.webp)
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని

.webp)
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అర్ధరాత్రి వేళ హఠాత్తుగా భూమి కంపించింది. శనివారం దాటి ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు

AP, Telangana Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న

ఎల్లారెడ్డిపేట, జూన్ 14: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)పై తురక కాశీలకు అవగాహన కల్పించాలని తెలంగాణ తుర్క కాశ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా

ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వెంటనే కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయడం కంటే సరైన కథల కోసం ఎదురుచూడటమే తన ప్రాధాన్యమని నటి ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) స్పష్టం చేశారు. తాజాగా ఆమె ఓ సినీ

Cancer Cases Rising in Chintalapudi : ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోరలుచాచిన క్యాన్సర్పై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బాధితుల బాధలను వెలుగులోకి తెచ్చింది. అక్కడి

Chandrababu Singapore : ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన కర్ణాటక రాజధాని

మస్క్కు చెందిన SpaceX కంపెనీ షేర్లు మార్కెట్లో భారీగా పెరగడంతో సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరింది. కంపెనీలో మస్క్కు ఉన్న భారీ వాటా కారణంగా ఆయన వ్యక్తిగత నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో వేకువజామున భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. దీని ధాటికి స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు

Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భీకర గాలులతో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో

సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్

హైదరాబాద్: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను కేంద్రం ఖండించింది. నీట్ ప్రశ్నపత్రం మరోసారి లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది

MK Stalin: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ తీరుపై డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

Bandi Sanjay | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని

బూర్గంపహాడ్, జూన్ 13 : అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్పోస్టులో శనివారం చోటుచేసుకుంది

ITI: ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, చదువుకునే దశలోనే స్థానికంగా ఉపాధి మార్గాలను చూపే సంస్థలుగా ‘ఐటీఐ’ (ITI) , ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్’ (ATC)

మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. మంచిర్యాల, జూన్

అనాదిగా సముద్ర గర్భం అనంతమైన రహస్యాలకు నిలయం. తనలోకి చేరుకున్న సామ్రాజ్యాల వైభవాన్ని, శతాబ్దాల చరిత్రను అది ఎప్పటికప్పుడు కాలగర్భంలో దాచేస్తూనే ఉంటుంది. కానీ, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఐదు

రుద్రంపూర్, జూన్ 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్

HYD Illegal Gender Test: హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో అక్రమంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు (Gender Determination Tests) నిర్వహిస్తూ చట్టవిరుద్ధంగా సొమ్ము చేసుకుంటున్న ఒక పెద్ద ముఠా

AP Rain Update : ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు విజయవంతంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ
Small Savings Schemes Interest Rates 2026: పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కానీ రిస్క్ ఉన్నవి, రిస్క్ లేని స్కీమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో

Hyderabad Rain Alert: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన ఎండల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, నగరవ్యాప్తంగా మబ్బులు కమ్మేసాయి. హైదరాబాద్ నగరంతో పాటు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Drug manufacturing gang : తెలంగాణలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న నిఘా వర్గాలు మరో అంతర్జాతీయ డ్రగ్స్ తయారీ ముఠా ఆట కట్టించాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం

భారతదేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నేతగా సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండగా.. మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు

Bandi sanjay | సిరిసిల్ల టౌన్, జూన్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత

హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వచ్ఛ పాఠశాల కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాల పేరుతో

సాకార్ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్లేయర్లకు సంబంధించిన పలు బూట్లు, శిక్షణా పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా చోరీకి గురయ్యాయి. దీంతో

కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తలపెట్టిన వీబీజీ రాంజీ స్కీం పట్ల నిరసన తెలపాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి

పెనగడప, జూన్ 13 : పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాలకు విరుద్ధంగా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) కార్యాలయ భవనం

కేంద్ర ప్రభుత్వం డీజిల్ హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇంధన అవుట్లెట్లలో ఒక్క వినియోగదారుడికి లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి హై
.webp)
ఢిల్లీ పర్యటనలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత మేర

సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి

Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో నిర్వహించిన...

Mahabubnagar crime: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు తప్పిన హాబీబ్ ఉమేద్

Fake bomb calls to airports : దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) రావడం ఈ మధ్యకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ (హైదరాబాద్), దిల్లీ, బెంగళూరు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు గుడ్న్యూస్ చెప్పింది. రామగుండం బొగ్గు గని (ఆర్జీ కోల్మైన్) పేరుతో సింగరేణి సంస్థ తయారు చేసిన కొత్త ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Govt Petrol Diesel Purchase : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామం దేశీయ మార్కెట్పై ప్రభావం చూపకుండా

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. కేవలం ఒక విజన్గా మాత్రమే కాకుండా, దేశంలోనే ఒక శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరిపాలనా కేంద్రంగా రూపాంతరం చెందేందుకు

దేశంలోని టెలివిజన్, రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ 'టెలికమ్యూనికేషన్స్

AI Deepfake Scams : సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని కేటుగాళ్లు చేస్తున్న

Petrol Bunks New Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో