
Eenadu•2 Oct 2026
గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపువిశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం, రక్షణదళాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ‘సెర్చ్ అండ్ రెస్క్యూ' ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మొత్తం గాలింపు ఆపరేషన్ నిడివి 72 గంటలు కాగా.. ఇప్పటికే 48 గంటలు ముగిసింది. గాలింపులో రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, మూడు నేవీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ వార్త చదివారా: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో పరిణామం