
భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. దుర్భేద్యమైన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై మన


భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. దుర్భేద్యమైన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై మన

భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉన్న వైరం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటికే పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ కు వెళ్లే సింధు నదీ జలాల్ని నిలిపేసిన భారత్.. శత్రుదేశంపై ఒత్తిడి పెంచింది

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రమూకలు దారుణంగా కాల్చి చంపాయి. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వ తారీఖు

దశాబ్దాలుగా భారత్ లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉన్నా, అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తున్నా.. ఈ ప్రాంతం తమదే అంటూ అంతర్జాతీయ వేదికలపై చెప్పుకునే పాకిస్తాన్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్ లో ఓ ముఖ్యమైన అంతర్భాగమని సెర్గియో గోర్ తేల్చిచెప్పేశారు. దీంతో పాటు కాశ్మీర్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!ఆర్టికల్ 370 రద్దు, పహల్గాం దాడుల తర్వాత ఒక అమెరికా రాయబారి శ్రీనగర్ కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందని, ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగమని సెర్గియో తెలిపారు. తాను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని, ఇది అద్భుతమైన అందమైన ప్రదేశమని కితాబిచ్చారు. ఇక్కడ ఉండటం, ఈ ప్రదేశాన్ని చూడటం తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా విధించిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించడంపై పునరాలోచిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు కారణంగా జమ్మూ కాశ్మీర్ పై అమెరికా లెవల్ 4 అంటే ప్రయాణించవద్దనే హెచ్చరికను అమలు చేస్తోంది. దీన్ని తగ్గిస్తామని సెర్గియో హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?గోర్ పర్యటనకు ముందే, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. ఈ లోయలోని వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా తమ కఠినమైన ప్రయాణ హెచ్చరికను సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఆయన్ను కోరారు. మరోవైపు సెర్గోయో గోర్.. రేపు లడఖ్లో పర్యటిస్తారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ, చైనాతో

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి

భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన యువతకు అతి సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఇప్పుడు వచ్చేసింది. కొత్తగా విడుదలైన 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' (India Skills

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు
Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు

పంద్రాగస్టు వేడుకలకు దేశం సమాయత్తమౌతున్న వేళ.. పొరుగుదేశం పాకిస్థాన్ ప్రొద్బలంతో ఉగ్ర కుట్రకు తేరలేచింది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపును సమయంలో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్

ఆంధ్రప్రదేశ్లో మంచు కురిసే ప్రాంతం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. సౌత్ ఇండియాలోనే చలికాలంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏకైక ప్రాంతం మన లంబసింగి. అందుకే ఈ ప్రాంతాన్ని

ఉపా కేసులో ముగ్గురు నిందితులను జమ్మూ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ అరెస్టు చేసింది. 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' అనే పుస్తకం ప్రచురణ, పంపిణీకి సంబంధించిన కేసులో ముగ్గురిని

అంతర్జాతీయ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను కించపరిచేలా ఎవరు వ్యవహరించినా భారత్ సహించదని మరోసారి నిరూపించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన సార్క్ (SAARC) అంతర్జాతీయ

ఒకప్పుడు కాశ్మీర్ అనగానే ముందుగా యాపిల్ తోటలు గుర్తుకొచ్చేవి. ఆ తర్వాత కుంకుమపువ్వు ఫేమస్ అయ్యేది. కానీ.. ఇప్పుడు కాశ్మీర్ రైతులు తమ ఆలోచనను మార్చుకున్నారు. మరో కొత్త రకం వ్యవసాయానికి తెరలేపారు

జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అనేక చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఈ కారణంగా అక్కడి ప్రధాన జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రియాసి

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు హాజరవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. భారత సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

‘లెనిన్’ చిత్ర దర్శకుడు, నిర్మాతలు మరియు ముఖ్య నటీనటులతో పాటు నాగార్జున ఆయన సతీమణి అమల, ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుమారుడు అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా

కోడిగుడ్డు అనగానే తెల్లగా.. గట్టి పెంకుతో కూడిన గుడ్డు మనకు తెలుసు. ఈ గుడ్లను కోళ్లు సహజంగా పొదగడం ద్వారా కోడిపిల్లలు పుడతాయి. తాజాగా ఈ ప్రక్రియనే మార్చేశారు శాస్త్రవేత్తలు. కృత్రిమ గుడ్లద్వారా కూడా

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పహల్గాం ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అత్యంత కీలక అడుగు వేసింది. ఈ దాడి వెనుక మాస్టర్మైండ్గా వ్యవహరించిన, పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబా

School Holidays:జూలై నెలలో విద్యార్థులకు పలు సందర్భాల్లో సెలవులు రానున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, అలాగే పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు

సోషల్ మీడియా పరిచయం సరిహద్దు దాటేంత వరకు వెళ్లిన అరుదైన ఘటన జమ్ముకశ్మీర్లో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన జీషాన్ మీర్ అనే యువకుడు, స్నాప్చాట్లో పరిచయమైన యువతిని

ప్రియురాలి కోసం భారత్లోకి చొరబడ్డ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 22 ఏళ్ల యువకుడిని భారత్ ఆర్మీ సొంత దేశానికి పంపేసింది. భారత ఆర్మీ అధికారులు శనివారం ఆ యువకుడిని పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు

షోపియాన్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం ఒక పండ్ల తోటలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కిన

దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూకల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న 23 మందిని కేంద్ర హోం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని

భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతూ వస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం, చొరబాట్లు మొదలుకుని అనేక అంశాలపై రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులన్నీ కూడా

సింధూ జలాల ఒప్పందం విషయంలో భారతదేశం అవలంబిస్తున్న కఠిన వైఖరి పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ జలాల వివాదం కారణంగా పాక్ కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా, అక్కడి పర్యాటక రంగంలోనూ భారీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రక్తాశ్రువుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సామాన్య ప్రజలపై పాకిస్తాన్ సైన్యాధినేత అసిమ్ మునీర్ సైన్యం అత్యంత క్రూరమైన నరమేధానికి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

బలూచ్ నేషనల్ మూవ్మెంట్ (BNM) సీనియర్ నాయకుడు డాక్టర్ దీన్ మహమ్మద్ బలూచ్ అదృశ్యమై నేటికి (జూన్ 28 నాటికి) సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే కనీస సమాచారం

హిమాలయాల మంచు కొండల్లో వెలిసిన పవిత్ర అమర్నాథ్ శైవ క్షేత్ర దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే ఈ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం

ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత

భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. ఇప్పటికే అనేకసార్లు భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అయితే ప్రతిసారీ భారత్ ఆ ఉగ్రమూకలను గట్టిగా బుద్ధి
.webp)
దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి
19 Children And 7 Pregnant Ladies Killed in POK : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ రక్షణ బలగాలు సాగిస్తున్న అరాచకాలు, అణచివేత పర్వంపై ఒక అత్యంత సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. జూన్ 5

చాప్టర్-1 బాధితురాలి వేషంలో పాకిస్థాన్.. ఐక్యరాజ్యసమితి వేదికపై పాత నాటకం, కొత్త సందర్భం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చల వేదికపై పాకిస్థాన్ మళ్లీ ఒకసారి తనకు బాగా