొందించుకోవాలో మేం చెప్పం అయితే.. పౌరుల హక్కులు, రాజ్యాంగ నిబంధనలు సర్కార్ మరవొద్దు ఏళ్లుగా సర్కార్ నుంచి

హాకీ ప్రపంచక్పలో ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత మహిళలు రెండో రౌండ్కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్తో అమీతుమీకి సిద్ధమయ్యారు.. ఆమ్స్టెల్వీన్: హాకీ ప్రపంచక్పలో ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత మహిళలు

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని

గురువారం బుల్లితెరపై తెలుగు సినిమాలతో సినీ ప్రియులకు మంచి వినోదం అందనుంది. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో రోజంతా పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి. గురువారం.. టీవీ ఛానళ్ల సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – గోల్డా (GOLDA ) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – తాతయ్య ప్రేమలీలలు (చిరంజీవి) రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – కొదమసింహం రాత్రి 12 గంటలకు – కొదమసింహం 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – తారకరాముడు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – అనుబంధం ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రత మహాత్యం మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు రాత్రి 10 గంటలకు – ఆరనిమంటలు మిడ్నైట్ 1 గంటకు – అనుబంధం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్ మధ్యాహ్నం 3.30 గంటలకు – చిత్రలహరి 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – డియర్ బ్రదర్ సాయంత్రం 4.30 గంటలకు – విరోధి 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – ముగ్గురు ముగ్గురే ఉదయం 4.30 గంటలకు – తిరుగులేని మనిషి ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయిబాబా మహాత్యం ఉదయం 10 గంటలకు – ఆంజనేయులు మధ్యాహ్నం 1 గంటకు –

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ