
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. ఇద్దరు అగ్ర


ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. ఇద్దరు అగ్ర

తెలంగాణ రాజకీయాలలో వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా కడియం

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి మంత్రి సురేఖ

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసిన సురేఖ తన అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా

కొండా సురేఖపై కడియం ఫైర్ నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టండి Kadiyam Srihari: జనగామ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ

విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ హిందూ వ్యతిరేకులకు ఉరిశిక్ష వేయాలి సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి Vijayasai Reddy: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలుగు

సాక్షి, హైదరాబాద్: ఆలయాల సమస్యలపైనే కమిషనర్ను కలిశానని సమస్యలు వివరించానే తప్ప తాను ఎటువంటి సమీక్ష నిర్వహించలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆశాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదని

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొండా-కడియం వైరం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వీరి మధ్య రాజకీయ శత్రుత్వం, ఈసారి ఏకంగా దేవాదాయ శాఖ వేదికగా భగ్గుమంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. మంత్రి కొండా సురేఖ పరిధిలోని దేవాదాయ శాఖపై ఏకపక్షంగా సమీక్ష నిర్వహించడం ఇప్పుడు తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామం అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారింది. హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షా సమావేశమే ఈ తాజా వివాదానికి కేంద్ర బిందువు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంత్రావుతో పాటు ఆర్జేసీ, ఏడీసీలు, ఇతర ఉన్నతాధికారులంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, సంబంధిత శాఖ మంత్రికి కనీస సమాచారం లేకుండా, ప్రధాన కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులతో కీలక అంశాలపై సమీక్ష జరపడమే కాకుండా ఆదేశాలు జారీ చేయడం పరిపాలనా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం సాధారణ పరిపాలనా లోపం కాదని, తన మంత్రిత్వ శాఖ అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నమని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి మూడు పేజీల ఘాటైన లేఖ రాయడంతో పాటు, పార్టీ అధిష్ఠానానికి కూడా కడియం తీరుపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రిని పూర్తిగా విస్మరించి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం, మంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆదేశాలు ఇవ్వడం పరిపాలనా వ్యవస్థలో అత్యంత అనుచితమైన సంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా కడియం శ్రీహరి

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

హైదరాబాద్: కడియం శ్రీహరిపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా కడియం దేవాదాయశాఖపరమైన సమీక్ష నిర్వహించారని, ఆయన సమీక్షించడం పరిపాలనా వ్యవస్థకు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో

హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది. హైదరాబాద్, జులై 7: నగరంలోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను

Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

మీ చిన్నారికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే ఈ డెలికేట్ గజ్జల పట్టీలు చాలా అందంగా, క్యూట్గా ఉంటాయి. ఈ 6 డిజైన్లు మీకు బెస్ట్ ఛాయిస్. పాపాయిల కోసం వెండి కడియం లాంటి గజ్జల పట్టీలను ఎక్కువగా

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

మీ బుజ్జి పాపకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి గజ్జెల పట్టీలు బెస్ట్ ఆప్షన్. వెండి కడియం స్టైల్లో మువ్వలు వేలాడే పట్టీలు ఇవి. ఇందులో మీకు గజ్జెలు, నల్ల పూసలు, కడియం స్టైల్.. ఈ మూడు ఒకేచోట

ఇంట్లో ఆడపిల్లలు పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే వచ్చే అందమే వేరు. ముఖ్యంగా మువ్వల పట్టీలు చేసే శబ్దం మరింత బాగుంటుంది. అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం… ఈ రోజుల్లో మార్కెట్లో తక్కువ బరువున్న మువ్వల
కడియం ఆంధ్ర పేపర్ మిల్లు లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. 55 రోజులుగా వేతనాల పెంపు కోసం పోరాడుతున్న కడియం ఆంధ్ర పేపర్

ఆఫీసులో అందరి దృష్టి మీ మీద పడాలి అంటే.. ఖరీదైన వాచ్ లకు బదులు.. ఇలా యూనిక్ గ్రీన్ స్టోన్ గోల్డ్ చైన్ బ్రేస్లేట్ ట్రై చేయండి. చాలా అందంగా ఉంటాయి. ఈ చైన్ బ్రేస్లెట్కు మధ్యలో ఉన్న పువ్వు దాని

CM Makhtal Tour: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS) ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్