
Eenadu•18 Jan 2027
కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులుసీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఇటీవల ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ⇒ వివరాలు కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు
