
గ్రూప్-1 అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే


గ్రూప్-1 అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రితికా నాయక్. 2022లో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలు

ఎన్జీఆర్ఐతో గనుల శాఖ ఒప్పందం సీఎంతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కడప బెసిన్లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్

టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక

బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి, ఆగస్టు 12: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని... దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అని మంత్రులకు తెలియజేశారు. మంత్రులు అందరూ సిట్ రిపోర్ట్పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని... వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం.. డీఎస్సీలో ఎటువంటి తప్పులూ చేయలేదని... అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ శాసనమండలిలో లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుదామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని మంత్రులకు సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. అగ్రెసీవ్గా ముందుకు వెళదామని... వైసీపీ నేతలను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. రాని, అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో.. వైసీపీ అధికారంలో ఉండగా... 23 మంది ఉంటే నలుగురిని లాగేస్తే ప్రతిపక్షహోదా టీడీపీకి పోతుందని జగన్ చెప్పారని.. ఇప్పుడు ఆ మాటలను మరిచిపోయారని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికీ తిరుగుతున్నాయని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్
N Chandrashekaran: ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో ఒక ఇంటర్న్గా అడిగుపెట్టారు నటరాజన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran). ఒక సాధారణ ఉద్యోగిగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు

దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్లో ఊహించని భారీ పరిణామాలు ప్రారంభమయ్యాయి. టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు

చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది

ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈసారి మైదానంలో కాదు, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో అందరినీ సర్ప్రైజ్ చేశాడు
(19).webp)
భారతీయ ప్రైమరీ స్టాక్ మార్కెట్లో లీప్ ఇండియా లిమిటెడ్ (LEAP India Ltd) ఐపీఓ పెట్టుబడిదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆగస్టు 7, 2026న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ప్రక్రియ ఈరోజు, అంటే

భారతదేశం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15
.webp)
భారతీయ కార్పొరేట్ దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో అనూహ్యమైన మరియు భారీ ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంచలనాత్మక క్రిమినల్ కేసును
Attari Border E-Visa Approval : భారత్ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని భారత్-పాకిస్థాన్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ కొరియన్ కనకరాజు ’ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ ఎంటర్టైన్మెంటట్తో తెరకెక్కిన

ఇంటర్నెట్ డెస్క్: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)పై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా కోర్టు (US Court) కొట్టి వేసింది. దీంతో మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసులో దాదాపు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ ప్రక్రియలో, టోర్నమెంట్ ఫార్మాట్లో ఆకస్మికంగా మార్పులు

ఇంటర్నెట్ డెస్క్: పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే హోటళ్లలో బస చేస్తుంటాం. ఫ్రీ వైఫై (Hotel Wi-Fi) అనగానే రూమ్లో ఉన్నంత సేపు తెగ వాడేస్తాం. అయితే దీనివల్ల మనం సైబర్ దాడుల బారిన

భారతీయ ఇళ్లలోని లివింగ్ రూమ్ల స్వరూపం నిశ్శబ్దంగా మారిపోతోంది. ఒకప్పుడు ఆడంబరానికి, వైభవ ప్రదర్శనకు కేంద్రంగా ఉన్న ఈ గదులు.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచులకు, ప్రశాంతమైన జీవనశైలికి అద్దం పడుతున్నాయి

బరగఢ్: బరగఢ్ కృష్ణ వికాస్ రెసిడెన్షియల్ స్కూల్ (కృష్ణ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్) ఆవరణలో ‘క్విట్ ఇండియా ఉద్యమం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు

విదేశీ ప్రయాణం అనేది చాలా మందికి ఒక కల. అయితే ఖరీదైన హోటళ్లు, రవాణా, వీసా ఏర్పాట్లు వంటి సమస్యలు చాలా మందిని వెనక్కి లాగుతుంటాయి. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్

18 గిగావాట్ల మేర నెలకొల్పే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ సహా 9 రాష్ట్రాల పరిశీలన దిల్లీ: అధిక సామర్థ్యం కలిగిన అణు విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్

ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ 142 ఏళ్ల లార్డ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఇంగ్లాండ్ జట్టును వారి

AP Second Job Calendar : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేసి.. భారీగా యువతకు ఉద్యోగాలు

భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్ షేర్లు మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన మెగా డీమెర్జర్ ప్రక్రియ తర్వాత, స్టాక్

Nand Kishore Goenka Passed Away: దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి, సంఘ సేవకుడు నంద్ కిషోర్ గోయెంకా (96) మరణించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు

Dr Subhash Chandra father demise: ప్రముఖ సామాజిక కార్యకర్త నంద్ కిషోర్ గోయెంకా కాసేపటి క్రితం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా సేవలందించారు. గోసేవ వంటి కార్యక్రమాలు

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే నాలుగవ ఫ్యామిలీ ఫ్రెండ్లీ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం గుర్తింపు పొందింది. బ్రిటన్ కు చెందిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
TCS Q1 Results : హర్ముజ్ జలసంధి కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడంతో అమెరికా- ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు సోమవారం రోజు దాదాపు 5 శాతం వరకు పెరగ్గా స్టాక్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో స్థానిక ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ఇప్పటివరకు బాధిత ప్రాంతాన్ని
విశాఖపట్నంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.. ఈ మేరకు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు ఇటీవల బాగా వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

భారత రక్షణరంగంలో మరో కీలక మలుపు. ఇప్పటివరకూ రక్షణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తోడు ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలోకి దూకబోతున్నాయి. ఇందుకు కేంద్రం తలుపులు

మల్లా రెడ్డి తన విద్యా సామ్రాజ్యాన్ని తిరుపతికి విస్తరిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుపొందిన తిరుపతిలో కొత్త విద్యా సంస్థలను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మల్లారెడ్డి స్వయంగా తెలిపారు

ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఆ సంస్థ అనుసరిస్తున్న వ్యాపార విధానాలు పోటీని దెబ్బతీసేలా, వివక్షాపూరితంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆన్లైన్ విక్రయదారుల సంఘం 'ఫస్ట్'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా సాగింది. ఈ భేటీలో అనేక అజెండాల మధ్య సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక

టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో

అమరావతి: ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం.. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్ ప్రమోషన్పై నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ
(8).webp)
ఫిఫా ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న మోరాకో జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీలో అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్( కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ

కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు ఆహ్వానించిన సీఎం రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లెనిన్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ భారీ