గ్రూప్
Actor ProfilePolitician

గ్రూప్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం
Telugu Times14 Dec 2026
ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం

గ్రూప్-1 అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే

గ్రూప్-1 అక్రమాలపై వైసీపీని నిలదీయండి
AP7AM13 Dec 2026
గ్రూప్-1 అక్రమాలపై వైసీపీని నిలదీయండి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను

అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్
TV9 Telugu12 Dec 2026
అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రితికా నాయక్. 2022లో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలు

రాష్ట్రంలో లిథియం, గాలియం ఖనిజాల అన్వేషణ
Andhra Jyothy12 Dec 2026
రాష్ట్రంలో లిథియం, గాలియం ఖనిజాల అన్వేషణ

ఎన్‌జీఆర్‌ఐతో గనుల శాఖ ఒప్పందం సీఎంతో అదానీ గ్రూప్‌ ప్రతినిధుల భేటీ అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కడప బెసిన్‌లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నిష్క్రమణకు 5 కీలక కారణాలు
Andhra Jyothy11 Dec 2026
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నిష్క్రమణకు 5 కీలక కారణాలు

టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక

బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపుపై దృష్టి
Andhra Jyothy11 Dec 2026
బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపుపై దృష్టి

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి

గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు
Andhra Jyothy10 Dec 2026
గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి, ఆగస్టు 12: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని... దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అని మంత్రులకు తెలియజేశారు. మంత్రులు అందరూ సిట్ రిపోర్ట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని... వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం.. డీఎస్సీలో ఎటువంటి తప్పులూ చేయలేదని... అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ శాసనమండలిలో లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుదామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని మంత్రులకు సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. అగ్రెసీవ్‌గా ముందుకు వెళదామని... వైసీపీ నేతలను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. రాని, అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో.. వైసీపీ అధికారంలో ఉండగా... 23 మంది ఉంటే నలుగురిని లాగేస్తే ప్రతిపక్షహోదా టీడీపీకి పోతుందని జగన్ చెప్పారని.. ఇప్పుడు ఆ మాటలను మరిచిపోయారని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికీ తిరుగుతున్నాయని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్

ఇంటర్న్ గా వచ్చి.. 2 సార్లు ఛైర్మన్ పదవి.. 40 ఏళ్లుగా 'టాటా'తోనే ఎన్. చంద్రశేఖరన్
Samayam Telugu10 Dec 2026
ఇంటర్న్ గా వచ్చి.. 2 సార్లు ఛైర్మన్ పదవి.. 40 ఏళ్లుగా 'టాటా'తోనే ఎన్. చంద్రశేఖరన్

N Chandrashekaran: ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో ఒక ఇంటర్న్‌గా అడిగుపెట్టారు నటరాజన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran). ఒక సాధారణ ఉద్యోగిగా

సీఎం సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్
Andhra Jyothy9 Dec 2026
సీఎం సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం
Andhra Jyothy9 Dec 2026
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు

టాటాకు ఊహించని షాక్.. చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ గుడ్ బై
Oneindia Telugu9 Dec 2026
టాటాకు ఊహించని షాక్.. చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ గుడ్ బై

దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్‌లో ఊహించని భారీ పరిణామాలు ప్రారంభమయ్యాయి. టాటా సన్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు

రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా
Asianet News Telugu8 Dec 2026
రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా

చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది

పదేళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రేయసిని పెళ్లాడిన రొనాల్డో.. ఐదుగురు పిల్లల సమక్షంలో ఏడడుగులు
AP7AM7 Dec 2026
పదేళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రేయసిని పెళ్లాడిన రొనాల్డో.. ఐదుగురు పిల్లల సమక్షంలో ఏడడుగులు

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈసారి మైదానంలో కాదు, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు

లీప్ ఇండియా ఐపీఓ బిడ్డింగ్ చివరి రోజు
TeluguOne2 Dec 2026
లీప్ ఇండియా ఐపీఓ బిడ్డింగ్ చివరి రోజు

భారతీయ ప్రైమరీ స్టాక్ మార్కెట్‌లో లీప్ ఇండియా లిమిటెడ్ (LEAP India Ltd) ఐపీఓ పెట్టుబడిదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆగస్టు 7, 2026న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ప్రక్రియ ఈరోజు, అంటే

దిల్లీలో 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..? ఆగస్టు 15 వేళ హై అలర్ట్
Oneindia Telugu1 Dec 2026
దిల్లీలో 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..? ఆగస్టు 15 వేళ హై అలర్ట్

భారతదేశం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15

క్రిమినల్ కేసు రద్దు చేసిన అమెరికా న్యాయస్థానం
TeluguOne1 Dec 2026
క్రిమినల్ కేసు రద్దు చేసిన అమెరికా న్యాయస్థానం

భారతీయ కార్పొరేట్ దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో అనూహ్యమైన మరియు భారీ ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంచలనాత్మక క్రిమినల్ కేసును

విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ-వీసా సదుపాయం
Samayam Telugu1 Dec 2026
విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ-వీసా సదుపాయం

Attari Border E-Visa Approval : భారత్‌ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్

థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు.. రూ.50 కోట్ల క్లబ్ వైపు కొరియన్ కనకరాజు’ పయనం
Samayam Telugu1 Dec 2026
థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు.. రూ.50 కోట్ల క్లబ్ వైపు కొరియన్ కనకరాజు’ పయనం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ కొరియన్ కనకరాజు ’ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ ఎంటర్టైన్మెంటట్‌తో తెరకెక్కిన

గౌతమ్ అదానీపై క్రిమినల్ అభియోగాల కొట్టివేత
Eenadu1 Dec 2026
గౌతమ్ అదానీపై క్రిమినల్ అభియోగాల కొట్టివేత

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)పై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా కోర్టు (US Court) కొట్టి వేసింది. దీంతో మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసులో దాదాపు

ఐసీసీపై మండిపడుతున్న చిన్న జట్లు.. అసలేమిటీ వరల్డ్ కప్ ఫార్మాట్ వివాదం
AP7AM28 Nov 2026
ఐసీసీపై మండిపడుతున్న చిన్న జట్లు.. అసలేమిటీ వరల్డ్ కప్ ఫార్మాట్ వివాదం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ ప్రక్రియలో, టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఆకస్మికంగా మార్పులు

హోటళ్లలో వైఫై వాడుతున్నారా.. మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు
Eenadu25 Nov 2026
హోటళ్లలో వైఫై వాడుతున్నారా.. మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే హోటళ్లలో బస చేస్తుంటాం. ఫ్రీ వైఫై (Hotel Wi-Fi) అనగానే రూమ్‌లో ఉన్నంత సేపు తెగ వాడేస్తాం. అయితే దీనివల్ల మనం సైబర్‌ దాడుల బారిన

భారతీయ లివింగ్ రూమ్ లకు కొత్త అర్థం
AP7AM23 Nov 2026
భారతీయ లివింగ్ రూమ్ లకు కొత్త అర్థం

భారతీయ ఇళ్లలోని లివింగ్ రూమ్‌ల స్వరూపం నిశ్శబ్దంగా మారిపోతోంది. ఒకప్పుడు ఆడంబరానికి, వైభవ ప్రదర్శనకు కేంద్రంగా ఉన్న ఈ గదులు.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచులకు, ప్రశాంతమైన జీవనశైలికి అద్దం పడుతున్నాయి

కృష్ణ వికాస్ స్కూల్ లో ఘనంగా క్విట్ ఇండియా’ ఉద్యమ వేడుకలు
Eenadu19 Nov 2026
కృష్ణ వికాస్ స్కూల్ లో ఘనంగా క్విట్ ఇండియా’ ఉద్యమ వేడుకలు

బరగఢ్‌: బరగఢ్‌ కృష్ణ వికాస్ రెసిడెన్షియల్ స్కూల్ (కృష్ణ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్) ఆవరణలో ‘క్విట్ ఇండియా ఉద్యమం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు

జపాన్ పర్యటనకు ఐఆర్ సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Sakshi18 Nov 2026
జపాన్ పర్యటనకు ఐఆర్ సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ

విదేశీ ప్రయాణం అనేది చాలా మందికి ఒక కల. అయితే ఖరీదైన హోటళ్లు, రవాణా, వీసా ఏర్పాట్లు వంటి సమస్యలు చాలా మందిని వెనక్కి లాగుతుంటాయి. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్

రూ.3 లక్షల కోట్లతో జిందాల్ అణు విద్యుత్తు ప్లాంట్లు
Eenadu15 Nov 2026
రూ.3 లక్షల కోట్లతో జిందాల్ అణు విద్యుత్తు ప్లాంట్లు

18 గిగావాట్ల మేర నెలకొల్పే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్‌ సహా 9 రాష్ట్రాల పరిశీలన దిల్లీ: అధిక సామర్థ్యం కలిగిన అణు విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్

ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి
Sakshi14 Nov 2026
ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి

ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా

తండ్రి నంద కిషోర్ కు ఎస్సెల్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఘన నివాళి
Zee Telugu11 Nov 2026
తండ్రి నంద కిషోర్ కు ఎస్సెల్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఘన నివాళి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

లార్డ్స్ లో భారత మహిళల టీం సంచలనం.. 142 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
TV9 Telugu11 Nov 2026
లార్డ్స్ లో భారత మహిళల టీం సంచలనం.. 142 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా

క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ 142 ఏళ్ల లార్డ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఇంగ్లాండ్ జట్టును వారి

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్.. వీరికి మాత్రమే.. రెడీ అవ్వండి
10TV Telugu11 Nov 2026
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్.. వీరికి మాత్రమే.. రెడీ అవ్వండి

AP Second Job Calendar : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేసి.. భారీగా యువతకు ఉద్యోగాలు

పెరిగిన స్టాక్స్.. ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనవచ్చా
TeluguOne10 Nov 2026
పెరిగిన స్టాక్స్.. ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనవచ్చా

భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ షేర్లు మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన మెగా డీమెర్జర్ ప్రక్రియ తర్వాత, స్టాక్

జీ గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఇంట విషాదం..ఆయన తండ్రి నంద్ కిషోర్ గోయెంకా మృతి
Zee Telugu9 Nov 2026
జీ గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఇంట విషాదం..ఆయన తండ్రి నంద్ కిషోర్ గోయెంకా మృతి

Nand Kishore Goenka Passed Away: దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి, సంఘ సేవకుడు నంద్ కిషోర్ గోయెంకా (96) మరణించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు

నంద కిషోర్ గోయెంకా కన్నుమూత.. ఎక్స్ వేదికగా తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖుల సంతాపం
Zee Telugu9 Nov 2026
నంద కిషోర్ గోయెంకా కన్నుమూత.. ఎక్స్ వేదికగా తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖుల సంతాపం

Dr Subhash Chandra father demise: ప్రముఖ సామాజిక కార్యకర్త నంద్ కిషోర్ గోయెంకా కాసేపటి క్రితం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా సేవలందించారు. గోసేవ వంటి కార్యక్రమాలు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం.. ఆ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానం
Oneindia Telugu9 Nov 2026
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం.. ఆ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానం

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే నాలుగవ ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం గుర్తింపు పొందింది. బ్రిటన్ కు చెందిన

సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపం.. సేవే పరమావధిగా జీవితం.. నంద్ కిషోర్ లైఫ్ హిస్టరీ ఇదే
Zee Telugu9 Nov 2026
సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపం.. సేవే పరమావధిగా జీవితం.. నంద్ కిషోర్ లైఫ్ హిస్టరీ ఇదే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం
Samayam Telugu7 Nov 2026
టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం

TCS Q1 Results : హర్ముజ్ జలసంధి కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడంతో అమెరికా- ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు సోమవారం రోజు దాదాపు 5 శాతం వరకు పెరగ్గా స్టాక్

ప్రియాంక గాంధీ ఎక్కడ? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ విమర్శలు
AP7AM6 Nov 2026
ప్రియాంక గాంధీ ఎక్కడ? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ విమర్శలు

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో స్థానిక ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ఇప్పటివరకు బాధిత ప్రాంతాన్ని

విశాఖలో కొత్తగా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. 13 ఎకరాల్లో, రూ.713 కోట్లతో
Samayam Telugu6 Nov 2026
విశాఖలో కొత్తగా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. 13 ఎకరాల్లో, రూ.713 కోట్లతో

విశాఖపట్నంలో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.. ఈ మేరకు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం

అనిరుధ్, కావ్య మారన్.. పెళ్లి డేట్ ఫిక్స్
Chitrajyothy3 Nov 2026
అనిరుధ్, కావ్య మారన్.. పెళ్లి డేట్ ఫిక్స్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నార‌నే వార్త‌లు ఇటీవ‌ల బాగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్

పెళ్లికి లేదా టూర్ కు ప్రత్యేక రైలు కోచ్ కావాలా?బుక్ చేయడం ఎలా? ఖర్చు ఎంతవుతుంది
Zee Telugu3 Nov 2026
పెళ్లికి లేదా టూర్ కు ప్రత్యేక రైలు కోచ్ కావాలా?బుక్ చేయడం ఎలా? ఖర్చు ఎంతవుతుంది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..! కేంద్రం మరో సంచలనం
Oneindia Telugu1 Nov 2026
ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..! కేంద్రం మరో సంచలనం

భారత రక్షణరంగంలో మరో కీలక మలుపు. ఇప్పటివరకూ రక్షణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తోడు ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలోకి దూకబోతున్నాయి. ఇందుకు కేంద్రం తలుపులు

ఆంధ్ర ప్ర దేశ్ ను టార్గెట్ చేసిన మ ల్లారెడ్డి.. తిరుప తిలో చ క్రం తిప్పేందుకు పెద్ద
Asianet News Telugu28 Oct 2026
ఆంధ్ర ప్ర దేశ్ ను టార్గెట్ చేసిన మ ల్లారెడ్డి.. తిరుప తిలో చ క్రం తిప్పేందుకు పెద్ద

మల్లా రెడ్డి తన విద్యా సామ్రాజ్యాన్ని తిరుపతికి విస్తరిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుపొందిన తిరుపతిలో కొత్త విద్యా సంస్థలను ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని మ‌ల్లారెడ్డి స్వ‌యంగా తెలిపారు

స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు
Andhra Jyothy25 Oct 2026
స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు

ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన

ఫ్లిప్ కార్ట్ పై సీసీఐకి ఫిర్యాదు.. వివక్ష, భారీ డిస్కౌంట్లపై విక్రయదారుల ఆరోపణలు
AP7AM24 Oct 2026
ఫ్లిప్ కార్ట్ పై సీసీఐకి ఫిర్యాదు.. వివక్ష, భారీ డిస్కౌంట్లపై విక్రయదారుల ఆరోపణలు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఆ సంస్థ అనుసరిస్తున్న వ్యాపార విధానాలు పోటీని దెబ్బతీసేలా, వివక్షాపూరితంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆన్‌లైన్ విక్రయదారుల సంఘం 'ఫస్ట్'

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్
SkyC Media22 Oct 2026
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా సాగింది. ఈ భేటీలో అనేక అజెండాల మధ్య సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక

టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు
Andhra Jyothy21 Oct 2026
టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో

ఏపీలో ఐదుగురు గ్రూప్ -1 అధికారులకు ఐఏఎస్ హోదా
Eenadu21 Oct 2026
ఏపీలో ఐదుగురు గ్రూప్ -1 అధికారులకు ఐఏఎస్ హోదా

అమరావతి: ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ హోదా లభించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం.. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్‌ ప్రమోషన్‌పై నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ

మోరాకోకు బిగ్ షాక్.. ఫ్రాన్స్ తో క్వార్టర్స్ ఫైనల్ కు ముందే స్టార్ ప్లేయర్ అవుట్
TeluguOne14 Oct 2026
మోరాకోకు బిగ్ షాక్.. ఫ్రాన్స్ తో క్వార్టర్స్ ఫైనల్ కు ముందే స్టార్ ప్లేయర్ అవుట్

ఫిఫా ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న మోరాకో జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీలో అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న

ఖ మ్మంలో త్వరలో ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం
Telugu Times14 Oct 2026
ఖ మ్మంలో త్వరలో ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్( కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Telugu Times14 Oct 2026
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఆహ్వానించిన సీఎం రాష్ట్ర ప్ర‌గ‌తి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు

లెనిన్ ప్రీ రిలీజ్ వేదికపై అఖిల్ భావోద్వేగ ప్రసంగం
SkyC Media14 Oct 2026
లెనిన్ ప్రీ రిలీజ్ వేదికపై అఖిల్ భావోద్వేగ ప్రసంగం

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లెనిన్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ భారీ