వియత్నాం బోటు ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారు. లావా మొబైల్ తయారీ సంస్థ భారత్లోని తన డీలర్లను బిజినెస్ ట్రిప్ కోసం వియత్నాం

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి

ఇంటర్నెట్ డెస్క్: వియాత్నం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ఘటన (Boat Accident in Vietnam)లో 15 మంది

వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని, అదొక గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రాలని, వారి చరిత్ర మొత్తం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

వివిధ స్టేషన్ల మధ్య ఏర్పడుతోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను కేటాయించింది.. మొత్తం 100 సీట్లు వచ్చాయి. వీటిలో కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 25 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు అనుమతి వచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కొత్తగా పెంచిన కొత్త సీట్ల పెంపునకు సంబంధించి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) ఎల్వోపీ (లెటర్ ఆఫ్ పర్మిషన్) మంజూరు చేసిందన్నారు. రాష్ట్రానికి 100 అదనంగా ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయడంతో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు మరికొన్ని అవకాశాలు వస్తాయన్నారు. కేంద్రం, ఎన్ఎంసీ అనుమతితో కడప మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు చేరాయి. నెల్లూరులోని మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు పెరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపక సిబ్బంది నియామకం కారణంగా ఈ అనుమతులు దక్కాయని డీఎంఈ డాక్టర్ ఎ విష్ణువర్ధన్ తెలిపారు. ఎన్ఎంసీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని.. మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులు ఉంటేనే సీట్లకు అనుమతులు ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రభుత్వం భారీగా మౌలిక వసతుల అభివృద్ధి.. ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఈ అదనపు సీట్లకు అనుమతులు వచ్చాయన్నారు.మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ బృందాలు తనిఖీల చేసి వచ్చినప్పుడు యంత్రాంగం, సిబ్బంది సమర్థవంతంగా పనిచేసిందన్నారు డీఎంఈ. మెడికల్ కాలేజీలలో వసతుల కల్పనలో అధికారుల పాత్ర ఎంతో ఉందని.. అదనపు సీట్లు సాధించడంలో కృషి చేసిన కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆయన అభినందించారు. ఈ రెండు మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో కరోనా లక్షాణాలున్న వారితో పాటుగా కొందరికి పాజిటివ్గా తేలింది. వీరిలో ఓ ఇద్దరు చనిపోగా.. మరికొందరికి వైద్యం అందిస్తున్నారు

అమరావతి: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక వైకాపా ఉందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జోసెఫ్ స్నేహితుడు గగన్ ఇవాళ వైకాపా అధ్యక్షుడు జగన్ను కలిశారని చెప్పారు. రావణ్కు సాయం

సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. డ్రోన్ల పహారాలో అక్రమ గంజాయి సాగు, పేకటారాయుళ్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. కడప, జులై 10

కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులూరు గ్రామంలో జూదమాడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వేంపల్లి సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా పెట్టగా.. చీని తోటలో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన

AP Covid Cases : యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఏపీలో మళ్లీ విజృంభిస్తోందా ఆనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీలో నాలుగేళ్ల తరువాత కరోనా వైరస్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. కడప
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఏకంగా 18 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్కు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వానలు పడుతుంటే, మరోవైపు గ్లోబల్ లెవెల్లో ఒక భారీ ముప్పు మనల్ని భయపెడుతోంది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 మేర వృద్ధి చెంది రూ.1,44,450 వద్దకు చేరుకుంది. అదేవిధంగా, 10

కడప జిల్లాను స్టీల్ సిటీగా మార్చేస్తామన్నారు. బ్రహ్మణి స్టీల్స్ అధినేత అయిన తన సన్నిహితుడు గాలి జనార్దన్రెడ్డికి నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు
ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని ప్రేమించాడో యువకుడు. మూడేళ్లుగా ఆమె వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అంతలా వెంటపడటంతో మొత్తానికి అతని ప్రేమకు అంగీకరించింది. ఇద్దరూ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప పర్యటనలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ సమస్యలపై
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దూసుకుపోతోంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానంతో పరిశ్రమలు, కంపెనీలు ఏపీలో పెట్టుబడులు

ప్రొద్దుటూరులో అధికారుల తనిఖీల్లో వెల్లడి ప్రొద్దుటూరులో తయారైన కళ్లాపి పొడి ప్యాకెట్లు ఈనాడు-కడప, ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్టుడే: తెల్లవారగానే ఇంటి ఎదుట ముగ్గు వేసేందుకు కళ్లాపి చల్లుతుంటారు
భారతదేశంలో మహిళలు ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేవగానే చేసే మొదటి పని ఇంటి ముందు కళ్లాపి చల్లడం. చక్కగా కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి అలంకరిస్తారు. పట్టణాల్లో అయితే నార్మల్ వాటర్తో కళ్లాపి చల్లి

పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో విషనిలయం చేసేశారు!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైసీపీ

YS Jagan: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. పలు ప్రాంతాల్లో

YSR 77th Birth Anniversary: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. తన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జులై 8 నాడు ప్రజల

అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. అమరావతి, జులై

కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కడప, జులై 8: జిల్లాలోని

వైఎస్సార్ కడప జిల్లాలో విద్యార్థులకు తప్పిన ప్రమాదం పులివెందుల గ్రామీణ, న్యూస్టుడే: విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు వెనుక చక్రాలు రెండూ హఠాత్తుగా ఊడిపోయాయి. దీంతో రోడ్డుపై నడుస్తున్న

CM Chandrababu: ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పరిపాలనా సంస్కరణలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల కోటల్లోనే వారి వ్యూహాలకు చెక్ పెట్టే సరికొత్త ఎకనామిక్ పాలిటిక్స్కు తెరలేపారు. వైసీపీ అధినేత
రన్నింగ్లో ఊడిపోయిన స్కూల్ బస్సు టైర్లు.. వీడియో ఇదిగో.. కడప జిల్లా పులివెందులలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 30 మంది విద్యార్థులతో వెళుతున్న ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు టైర్లు ఉన్నట్లుండి ఊడిపోయాయి. బస్సు వెనుక చక్రాలు రెండు ఊడిపోయాయి. అయితే బస్సు నెమ్మదిగా వెళ్తూ ఉండటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ముద్దనూరు రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బస్సు స్పీడ్ బ్రేకర్ను దాటుతుండగా మొదటి వెనుక చక్రం ఊడిపోయింది. క్షణాల్లోనే, రెండవ చక్రం కూడా ఊడిపోవడంతో బస్సు ఒక వైపుకు ఒరిగిపోయింది. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వారం రోజుల జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు నాలుగు జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసిన చంద్రబాబునాయుడు.. ఈ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల సుదీర్ఘ జిల్లాల పర్యటనను ముగించుకుని సోమవారం అమరావతికి తిరిగి రానున్నారు. క్షణం తీరిక లేకుండా నాలుగు జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన

విశాఖపట్నం జిల్లా గంభీరం జలాశయంలో శనివారం అస్మితా సౌత్జోన్ కయాకింగ్- కనోయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కిలోమీటరు దూరం పోటీల్లో కే4 విభాగంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, కే2 విభాగంలో ఒడిశా, మధ్యప్రదేశ్

నెల్లూరులో ఇప్పటికే రెండు ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తాజాగా మరో తొమ్మిది కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. తొలి దశలోనే దాదాపు వెయ్యి ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్కు కనీస అవగాహన లేదన్నారు. అమరావతి, జులై 4: వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కడప జిల్లాలో పర్యటించి కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సున్నపురల్లపల్లి, పెద్దదన్లూరు గ్రామాల్లో జెఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి- మావిగన్ పై జగన్ చేసిన ప్రతిపాదన గురించి చంద్రబాబు స్పందించారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏపీని పారిశ్రామిక

ఆంధ్రప్రదేశ్ను ‘స్టీల్ స్టేట్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివరాల్లోకి వెళితే.. అమరావతి, జులై 3: ఆంధ్రప్రదేశ్ను సరికొత్త పారిశ్రామిక హబ్గా

ఏపీలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ పనులను జులై 3న ప్రారంభించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అనేది దశాబ్దాలుగా జిల్లా వాసులకు నెరవేరని కలగా మారింది. ఇప్పటికే నాలుగుసార్లు శంకుస్థాపనలు
.webp)
వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన కడప ఇప్పుడు ఆయన చేజారిపోయిందా? అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం
లోకం తీరు రోజురోజుకూ మరీ దారుణంగా మారిపోతుంది. డబ్బు, పగ తలకుపడితే కంటికి బంధువులు కూడా కనిపించని రోజులు ఇవి. అవసరమైతే చచ్చేందుకైనా.. చంపేందుకైనా సిద్ధమవుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి

వికారాబాద్: ఒకప్పుడు గ్రామాల్లో చిలుక జోస్యం చెప్పేవారి వచ్చేరంటే సందడిగా ఉండేది. చిలుక తేసే కార్డులో తమ భవిష్యత్ ఉంటుందని భావించేవారు. అయితే కాలం మారింది. సాంకేతికత పెరిగింది. చేతిలోకి స్మార్ట్

ఎంతోకాలంగా కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమకు ఈ నెల 3న శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి