
కర్నూలు జిల్లా కేంద్ర జైలు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) జైలు పర్యటన నేపథ్యంలో


కర్నూలు జిల్లా కేంద్ర జైలు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) జైలు పర్యటన నేపథ్యంలో

భారత పార్లమెంటరీ చరిత్రలో ఆగస్టు 13 ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. వర్షాకాల సమావేశాల చివరి రోజైన నేడు, లోక్సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు పూర్తి ఆరు చరణాల వందేమాతరం జాతీయ గేయంతో ప్రారంభమయ్యాయి. ప్రధాని

భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకల సందడి మొదలైపోయింది. దేశప్రజలందరిలోనూ దేశభక్తి ఉప్పొంగే ఈ మహత్తర ఘట్టం కోసం ఎర్రకోట సిద్ధమవుతోంది. 200 ఏళ్లకు పైగా సాగిన బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచుకుని

సాంప్రదాయ సముద్ర మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆసియా మార్కెట్లతో ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతంతో భూమార్గం ద్వారా రవాణా అనుసంధానాన్ని పెంచుకోవడానికి

అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది. ఇంటర్నెట్ డెస్క్: అధిక

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని, భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు పైలట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలు యువతకు అత్యున్నత

షిర్డీ సాయిబాబా మరియు ఆయన సంస్థాన్ ట్రస్ట్పై ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో జరుగుతున్న అప్రతిష్ఠకర, విద్వేషపూరిత ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆగస్టు

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని లోక్సభ బుధవారం నిర్ణయించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు మరియు నినాదాల నడుమ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్

విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు సుమారు 135 కిలోల బరువు ఉన్న తాను, కఠినమైన క్రమశిక్షణతో ఇప్పుడు 89

రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప

హైదరాబాద్ అబిడ్స్లో కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.. హైదరాబాద్, ఆగస్టు 13: నగరంలోని అబిడ్స్లో బుధవారం

Cab Booking Rules : క్యాబ్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికులను టిప్ ఇవ్వమని ప్రోత్సహించే విధానాలను క్యాబ్ అగ్రిగేటర్లు తమ యాప్ల

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఇది మీ కోసమే. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారందరూ

లడఖ్ లో గురువారం (ఆగస్టు 13) ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్క సారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే
ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ.4 వేల కోట్ల అంచనా

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి ఉన్న సొంత కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్వేషాన్ని పెంచేలా ఉండే వివాదాస్పద పోస్టులకు కూడా ప్రకటనల

ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు

BIG Debate: విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్రం జవాబు చెప్పాల్సిందే: సీపీఎం నేత బాబురావు BIG Debate: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై అడుగులేశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి

హైదరాబాద్- బెంగళూరు ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ఈ మార్గంలో ప్రయాణం ఇక మరింత సులభంగా.. వేగంగా వెళ్లేందుకు వీలుగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ రహదారి విస్తరణకు ఆమోదం

తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదల సొంతింటి కల తీర్చటానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో

ఏపీ ఏవియేషన్ రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో పైలట్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త అందిస్తూ, ప్రభుత్వం కొత్తగా ఆరు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్టీవో) ఏర్పాటుకు మార్గం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి

పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని

తొలగింపుపై వారంలో నిర్ణయం వెలువరించండి గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి దిల్లీ హైకోర్టు ఆదేశం దిల్లీ: యూట్యూబ్, ఆన్లైన్ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా, అసత్య

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ తీవ్ర మౌలిక, నిర్మాణాత్మక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోందని పార్లమెంటరీ అంచనాల కమిటీ (కమిటీ ఆన్ ఎస్టిమేట్స్-10వ నివేదిక, 2026-27) లోక్సభలో ప్రవేశపెట్టిన

ఎస్సీ/ఎస్టీ (అఘాయిత్యాల నివారణ) చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు

కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్

అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని వైసీపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పంచదార్ల పవిత్ర కొండను శాశ్వత 'నో-మైనింగ్ జోన్'గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

ఎన్జీఆర్ఐతో గనుల శాఖ ఒప్పందం సీఎంతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కడప బెసిన్లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్

సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్

జామ్నగర్: అనంత్ అంబానీ స్థాపించిన వంతారా మరింతగా విస్తరిస్తోంది. తన సంరక్షణ కార్యక్రమాల్ని ప్రపంచ దేశాలకూ విస్తృతం చేస్తోంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గజరాజులకు రక్షణ పట్ల

తెలంగాణలో పోలింగ్ కేంద్రాల పెంపు. మొత్తం 36,353 కేంద్రాలు ఖరారు. ఒకే చోట కుటుంబ ఓట్లు. Polling Stations Increase: తెలంగాణరాష్ట్రంలో ఓటర్ల సౌకర్యాన్ని మెరుగుపరచడం, పోలింగ్ ప్రక్రియను మరింత

ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి

రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
పార్లమెంట్లో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR)లో దాదాపు కోటి మంది ఓట్లు తొలగించారు. దీంతో వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 14, 15

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా, 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను గుర్తింపు పత్రంగా అంగీకరించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ల
MP High Court SMA Treatment Aid : అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన చొరవ చూపింది. 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న ఇండోర్కు చెందిన అనికా శర్మ వైద్య చికిత్స కోసం.. రూ. 1 కోటి మేర అదనపు ఆర్థిక సాయం అందించే మార్గాలను అన్వేషించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసును మినహాయింపుగా పరిగణించి అవసరమైన మొత్తాన్ని త్వరగా సమకూర్చాలని న్యాయస్థానం భావించింది.రూ.9.55 కోట్ల ఇంజెక్షన్.. భారీగానే అందిన నిధులు, అయినా?ఇండోర్కు చెందిన అనికా శర్మ అనే మూడేళ్ల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎమ్ఏ) టైప్-2 వ్యాధితో బాధ పడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగాక గానీ ఈ వ్యాధి బయటపడలేదు. అయితే అప్పటికే ఆస్తులు అన్నీ అమ్ముకుని చికిత్స చేయించిన తల్లిదండ్రులకు.. పాపకు రూ.9.55 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తేనే వ్యాధి తగ్గుతుందని చెప్పారు. దీంతో పాప సహా ఆమె తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం కింద గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చిన్నారికి ఆర్థిక సాయం లభిస్తుండగా.. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు చేపట్టిన ప్రచార కార్యక్రమాల ద్వారా దాదాపు రూ. 8 కోట్ల నిధులు సేకరించారు.ఇంకా కోటి రూపాయాలు కావాల్సి రావడంతో..!వీటితో పాటు ఇంకో కోటి రూపాయలు కావాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు పాప తల్లిదండ్రులు. ఈక్రమంలోనే విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఎన్ భట్.. కేంద్ర ప్రభుత్వ సాయం రూ. 50 లక్షలతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ. 8 కోట్లను కలిపినా.. ఇంజెక్షన్ కొనుగోలుకు ఇంకా రూ. 1 కోటి మేర కొరత

Minister Ponguleti : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో నిర్వహించిన...