
తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో "ఫోటో వార్" రూపం తీసుకుంది. ‘ఎక్స్’ వేదికగా ఇరు పార్టీల అధికారిక ఖాతాల


తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో "ఫోటో వార్" రూపం తీసుకుంది. ‘ఎక్స్’ వేదికగా ఇరు పార్టీల అధికారిక ఖాతాల

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేవలం మూడు బ్యారేజీలకు మాత్రమే పరిమితం కాకుండా, డీపీఆర్ తయారీ నుంచి ముగింపు చెల్లింపుల వరకు సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లేఖ రాయాలని, తానే స్వయంగా కేంద్ర హోంమంత్రిని కలిసి విచారణ ముందుకు సాగేలా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 202 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమితో చేపట్టనున్న ‘యూనిటీ మాల్’ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా విచారణ జరగాలని రఘునందన్ రావు అన్నారు. గతంలో కేటీఆర్ తప్పు చేస్తే విచారణ జరిపినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ తప్పులపైనా దర్యాప్తు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన 10 ఎకరాల భూకేటాయింపుతో పాటు ప్రస్తుత యూనిటీ మాల్ ఒప్పందంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ఎకరం భూమి విలువ వందల కోట్లకు చేరిందని, ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వాలకు లేదని, అవి కేవలం కస్టోడియన్లుగా మాత్రమే ఉండాలని ఎంపీ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని, అవినీతిలో ఈ రెండూ ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్న అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రింగ్ రోడ్డు, ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం

తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ కు జయశంకర్

కాళేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 88 కోట్లు మంజూరు చేసింది. పవిత్రమైన పుష్కరాలను విజయవంతం చేసేలా అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రత్యేక

గోదావరి నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతల (లిఫ్ట్) ప్రక్రియను ముమ్మరం చేయాలని

మహదేవపూర్ ఆగస్టు 11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో గల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీటిని నిల్వ చేయకుండా కిందకు

తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదవలేదు. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే చాలు దట్టమైన అడవుల మధ్య ఉండే జలపాతాలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. అలాంటి వాటిలో ములుగు జిల్లాలోని బొగత జలపాతం అత్యంత

హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు. ప్రజాభవన్లో రాష్ట్ర కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి రాజకీయ

రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్, జులై 12

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కాళేశ్వరం పంపుల నిర్వహణ, సాగునీటి సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు

Harish Rao : ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అతని వద్ద విషయం లేకనే బూతులు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్

హైదరాబాద్లోని కాచిగూడ డివిజన్లో పాదయాత్ర అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సూచనలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫారసులకు లోబడే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి

తెలంగాణ వాదుల ముసుగులో కాళేశ్వరంపై భారాస వాదన వినిపిస్తున్న విశ్రాంత ఇంజినీర్లు గతంలో జరిగిన దోపిడీలు, అక్రమాల్లో వారికీ సంబంధం ఉంది ప్రాజెక్టు బాధ్యతను కిలాడీ కమిటీకి అప్పగించం ఈ కమిటీకి ఛైర్మన్

ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది సీఎం తెచ్చిన కరవు: కేటీఆర్ ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని

కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దేవుడిపై ఒట్టు రుణమాఫీ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషం తెలంగాణకు శాపంగా సీఎం నిర్ణయాలు Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తాను సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రలకు తెరలేపుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న జలవివాదం సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు కేవలం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న కాళేశ్వరం నీటి

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రేవంత్ చేసిన సవాల్ కు హరీస్ స్పందిస్తూ.. తనకు

కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు
Kalvakuntla Kavitha on BRS : తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీస్తూ తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితిపై నిప్పులు చెరిగారు. ఆమె మళ్లీ భారాస గూటికి
Telangana Retired Engineers Association TREA : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల పునరుద్ధరణపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (టీఆర్ఈఏ) కీలక ప్రకటన

పదేళ్లు పాలన చేసినవారివి మాటలే రైతుల ఖాతాల్లో నేడు మరో 1,009 కోట్లు వానాకాలం రైతు భరోసా నిధుల జమ పూర్తి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వృత్తుల కన్నావ్యవసాయం మిన్న: తుమ్మల నేడు ఖమ్మం జిల్లాకు

తాను మళ్లీ బీఆర్ఎస్లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు. తన జీవితంలో ఎప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఉద్యమకారులు, కార్మికులు, చిన్న

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Harish Rao | కాళేశ్వరం నుండి వచ్చే గోదావరి జలాలు ప్రజల కండ్లకు కనబడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. గురువారం జిల్లా

కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత (kavitha) డిమాండ్ చేశారు. ఆ డబ్బు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో

Flash Floods Alert : సాధారణంగా జూలై, ఆగస్ట్ లో భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయి... అసలు సిసలైన వర్షాకాలం ఇదే. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతాయి... ప్రాజెక్టులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే, ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీటి కంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ వేడే ఎక్కువగా కనిపిస్తోంది. గోదావరిలో నీరు పుష్కలంగా

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అవాస్తవ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని

నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిందే నువ్వు కేసీఆర్ పదవి నుంచి తప్పించిందే అందుకు కాంగ్రెస్ పై నింద వేసేముందు జవాబు చెప్పు 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖ కావాలా? రాజ్యాంగమంటే చిన్నపిల్లల ఆట

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక బహిరంగ సవాలు విసిరారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో

కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు స్వయంగా ఇంజినీర్ లేఖ రాసినా.. పట్టించుకోలేదు అందుకే మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఇది నిర్వాకం కాదు. విధ్వంసం మీరు చేసిన తప్పులకు.. ప్రజలకు శిక్ష పడొద్దు

3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా.. కేసీఆర్.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో కేసీఆర్, కేటీఆర్, హరీశ్లు ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రం ఆర్థిక మూలాలను విధ్వంసం చేశారు మ్యానిప్యులేషన్లో ముగ్గురిదీ

నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝా అన్నారు. మంచిర్యాలక్రైం, జూలై7 (ఆంధ్రజ్యోతి): నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం

హైదరాబాద్: కాళేశ్వరం అంశంపై కేసీఆర్ లేఖ రాస్తే శాసనసభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై ప్రజాభవన్లో సీఎం పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ