కాళేశ్వరం
Actor ProfilePolitician

కాళేశ్వరం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
ఆ రూ. 1400 కోట్లు అమ ర వీరుల కుటుంబాల కు పంచండి.. క విత కీల క
Asianet News Telugu17 Oct 2026
ఆ రూ. 1400 కోట్లు అమ ర వీరుల కుటుంబాల కు పంచండి.. క విత కీల క

తాను మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు. తన జీవితంలో ఎప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో ఉద్యమకారులు, కార్మికులు, చిన్న

కవిత ఆరోపణలపై బీజేపీ ఎంపీ అరవింద్ స్పందన.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
Zee Telugu16 Oct 2026
కవిత ఆరోపణలపై బీజేపీ ఎంపీ అరవింద్ స్పందన.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కమీషన్లపైనే కాంగ్రెస్ సర్కార్ పాలన.. రాబోయేది బీఆర్ఎస్ సర్కారే
Namasthe Telangana16 Oct 2026
కమీషన్లపైనే కాంగ్రెస్ సర్కార్ పాలన.. రాబోయేది బీఆర్ఎస్ సర్కారే

Harish Rao | కాళేశ్వరం నుండి వచ్చే గోదావరి జలాలు ప్రజల కండ్లకు కనబడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. గురువారం జిల్లా

నా కంఠంలో ప్రాణముండగా మళ్లీ బీఆర్ ఎస్ కు వెళ్లను
Eenadu16 Oct 2026
నా కంఠంలో ప్రాణముండగా మళ్లీ బీఆర్ ఎస్ కు వెళ్లను

కొత్తగూడెం: బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కవిత (kavitha) డిమాండ్‌ చేశారు. ఆ డబ్బు క్విడ్‌ ప్రోకో ద్వారా వచ్చింది

ప్రాణం ఉన్నంత వరకూ మళ్లీ బీఆర్ఎస్ లో చేరను.. ఆ పార్టీ ఖాతాలోని ఆ రూ. 1400 కోట్లు’..
Samayam Telugu16 Oct 2026
ప్రాణం ఉన్నంత వరకూ మళ్లీ బీఆర్ఎస్ లో చేరను.. ఆ పార్టీ ఖాతాలోని ఆ రూ. 1400 కోట్లు’..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా
Asianet News Telugu14 Oct 2026
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా

Flash Floods Alert : సాధారణంగా జూలై, ఆగస్ట్ లో భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయి... అసలు సిసలైన వర్షాకాలం ఇదే. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతాయి... ప్రాజెక్టులు

కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు
Telugu Times14 Oct 2026
కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే, ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీటి కంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ వేడే ఎక్కువగా కనిపిస్తోంది. గోదావరిలో నీరు పుష్కలంగా

హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు
AP7AM13 Oct 2026
హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అవాస్తవ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని

రేవంత్ , ఉత్తమ్ లను బద్నాం చేసేందుకు హరీశ్ యత్నం
Andhra Jyothy13 Oct 2026
రేవంత్ , ఉత్తమ్ లను బద్నాం చేసేందుకు హరీశ్ యత్నం

నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిందే నువ్వు కేసీఆర్‌ పదవి నుంచి తప్పించిందే అందుకు కాంగ్రెస్ పై నింద వేసేముందు జవాబు చెప్పు 3 నెలల పాటు ఇరిగేషన్‌ శాఖ కావాలా? రాజ్యాంగమంటే చిన్నపిల్లల ఆట

సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదంపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్
Zee Telugu10 Oct 2026
సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదంపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కాళేశ్వరంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
SkyC Media8 Oct 2026
కాళేశ్వరంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక బహిరంగ సవాలు విసిరారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో లేదా ఉభయ సభల సంయుక్త సమావేశంలో వివరంగా చర్చించాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు నేరుగా ఓపెన్ ఆఫర్ ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడంపై మొదటి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38 వేల కోట్ల నుండి ఏకంగా రూ.1.21 లక్షల కోట్లకు పెరిగిందని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంటోంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజల సొమ్మును ఖర్చు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావు త్రయాన్ని ఆర్థిక ఉగ్రవాదులుగా అభివర్ణించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక కూలేశ్వరంగా మారిందని రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ వాదనలో నిజంగా బలం ఉంటే తక్షణమే అసెంబ్లీకి వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం సవాల్ విసిరారు. ఒకవేళ కేసీఆర్ సభలో తమను ఒప్పించగలిగితే కాళేశ్వరంలోని 3 బ్యారేజీలను 3 సంవత్సరాల పాటు ఆయనకే అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఫలితంగా పాత కాంట్రాక్టర్లను పూర్తిగా తొలగించి కేసీఆర్‌ను మేజర్ కాంట్రాక్టర్‌గా మార్చడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ చర్చను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సాగునీటి రంగానికి చెందిన నిపుణులను మరియు అడ్వకేట్ జనరల్‌ను కూడా పిలవడానికి సిద్ధమని రేవంత్ తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో

మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా
Eenadu7 Oct 2026
మీరు తప్పుచేసి.. మాపై ఎదురుదాడా

కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు స్వయంగా ఇంజినీర్‌ లేఖ రాసినా.. పట్టించుకోలేదు అందుకే మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఇది నిర్వాకం కాదు. విధ్వంసం మీరు చేసిన తప్పులకు.. ప్రజలకు శిక్ష పడొద్దు

వారం కాదు.. మూడేళ్లు అప్పగిస్తా
Andhra Jyothy7 Oct 2026
వారం కాదు.. మూడేళ్లు అప్పగిస్తా

3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా.. కేసీఆర్‌.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లు ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రం ఆర్థిక మూలాలను విధ్వంసం చేశారు మ్యానిప్యులేషన్లో ముగ్గురిదీ

శాస్ర్తీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టాలి
Andhra Jyothy6 Oct 2026
శాస్ర్తీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టాలి

నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. మంచిర్యాలక్రైం, జూలై7 (ఆంధ్రజ్యోతి): నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం

కేసీఆర్ కోరితే కాళేశ్వరం’పై చర్చకు సిద్ధం
Eenadu6 Oct 2026
కేసీఆర్ కోరితే కాళేశ్వరం’పై చర్చకు సిద్ధం

హైదరాబాద్‌: కాళేశ్వరం అంశంపై కేసీఆర్‌ లేఖ రాస్తే శాసనసభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై ప్రజాభవన్‌లో సీఎం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన.. 'అవసరమైతే బీఆర్ ఎస్ పార్టీని రద్దు చేస్తాం
Zee Telugu29 Sept 2026
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన.. 'అవసరమైతే బీఆర్ ఎస్ పార్టీని రద్దు చేస్తాం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

లక్ష క్యూసెక్కుల నీటి వృధాపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
SkyC Media28 Sept 2026
లక్ష క్యూసెక్కుల నీటి వృధాపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరి నీళ్లు భారీగా వృధాగా పోతుండటంపై తీవ్ర రాజకీయం రేగుతోంది. ఒకవైపు వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తుంటే

కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు
AP7AM27 Sept 2026
కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు

జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్

కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
Andhra Jyothy27 Sept 2026
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్, జులై 6 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క

కన్నెపల్లి పంపుహౌస్ ను ప్రారంభించాలి
Eenadu27 Sept 2026
కన్నెపల్లి పంపుహౌస్ ను ప్రారంభించాలి

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల వల్లే రాష్ట్రంలో వరి భారీగా పండుతోందని ఆ పార్టీనేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్ అన్నారు. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న అంశమని

అలా చేస్తే .. భద్రాచలం మునిగిపోతుంది
Telugu Times25 Sept 2026
అలా చేస్తే .. భద్రాచలం మునిగిపోతుంది

పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో

గోదావరి పరివాహక ప్రాంత ప్రజల భద్రతలో రాజీ పడబోం
Eenadu23 Sept 2026
గోదావరి పరివాహక ప్రాంత ప్రజల భద్రతలో రాజీ పడబోం

హైదరాబాద్‌: కాళేశ్వరం అంశంపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, భద్రతే తమ

త్వరలో మూసీ పునరుజ్జీవనానికి టెండర్లు
Eenadu22 Sept 2026
త్వరలో మూసీ పునరుజ్జీవనానికి టెండర్లు

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. మొదటి దశ ప్రాజెక్ట్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో టెండర్లల ప్రక్రియకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించండి... నీరు అందించి చూపిస్తాం
AP7AM22 Sept 2026
వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించండి... నీరు అందించి చూపిస్తాం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళుతున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌ను

భద్రాచలం మునిగిపోతుందని ఇంజినీర్లు చెప్పారు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Samayam Telugu22 Sept 2026
భద్రాచలం మునిగిపోతుందని ఇంజినీర్లు చెప్పారు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ నాణ్యతపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు

కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మేడిగడ్డ 85 గేట్లు ఎత్తివేత
Zee Telugu21 Sept 2026
కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మేడిగడ్డ 85 గేట్లు ఎత్తివేత

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

రాజకీయ కక్ష కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాం! కన్నెపల్లిలో కేటీఆర్ ఫైర్
SkyC Media21 Sept 2026
రాజకీయ కక్ష కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాం! కన్నెపల్లిలో కేటీఆర్ ఫైర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయ కక్ష

కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు
Eenadu21 Sept 2026
కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు

భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతోందని బీఆర్ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. బీడు భూములకు నీరు ఇవ్వాలని కేసీఆర్‌

కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం
Andhra Jyothy21 Sept 2026
కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం

నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను రేవంత్ సర్కార్ గాలికి

కాళేశ్వరం జలాలు వృథా పోతున్నా రేవంత్ రెడ్డికి పట్టదా
TeluguOne21 Sept 2026
కాళేశ్వరం జలాలు వృథా పోతున్నా రేవంత్ రెడ్డికి పట్టదా

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) నేతృత్వంలోని గులాబీ

అలా చేస్తే.. భద్రాచలం మునుగుతుంది
Eenadu21 Sept 2026
అలా చేస్తే.. భద్రాచలం మునుగుతుంది

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేదని.. కమీషన్ల కోసమే కట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ‘‘కాళేశ్వరం డిజైన్‌ చేసింది, కట్టింది, కూలింది

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Andhra Jyothy20 Sept 2026
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్, జులై 5

ఇనుప బ్యారికేడ్లను తొక్కిపడేస్తూ కదిలిన గులాబీ దండు
Oneindia Telugu19 Sept 2026
ఇనుప బ్యారికేడ్లను తొక్కిపడేస్తూ కదిలిన గులాబీ దండు

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులను పోలీసులు అడుగడుగునా

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయం.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం
Namasthe Telangana19 Sept 2026
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయం.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి పుంపు హౌస్ పరిశీలనం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బయలుదేరారు. ఈ

ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటా.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ధ్వజం
Andhra Jyothy19 Sept 2026
ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటా.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ధ్వజం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం

మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ
Sakshi17 Sept 2026
మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ

నాగార్జునసాగర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే

మేడిగడ్డ బ్యారేజికి పోటెత్తుతున్న వరద.. ప్రస్తుతం ఇన్ ఫ్లో 62,700 క్యూసెక్కులు
Namasthe Telangana17 Sept 2026
మేడిగడ్డ బ్యారేజికి పోటెత్తుతున్న వరద.. ప్రస్తుతం ఇన్ ఫ్లో 62,700 క్యూసెక్కులు

Medigadda Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కి వరద ప్రవాహం పోటెత్తుతుంది. శనివారం కురిసిన వర్షం కారణంగా బ్యారేజీకి వరద నీరు భారీగా

తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ లో కుండపోత వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా, ప్రాణహిత
Zee Telugu15 Sept 2026
తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ లో కుండపోత వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా, ప్రాణహిత

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ పార్టీ మరో పోరాటం.. రేపు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన
Zee Telugu15 Sept 2026
రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ పార్టీ మరో పోరాటం.. రేపు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

బంగారం కంటే ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేది.. సిద్దిపేటకు మళ్లీ మంచి భవిష్యత్తు
Namasthe Telangana14 Sept 2026
బంగారం కంటే ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేది.. సిద్దిపేటకు మళ్లీ మంచి భవిష్యత్తు

Harish Rao | సిద్దిపేటకు మళ్లీ మంచి భవిష్యత్తు వస్తుందని.. ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలోహరీశ్‌

అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా
Eenadu1 Sept 2026
అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా

తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పగలరా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు వస్తారా అని అన్నారు. గత ప్రభుత్వం 7.3 లక్షల కోట్లు అప్పు

కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Asianet News Telugu24 Aug 2026
కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల అవసరాల కంటే భారీ కమిషన్ల కోసమే తొందరపాటుగా నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలు బయటపడినా, ఆ విజయాన్ని తమదిగా

ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కేసీఆర్ తాగుడు కల్చర్ పెంచారు
TeluguOne24 Aug 2026
ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కేసీఆర్ తాగుడు కల్చర్ పెంచారు

శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల... తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిల్పాకళా వేదిక వేదికగా

కాళేశ్వరం కూలినా.. వరి సాగులో తెలంగాణ నంబర్ వన్
Eenadu23 Aug 2026
కాళేశ్వరం కూలినా.. వరి సాగులో తెలంగాణ నంబర్ వన్

హైదరాబాద్‌: రూ.వేలకోట్ల కమీషన్ల కోసం బీఆర్‌ఎస్‌ హయాంలో హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలినా.. ఇవాళ

తెలంగాణలో ఒకేసారి 12 మంది ల బదిలీ.. సీఐడీ, ఇంటెలిజెన్స్ లో కీలక పోస్టింగ్ లు
Samayam Telugu17 Aug 2026
తెలంగాణలో ఒకేసారి 12 మంది ల బదిలీ.. సీఐడీ, ఇంటెలిజెన్స్ లో కీలక పోస్టింగ్ లు

రాష్ట్రంలో సోమవారం రోజున భారీగా పోలీసుల ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. ఇప్పటికే ఒకేసారి 36 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు, బదిలీలు జరగ్గా.. తాజాగా ఐపీఎస్ అధికారులకు కూడా స్థానచలనం కల్పిస్తూ.. రాష్ట్ర

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
Andhra Jyothy17 Aug 2026
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో ఐపీఎస్

పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా
Andhra Jyothy9 Aug 2026
పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, గత ప్రభుత్వాలపై ఆరోపణలు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన

పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
Sakshi17 Jun 2026
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్

సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్‌ఐఆర్‌

కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం.. కోహెడ సభలో రేవంత్ ఫైర్
TeluguOne6 Jun 2026
కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం.. కోహెడ సభలో రేవంత్ ఫైర్

రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా రైతులే పండ్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు
Telugu Stop6 Jun 2024
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని( Yadadri Bhuvanagiri District ) ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ( Sri Lakshmi Narasimha

క ళ శ వర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in