Samayam Telugu•7 Oct 2026
గంటల పోరాటం.. మృత్యుంజయుడిగా చిన్నవిశాఖ: 9 గంటల పోరాటం.. మృత్యుంజయుడిగా చిన్న విశాఖ బోటు ప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆరుగురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రభుత్వం... బోట్లు, చాపర్లతో సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్న.. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నాడు. INS డేగా నుంచి చిన్నను హెలికాప్టర్లో కార్గో షిప్లోకి సురక్షితంగా తరలించారు. నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి